ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత.. నటుడు తారకరత్న కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆ పార్టీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఆ రాష్ట్ర అధికార వైసీపీకి చెందిన సీనియర్ నేత.. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుకోవడంపై ప్రముఖ సినీ నిర్మాత.. నటుడు బండ్ల గణేశ్ వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘నా ప్రాణం పోయినా శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చొని మాట్లాడను. అవసరం వస్తే అక్కడ …
Read More »ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్
టీమిండియా జట్టుకు చెందిన సీనియర్ మాజీ ఆటగాడు.మాజీ కెప్టెన్ . అంతర్జాతీయ ఫార్మాట్లన్నింటికి గుడ్ బై చెప్పిన ఎంఎస్ ధోనీ ఈ ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నరా..?. ఇప్పటికే అన్ని ఫార్మాట్లన్నింటికి గుడ్ బై ఐపీఎల్ తో తన అభిమానులను..క్రికెట్ అభిమానులను ఆలరిస్తున్న ధోనీ ఇక గ్రౌండ్ లో కన్పించాడా..?. అంటే అవుననే అని తెలుస్తుంది. వచ్చే నెల మార్చి …
Read More »కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షాక్
టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షాకిచ్చింది.ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్ ను వన్డేలకు ఆ బాధ్యతల నుంచి తప్పించింది. వన్డే సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ప్రకటించింది. ఈ నిర్ణయంతో కేఎల్ రాహుల్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా రాహుల్ పేలవమైన ఫామ్ తో విమర్శలు …
Read More »ఎమ్మెల్యే సాయన్న మృతిపట్ల మంత్రి హారీష్ రావు సంతాపం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేత.. సీనియర్ శాసనసభ్యులు జి సాయన్న మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఎమ్మెల్యే సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని మంత్రి తన్నీరు హారీష్ రావు …
Read More »తారకరత్న మృతిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేత, నటుడు నందమూరి తారకరత్న అకాల మరణం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను తమ స్వార్థ రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రిలో ఉంచారని తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తారకరత్న అకాల మరణం చాలా బాధాకరమైన విషయమన్నారు.చంద్రబాబు తమ కుటుంబంపై నీచమైన రాజకీయ విధానం …
Read More »రెచ్చిపోయిన శర్మ
హద్దులు దాటేసిన శ్రీలీల
ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగనీయం – మంత్రి కొప్పుల
తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట, కొండాపూర్ గ్రామాల రైతులు యాసంగి పంటకు నీటిని అందక పొలాలు ఎండి పోతున్నాయి అని సోమవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి కలిసి వినతి పత్రం అందజేశారు.. మంత్రి గారు ENC అధికారి వెంకటేశ్వరరావు తో ఫోన్ లో మాట్లాడి FFC కెనాల్ నుండి కాకతీయ కెనాల్ ద్వారా చెరువులు నింపుతూ, నీరు అందించాలని ఆదేశించారు, …
Read More »రేవంత్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి సవాల్
తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు .. ఎంపీ అనుముల రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు నేను ఒక్క ఎకరం భూమిని కబ్జా చేసినట్టుగా నిరూపించినట్లయితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి …
Read More »గుండె పోటుతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
ఏపీ అధికార పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ పాతపాటి సర్రాజు (72) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. నిన్న శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకలో పాల్గొన్న ఆయన 10 గంటలకు ఇంటికెళ్లారు. ఆ తర్వాత గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన వైసీపీలో కీలకనేతగా కొనసాగుతున్నారు.
Read More »