ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుండి ఆయన తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చెప్పే మాట గత మూడున్నర ఏండ్లుగా లక్ష ఉద్యోగాలను కల్పించాం ..వచ్చే ఎన్నికల నాటికి మరో లక్ష ఉద్యోగాలను కల్పిస్తాం అని మీడియా ముందు అరిగిపోయిన రికార్డులా చెబుతుంటారు .అయితే అస్పైరింగ్ మైండ్స్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన సర్వేలో షాకింగ్ …
Read More »టీడీపీలో రేణుక చిచ్చు -టీడీపీకి డిప్యూటీ సీఎం గుడ్ బై ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఎంపీ బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో టీడీపీ పుచ్చుకున్న సంగతి తెల్సిందే .ఎంపీ బుట్టా రేణుకతో పాటుగా ఆమె అనుచరవర్గం పది మంది నేతలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ లో చేరారు .అయితే కొండ నాలుకకి ఉప్పు వేస్తే ఉన్న …
Read More »ఇది పాటిస్తే జగన్ 2019లో ముఖ్యమంత్రి కావడం పక్కా …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయనకు బాగా కలిసొచ్చేదేనని రాజకీయ పండితులు అంటున్నారు. పాదయాత్ర అనేది జగన్ ఆశ్రయించిన ఒక మంచి మార్గమని.. దీనిని జగన్ సద్వినియోగం చేసుకుంటారనే దానిపై భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి వుంటాయి.టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,సీఎం నారా చంద్రబాబు నాయుడు సర్కారుపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఆయన నేరుగా తన కళ్లు, తన చెవులతో …
Read More »ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరడానికి అసలు కారణం ఇదే ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గం నుండి గెలిచిన ప్రముఖ వ్యాపారవేత్త బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి లో టీడీపీలో చేరారు .ఎంపీతో పాటు కేవలం ఆమె అనుచరవర్గం ఒక పది మంది నేతలు మాత్రమే చేరారు . కానీ వైసీపీ …
Read More »మంత్రి నారాయణకు బాబు బిగ్ షాక్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు మంత్రి నారాయణకు బిగ్ షాకిచ్చింది .ఈ నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల యాజమాన్యానికి రాష్ట్ర ఇంటర్బోర్డు గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.లక్ష జరిమానాతో పాటు షోకాజ్ నోటీసు జారీచేసింది. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం, రామాటాకీస్ రోడ్డు శ్రీనగర్లో రెండు కళాశాలలు, హాస్టళ్లను నారాయణ యాజమాన్యం అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్టు బోర్డు గుర్తించింది. మొన్న …
Read More »వరంగల్ రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం…
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ రోహిణి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఓ ఆపరేషన్ ధియేటర్ లో ఆక్సిజన్ సిలిండర్ పేలి.. షార్ట్ సర్క్యూట్ అయ్యి.. మంటలు చెలరేగాయి. అక్టోబర్ 16వ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో.. రెండో అంతస్తులో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది.. ఆస్పత్రిలోని 198 మంది ఇన్ పేషంట్లను బయటకు తీసుకొచ్చారు. …
Read More »తూప్రాన్లో ఫుడ్ ప్యాకింగ్ యూనిట్….
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆర్పీ సంజీవ్ గోయంక గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నది. సంజీవ్ గోయంక గ్రూపు.. మెదక్ జిల్లాలోని తూప్రాన్లో.. ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ సెంటర్ను ప్రారంభించనున్నది. సుమారు రూ.200 కోట్లతో ఆ వ్యాపారకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఈ అంశంపై సంజీవ్ గోయంకతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వ్యాపార సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు.. ప్రభుత్వ విధానాలను.. ఈసందర్భంగా …
Read More »నేను చేయాల్సిన మూవీ ఆ నందమూరి హీరో చేశాడు -రవితేజ సంచలన వ్యాఖ్యలు ..
మాస్ మహారాజు రవితేజ దాదాపు రెండు యేండ్ల తర్వాత రాజా ది గ్రేట్ అంటూ సరికొత్త మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా రవితేజ ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు . ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “దాదాపు రెండు యేండ్ల తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో `రాజా ది గ్రేట్` సినిమాతో బుధవారం మీ ముందుకు వస్తుంది .దర్శకుడు అనిల్ …
Read More »టీడీపీలోకి వైసీపీ ఎంపీ -ముహూర్తం ఖరారు ..
ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ చేరడానికి ముహూర్తం ఖరారు అయింది .ఈ క్రమంలో రాష్ట్రంలో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గ వైసీపీ ఎంపీ బుట్టా రేణుక అధికారపార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో తెదేపాలో చేరనున్నట్లు సమాచారం.అయితే …
Read More »లాభాల్లో కూడా సంచలనం సృష్టించిన జియో ..!
ఇండియన్ టెలికాం రంగంలో జియో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెల్సిందే .మొదలెట్టిన అతి తక్కువ కాలంలో కోట్ల మంది వినియోగదారులకు చేరువైంది జియో.. ఈ క్రమంలో జియో కు చెందిన గతంలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో మాత్రం రిలయన్స్ ఇండస్ట్రీస్కు నష్టాలను మిగిల్చించి. ఈసారి జియో కు సంబంధించి వడ్డీలు, పన్నులు చెల్లించక ముందు జియో లాభాలను సాధించినట్లు కంపెనీ తెలిపింది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తొలిసారిగా …
Read More »