ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనను కల్సిన లైంగిక దాడి బాధితురాలికి పది లక్షల రూపాయల ఫిక్సిడ్ డిపాజిట్ తో పాటుగా ఉండటానికి ఇల్లు ను కూడా మంజూరు చేశారు .అంతే కాకుండా ఆమె ఉన్నత చదువులకు అయ్యే ఖర్చులను తమ ప్రభుత్వం భరిస్తుంది అని ఆయన కనిగిరి లైంగిక దాడి బాధితురాలికి భరోసా కల్పించారు . కనిగిరిలో ఒక డీగ్రీ కళాశాలలో చదువుతున్న ఒక …
Read More »పాము కరిస్తే ఇలా చేయండి ..చేయించండి…
ఎంతటి విషపు పాము కరిచినా….ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు. గుర్తుపెట్టుకోండి, షేర్ చేయండి.ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా.. మన దేశంలో దాదాపు 250 జాతుల పాములున్నప్పటకిీ వాటిలో 52 విష సర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కల్గిఉన్నవి. అవి కరిస్తే మ్యాగ్జిమమ్ 3 గంటల్లో మనిషి …
Read More »ఆ “20 “మందికి సీట్లు ఇవ్వను -తేల్చి చెప్పిన చంద్రబాబు ..
ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పలు జిల్లాల నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం అనే కార్యక్రమం సక్రమంగా జరగని నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని చూస్తారంటూ ఆయా నియోజక వర్గాలకు చెందిన నేతలను గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలోని తన నివాసం నుంచి …
Read More »రూ.100 కోట్ల బడ్జెట్తో పి.టి. ఉష బయోపిక్..
పరుగుల రాణి పి.టి. ఉష జీవితాధారంగా బయోపిక్ రాబోతోంది. ఇందులో రీల్ లైఫ్ ఉషగా బాలీవుడ్ స్థాయి నుండి హాలీవుడ్ కి ఎదిగిన ప్రముఖ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు ఆ చిత్ర వర్గాల టాక్ . ప్రముఖ దర్శకురాలు రేవతి వర్మ ఈ చిత్రాన్ని ఇటు తెలుగు, అటు తమిళంతో పాటు ఆంగ్లం, హిందీ, చైనీస్, రష్యన్ భాషల్లోనూ తెరకెక్కించనున్నట్లు సమాచారం . అంతే కాదు ఏకంగా …
Read More »జగన్ పాదయాత్ర “అక్కడ “నుండే మొదలు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపే అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్న సంగతి తెల్సిందే .అయితే మొదట ఈ నెల అక్టోబర్ 27వ, తేది నుండి సుదీర్ఘంగా పాదయాత్ర నిర్వహించేందుకు ఆయన సన్నాహలు చేసుకొన్నారు. అయితే కొన్ని కారణాల రిత్య ముహూర్తం మార్చారు అని వైసీపీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించాయి . పాదయాత్ర చేపట్టే ముందు ఇడుపులపాయ నుండి తిరుమలకు జగన్ …
Read More »వచ్చే ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసే అసెంబ్లీ స్థానాన్ని ఫిక్స్ చేసిన చంద్రబాబు ..!
ఏపీ సీఎం,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ మంత్రి అయిన నారా లోకేష్ నాయుడు వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక్ష ఎన్నికల సమరంలోకి దూకనున్నారా ..?.ఇటీవల చట్టసభల కోటా నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైన నారా లోకేష్ నాయుడు మరో ఏడాదిన్నర సమయంలో రానున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో నిలవడానికి బాబు అసెంబ్లీ స్థానాన్ని ముందే ఖరారు చేశారా …
Read More »వైసీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి టీడీపీలో చేరితే వైసీపీకి లాభమా ?నష్టమా ?.
ఏపీలో ఇటీవల నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల ఫలితాలు ,కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తర్వాత అనంతపురం జిల్లాలో వైసీపీకి పెద్ద షాకే ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్పై ఆందోళనతో.. టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో కొందరు సీనియర్ నేతలు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ముఖ్య నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గుర్నాథరెడ్డి తెలుగుదేశం తీర్థం …
Read More »వైసీపీకి షాక్… !
ఏపీ లో ప్రకాశం జిల్లాలో దశాబ్దం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బూచేపల్లి కుటుంబం రాజకీయాల నుండి తప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా ..?.రాజకీయాలకు దూరంగా ఉండాలా అనే విషయంపై బూచేపల్లి శివప్రసాద్రెడ్డి ఉన్నారా ..?.అయన రాజకీయాలకు గుడ్ బై చెప్తే వైసీపీ పార్టీకి నష్టమా అంటే ..?అవును అనే అంటున్నాయి రాజకీయ వర్గాలు . ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబానిది ఒక …
Read More »మంత్రి అచ్చెన్నాయుడుపై తిరగబడిన టెక్కలి ప్రజలు …
ఏపీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిపై రాష్ట్రంలోని టెక్కలి మండలంలోని రావివలస గ్రామ ప్రజలు ,కార్మికులు తిరగబడ్డారు .ఈ క్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన మాయ మాటలు నమ్మి మోసపోయామని మెట్కోర్ ఎల్లాయిస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ కార్మికులు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడున్నరెండ్లుగా తమకు పూర్తిస్థాయి వేతనాలు చెల్లించని యాజమాన్యం.. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా వేతనంగా ఇవ్వలేదని కార్మికులు వాపోయారు.మొత్తం దాదాపు 200మంది కార్మికులు …
Read More »కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద దారుణమైన సంఘటన..
ఏపీలో కాకినాడ లోని కలెక్టర్ కార్యాలయం వద్ద దారుణమైన సంఘటన చోటు చేసుకుంది .ఈ క్రమంలో కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ రోజు ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో కలకలం రేగింది. ఈ రోజు బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని వెనుక గేటు సమీపంలో వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.అయితే వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఒంటిపై కిరోసిన్ పోసుకొని …
Read More »