మెరుగైన పాలన కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటుచేసిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం కొత్తగూడెం క్లబ్లో జరిగిన జిల్లా ఆవిర్బావ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ… 21 కొత్త జిల్లాల ఏర్పాటుతో దేశం దృష్టిని సీఎం కేసీఆర్ ఆకర్షించారని, సీతారామ ఎత్తిపోతల పథకంతో భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. అలాగే… భద్రాద్రి రామాలయాన్ని యాదాద్రి తరహాలో …
Read More »మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఘనంగా ప్రథమ వార్షికోత్సవ సంబురాలు ..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మండలాలు, జిల్లాలు ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్బంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మరియు కాప్రా మండల కార్యాలయ ప్రాంగణంలో ప్రథమ వార్షికోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించారు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని అలరించాయి, ఈ కార్యక్రమానికి మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యదవ్, MP మల్లారెడ్డి, MLA సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.వి. …
Read More »సిద్దిపేటకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు…
తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్కమిషనరేట్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలోముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ కిట్ పథకం అమలు తర్వాత.. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని తెలిపారు. జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తికావొచ్చాయని ఆయన వివరించారు. సిద్దిపేటకు మరో వెయ్యి ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. సిద్దిపేటకు ప్రత్యేక పోలీస్ బెటాలియన్ …
Read More »గెలాక్సీ ట్యాబ్ ఏ పేరుతో టాబ్లెట్…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ వ్యాపార సంస్థ అయిన గెలాక్సీ నోట్8, ఫ్రేమ్ టీవీలను లాంచ్ చేసిన అనంతరం ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ ఓ సరికొత్త మిడ్-సెగ్మెంట్ టాబ్లెట్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ట్యాబ్ ఏ పేరుతో రూ.17,990కు దీన్ని లాంచ్ చేసింది. నేటి నుంచి ఈ టాబ్లెట్ అన్ని స్టోర్లలో అందుబాటులోకి వస్తోంది. నవంబర్ 9 కంటే ముందుగా ఈ టాబ్లెట్ను కొనుగోలు చేస్తే, వన్ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ను …
Read More »రీపీట్ చేసిన మంత్రి హరీష్ రావు ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన బాటలోనే సిద్దిపేట జిల్లాను అభివృద్ధి చేస్తున్నమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. ఈ రోజు జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్కమిషనరేట్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ 25 ఏండ్ల కిందటే సిద్దిపేటలో ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత …
Read More »సిద్ధిపేట లో సీఎం కేసీఆర్ ఎమోషనల్ స్పీచ్ ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సిద్దపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్కమిషరేట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “తనకు జన్మనిచ్చింది..రాజకీయంగా జన్మనిచ్చింది కూడా సిద్దిపేట అని తెలిపారు. తెలంగాణకు గుండెకాయలాంటి జిల్లా సిద్దిపేట..అనర్గళ గళమిచ్చింది.. పోరాట బలమిచ్చింది సిద్దిపేటని సీఎం స్పష్టం చేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తూ ఏపీ, వెస్ట్ బెంగాల్ తప్ప …
Read More »సిద్ధిపేట జిల్లా కార్యాలయాల నిర్మాణాలకు సీఎం శంఖుస్థాపన ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సిద్దపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్కమిషరేట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసీఆర్ భవనాల నమూనాలను పరిశీలించిన అనంతరం శిలాఫలకాలను ఆవిష్కరించారు. అదేవిధంగా సిద్దిపేట మండలం ఎన్సాన్ పల్లిలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు, ఎంపీలు వినోద్, కొత్త ప్రభాకర్రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి …
Read More »రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో విరాట్ రికార్డు …
ఆసీస్ తో నిన్న జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి డకౌటయ్యాడు. ఇలాంటి మ్యాచ్లో విరాట్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? .అవును అది రికార్డే .ఆ డకౌటే రికార్డు మరి. కోహ్లికి టీ20ల్లో ఇది తొలి డకౌట్ కావడం విశేషం. ఈ క్రమంలో అతను ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. డకౌట్ లేకుండా ఎక్కువ టీ20 మ్యాచ్లు ఆడిన …
Read More »టీచర్ అభ్యర్థులకు టీ సర్కారు దీపావళి కానుక…..
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి తుది ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ) మార్గదర్శకాలను మంగళవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పంపించారు. పదిరోజుల్లోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ అన్ని …
Read More »ఆసీస్ క్రికెటర్ల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి…
ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆసీస్ జట్టు టీంఇండియా తో ట్వంటీ ట్వంటీ సిరీస్ ఆడుతున్న సంగతి తెల్సిందే .మూడు మ్యాచ్ ల సిరిస్ లో మొదటి మ్యాచ్ టీంఇండియా గెలిచింది .నిన్న గౌహతిలో జరిగిన మ్యాచ్ ఆస్ట్రేలియా టీం గెలిచిన సంగతి తెల్సిందే .అయితే తాజాగా గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్ తర్వాత హోటల్కు వెళ్తున్న ఆసీస్ క్రికెటర్ల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. …
Read More »