ఎస్ఎస్ రాజమౌళి అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఆయన సినిమా కెరీర్ లో ఇంతవరకు ఫ్లాప్ లు లేవు .తీసిన సినిమాలు అన్ని బ్లాక్ బ్లాస్టర్లే .టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నటులు అంతా ఆయనతో కల్సి ఒక్క సినిమా అయిన చేయాలని ఆశపడుతుంటారు .తాజాగా ఆయన బాహుబలి సిరిస్ తో తెలుగు సినిమాను హిమాలయ శిఖరాల ఎత్తులో నిలబెట్టారు . బాహుబలి బిగినింగ్ ,బాహుబలి ఎండ్ అంటూ రెండు పార్టులతో …
Read More »తెలంగాణ టీడీపీ లో మంత్రి పదవుల పంపకం ..
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య పదిహేను మంది .అందులో గత మూడున్నర ఏండ్లుగా టీఆర్ఎస్ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పన్నెండు మంది ఎమ్మెల్యేలు కారు ఎక్కేశారు . ఉన్న ముగ్గురిలో ఒకరు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ..రెండో ఎమ్మెల్యే తెలంగాణ టీడీపీ వర్కింగ్ …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఎస్ వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయం ..
తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారీ సంచలనాత్మక నిర్ణయాన్ని ప్రకటించారు .ప్రస్తుతం ఆయన దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ప్రతినిధిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు .తాజాగా వచ్చే నెల ఐదవ తేదిన జరగనున్న సింగరేణి ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీ గా ఉన్నారు . సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కు మహేష్ బాబు షాక్ ..!
ఇటీవల విడుదలైన “జై లవకుశ “మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్లను సృష్టిస్తున్న సంగతి విదితమే .బాబీ దర్శకుడిగా ప్రముఖ స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా రాశి ఖన్నా ,నివేదితామాస్ హీరోయిన్లగా నటించగా రాక్ స్టార్ డీఎస్పీ సంగీతం అందించారు .అయితే తాజాగా మరోవైపు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఎఆర్ మురగదాస్ దర్శకత్వంలో ఎన్వీఎస్ ప్రసాద్ నిర్మాతగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ …
Read More »ప్రతి పేదవాడికి సొంత గూడు ఉండటమే లక్ష్యం-మంత్రి తుమ్మల ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గూడు లేని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల ఉండటమే లక్ష్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే .అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రెండు లక్షలకు పైగా డబుల్ బెడ్ రూమ్స్ నిర్మాణమే లక్ష్యంగా సర్కారు ముందుకు పోతుంది . దీనిలో భాగంగా ముప్పై ఒక్క జిల్లాలో డబుల్స్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి .ఈ …
Read More »ఎల్బీ స్టేడియంలో ఘనంగా “మహా బతుకమ్మ “..
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన మహా బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సుమారు 35 వేల మంది మహిళలు పాల్గొనేందుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా దేశంలో 19 రాష్ట్రాలకు చెందిన కళాకారులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత …
Read More »ఆరో రోజు కూడా నష్టాల్లో మార్కెట్లు ..
ఈ రోజు కూడా దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా ఆరో రోజూ నష్టాలను చవిచూశాయి. నేటి సాయంత్రం వరకు ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 27 పాయింట్లు కోల్పోవడం ద్వారా నెల రోజుల కనిష్ఠానికి పడిపోయి 31,599.76 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.10 పాయింట్ల నష్టంతో 9,871.50 వద్ద స్థిర పడింది.ఉత్తరకొరియా ప్రభావం ఈ రోజు మార్కెట్పై కొనసాగింది. ఆరంభ ట్రేడింగ్లో సెన్సెక్స్ 59 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 26 …
Read More »సచిన్ ను దాటిన రోహిత్ శర్మ ..
మొన్న కలకత్తా ఇండోర్ స్టేడియంలోటీం ఇండియా -ఆసీస్ ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఓపెనర్ ఆటగాడు రోహిత్ శర్మ ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు. గత నాలుగేళ్ల రోహిత్ కెరీర్ ను పరిశీలిస్తే ఓపెనర్గా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వన్డే క్రికెట్లో అతడు ఈ నాలుగేళ్లలో ఓపెనర్గా 79 ఇన్నింగ్సుల్లో 113 సిక్స్లు బాదాడు. ఇక …
Read More »ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడం జిల్లాలో కరకగూడెం మండల లో ఎత్తిపోతల పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు .భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని కరకగూడెం మండలం మోతె గ్రామంలో పెదవాగు పై 1032 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ,10.44కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎత్తిపోతలపథకం ఉపయోగపడనున్నది .ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తో పాటుగా అధికార పార్టీకి చెందిన నేతలు పలువురు పాల్గొన్నారు .
Read More »సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు..
తెలంగాణ లో రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తోన్న సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు ఉపరితల గనుల్లో సింగరేణి ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయపరమైన చిక్కులు, ఇతర సమస్యలను పరిష్కరించి వారసత్వంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. …
Read More »