ఏపీ అధికార టీడీపీ పార్టీలో అసమ్మతి మొదలైందా ..సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలంతా తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటి నుండే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారా ..నాలుగు ఏండ్లుగా తమకు ..తము కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుందని ఆశపడిన వారికి నిరాశ ఎదురైందా..పార్టీలో తమకు ,తమ సీనియారిటీకి ఎదురవుతున్న పలు అవమానాలను తట్టుకోలేక పార్టీకి గుడ్ బై చెప్పడమే మంచిదని …
Read More »ప్రో కోదండరాంకు ఉమ్మడి హైకోర్టు గుడ్ న్యూస్ ..!
తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ,ఇటివల తెలంగాణ జనసమితి పేరిట సరికొత్త రాజకీయ పార్టీ పెట్టిన ప్రో కోదండరాం కు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉరటనిచ్చింది.తెలంగాణ జన సమితి పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సరూర్ నగర్లో సమావేశాన్ని నిర్వహించాలని కోదండ రామ్ నిర్ణయం తీసుకున్నారు . అందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరారు …
Read More »టీ కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నేత ..!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడే వలసల పర్వం మొదలయింది.ప్రస్తుతం ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుండి అధికార పార్టీలోకి వలసలు చూస్తూనే ఉన్నాము .కానీ తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేత ఒకరు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు . విషయానికి వస్తే రాష్ట్రంలో వేములవాడ నియోజకవర్గ బీజేపీ నేత ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని జిల్లా రాజకీయాల్లో …
Read More »ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్రానికి చేరేలా షేర్లు కొట్టండి ..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా హమీను నెరవేర్చాలని గత కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ దగ్గర నుండి ప్రజాసంఘాల వరకు ..విద్యార్థులు దగ్గర నుండి ప్రజలు వరకు అందరూ రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెల్సిందే . ముఖ్యంగా వైసీపీ పార్టీ కేంద్ర సర్కారు తీరుకు నిరసనగా అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాకుండా ఏకంగా తమ ఎంపీ పదవులకు రాజీనామా …
Read More »ఉద్యమనేతగా జూనియర్ ఎన్టీఆర్ ..!
జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వింటే నందమూరి అభిమానులకు ,తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక ఊపు వస్తుంది.తన నటనతో ..యాక్షన్ తో కొన్ని లక్షలమంది అభిమానులను తన సొంతం చేస్కున్నాడు జూనియర్ .తాజాగా జూనియర్ పుట్టిన రొజూ మరికొద్ది రోజుల్లో రానున్నది. మే నెల ఇరవై తారీఖున జూనియర్ ఎన్టీఆర్ జన్మించాడు.అయితే తమ అభిమాన నటుడి పుట్టిన రోజు సందర్భంగా ఏదోక గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించారు జూనియర్ అభిమానులు .అనుకున్నదే …
Read More »భూముల కోసం మున్సిపల్ ఆవరణంలోనే తన్నుకున్న తమ్ముళ్ళు..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత నాలుగు ఏండ్లుగా రెండున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్ బస్టాండ్ లో బడేమకాన్ భూములకు సంబంధించి తెలుగు తమ్ముళ్ళు కొట్టుకునే స్థాయికి వచ్చింది . రాష్ట్రంలోని ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు …
Read More »నివేథాకు తప్పని లైంగిక దాడులు ..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ ఆడవారిపై దారుణాలు ..అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి .తాజాగా దేశ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్ ,యూపీలో జరిగిన అత్యాచార ఘటనలు దేశంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో ఎనిమిదేళ్ళ చిన్నారిపై జరిగిన దారుణాన్ని అందరు ఎండగడుతూ నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.ఇలాంటి తరుణంలో తమినాడు కు చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ అయిన నివేథా …
Read More »ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ ..!
టాలీవుడ్ ముద్దుగుమ్మ ..ఒకవైపు అందాలతో మరోవైపు చక్కని అభినయంతో కుర్రకారు మదితో పాటుగా తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.చిన్నహీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుందరాంగి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ అండ్ స్టార్ హీరో సరసన నటించే స్థాయికి ఎదిగింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ..ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తమపై వస్తున్న వార్తలపై అవి వాస్తవాలు కాదు అని …
Read More »మక్కా మసీదు పేలుళ్ళ కేసులో నాంపల్లి కోర్టు సంచలనాత్మక తీర్పు ..!
అప్పటి ఉమ్మడి ఏపీలో సరిగ్గా పదకొండు ఏళ్ళ ముందు అంటే 2007 మే 18న హైదరాబాద్ మహానగరంలో మక్కా మసీద్ పరిధిలో జరిగిన ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న పేలుళ్ళ కేసులో నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు సంచలనాత్మక తీర్పును వెలువరించింది . అందులో భాగంగా మక్కా మసీద్ లో నిందితులుగా ఉన్న ఐదుగుర్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది.అయితే దాదాపు పదకొండు ఏళ్ళ పాటు న్యాయం కోసం ఎదురుచూసిన బాధితులకు చివరకు నిరాశే …
Read More »మంత్రి పోచారం సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది.ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పథకాలకు ఆకర్షితులై బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పలువురు పార్టీలకి చందిన నేతలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. అందులో భాగంగా మంత్రి పోచారం శ్రీనివాస్ …
Read More »