నిత్యం ఎన్నో సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతున్నా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అతని దగ్గర పనిచేసిన రచయిత పి.జయ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు.ఆయన మాట్లాడుతూ తన స్ర్కిప్ట్ను కాపీ కొట్టి వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ షార్ట్ఫిల్మ్ తీశారని ఆరోపిస్తున్నారు . తాజాగా అతనిలో మరో మనిషి ఉన్నాడని ఆయన అంటున్నారు .ఈ క్రమంలో విజయవంతమైన దర్శకులతో వర్క్ చేస్తూ ఫ్యూచర్ బాగుంటుందని ఆశించడం …
Read More »ఐపీఎల్ వేలం ..గ్లెన్ మ్యాక్స్ వెల్ కు భారీ నజరానా..
కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు లో ఉదయం నుండి జరుగుతున్న ఐపీఎల్ 2018 వేలంలో స్టార్ స్టార్ ఆటగాళ్ళే అమ్ముడుపోకుండా మిగులుతున్నారు.తాజాగా రెండో రౌండ్ వేలంలో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు భారీ నజరానా దక్కింది .అందులో భాగంగా మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సొంతం చేసుకుంది . ఇక విండిస్ ఆటగాడు అయిన డ్వేయిన్ బ్రావోను చెన్నై మొత్తం 6.40 కోట్ల …
Read More »వేలంలో అమ్ముడుపోని గేల్ ..
శనివారం మొదలైన ఈ సీజన్ ఐపీల్ -2018 వేలం ఎంతో ఆసక్తికరంగా కొనసాగుతుంది.ఈ క్రమంలో మొదట వేలంలోకి వచ్చిన తోలి ఆటగాడు టీం ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ను రూ 5.2 కోట్లతో హైదరాబాద్ సన్ రైజర్స్ దక్కించుకున్నది .దావన్ తర్వాత టీం ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, విండిస్ ఆటగాళ్ళు కీరన్ పొలార్డ్, క్రిస్ గేల్, బెన్ స్టోక్స్ వచ్చారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి …
Read More »రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే దళిత ఎంపీకి ఘోర అవమానం….
ఏపీలో ఈ ఏడాది జరిగిన అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు వివాదాస్పద సంఘటనలు చోటు చేసుకున్నాయి.అందులో భాగంగా రాజధానిలో ముఖ్యమంత్రి అధికారక నివాసంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులున్న కానీ ఏకంగా మంత్రుల ,ఉన్నతాధికారుల సమక్షంలో టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి ఏకంగా మనవడు దేవాన్స్ తో కల్సి జాతీయ జెండాను ఎగురవేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. తాజాగా రాష్ట్రంలో …
Read More »నారావారి కుటుంబం చేతిలో గణతంత్ర దినోత్సవం అబాసుపాలు …
ప్రస్తుత ఏపీలోనే కాదు యావత్తు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అబాసుపాలు అయ్యాయి.ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన అతి పెద్ద భారతరాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును పురష్కరించుకొని దేశ వ్యాప్తంగా జనవరి 26న జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా జరుపుకుంటారు.అయితే ఈ క్రమంలో నిన్న శుక్రవారం జనవరి 26న అరవై తొమ్మిదో గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.కానీ నవ్యాంధ్ర …
Read More »భారీ స్థాయిలో వసూళ్ళను దక్కించుకున్న పద్మవాత్…
ఎన్నో వివాదాలు ..ఎంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య విడుదలైన బాలీవుడ్ సినిమా పద్మవాత్ .ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకేక్కించగా దీపికా పదుకునే ,సాహిద్ కపూర్ ,రన్వీర్ సింగ్ ,అదితి రావు ప్రధాన పాత్రల్లో నటించారు.ఇటు టాలీవుడ్ లో నాలుగు వందల ధియేటర్లలో విడుదల కాగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల ధియేటర్లలో విడుదల అయింది. అయితే గత కొంత కాలంగా కొన్ని హిందు సంస్థలు ,రాజపుత్రులు చేస్తోన్న …
Read More »మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో మహిళ ఆత్యహత్య ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ ఇంట్లో ఒక మహిళ ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటన ఇటు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.గత కొన్నెండ్లుగా ఒక కుటుంబం హైదరాబాద్ లోని దానం నాగేందర్ ఇంట్లో పని చేస్తుండేది. దానం నాగేందర్ ఇంట్లో గిరిప్రసాద్ అతని భార్య సీత పనిచేస్తుండేవారు .అయితే మూడు యేండ్ల క్రిత్రం …
Read More »జనవరి 26రోజే ఏపీలో అంబేద్కర్ కు అవమానం ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ చరిత్రలో దళిత సామాజిక వర్గం గురించి చెప్పే మొట్ట మొదటి మాట నేను దళితులకు పెద్దన్నను.ఆ సామాజిక వర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నాను.వారిని అన్ని రంగాల్లో ముందు ఉండేలా అభివృద్ధి చేస్తాను అని ఆయన తెగ ఉదరగోట్టడం మనం చూస్తూనే ఉన్నాం . అయితే దళితుల పెద్దన్నగా చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు అదే సామాజిక …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి దానం నాగేందర్ క్లారిటీ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ బ్రదర్స్ లో ఒకరిగా పేరుగాంచిన కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దానం నాగేందర్ అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు.అందుకే నగరంలో పలుచోట్ల టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన అనుచవర్గం ఫ్లేక్సీలు పెట్టారు గతంలో .అయితే తాజాగా ఒక ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన రాజకీయ భవిష్యత్తు గురించి వివరించారు.ఆ …
Read More »శ్రీనివాస్ హత్య గురించి షాకింగ్ నిజాలు…?
తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ మున్సిపల్ చైర్ పర్శన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త ,కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ,స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅనుచరుడు అయిన బొడ్డుపల్లి శ్రీనివాస్ ను రాత్రి అతిదారుణంగా హత్యచేసి డ్రైనేజీలో పడేసిన సంఘటన ఇటు జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే.అయితే ఈ హత్య వెనుక అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల పాత్ర ఉందని కాంగ్రెస్ …
Read More »