గతేడాది పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకుని, బెయిల్పై బయటకు వచ్చిన వ్యాపారవేత్త రాజ్కుంద్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ఆస్తులను భార్య, బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి బదలాయించారు. ముంబైలోని జుహులో ఉన్న తన ఇల్లు, అపార్ట్మెంట్లను భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఇందులో జుహులోని అతడి ఇంటితో పాటు, ఓషియన్ వ్యూ బిల్డింగ్ మొదటి అంతస్తులో ఐదు ఫ్లాట్లు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 5,995 చదరపు అడుగులు కాగా దీని మొత్తం విలువ రూ.38.5 …
Read More »పుష్ప మరో రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ సుకుమార్ దర్శకత్వంలో రూపొంది రష్మిక మందన్న హీరోయిన్గా సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా నిర్మించిన మూవీ పుష్ప ది రైజ్ పార్ట్ 1. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మద్య విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిన …
Read More »మోదీ సర్కారుపై టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు అగ్రహాం
‘‘తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదు. తెలంగాణ.. భారత్లో లేదా? తెలంగాణ ప్రజలు భారతీయులు కాదా?’’ అని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయలేదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం వంటి హామీలను అమలు చేయలేదని …
Read More »భక్తరామదాసు తెలంగాణ గర్వించదగిన వాగ్గేయ కారుడు
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన ఉన్నప్రముఖ వాగ్గేయకారుడు, శ్రీరామభక్తుడు, భద్రాచల రామదాసు విగ్రహం వద్ద వారి 389 వ జయంతి ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డా. …
Read More »పవన్ కళ్యాణ్ నిర్మాతగా మెగా హీరో కొత్త మూవీ.?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా కాపౌండ్ కు చెందిన మరో యువ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారా..?. పవన్ సొంత నిర్మాణ సంస్థ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటీవ్ వర్క్స్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ లో యంగ్ హీరోల సత్తాను వెలుగులోకి …
Read More »OTTలోకి రానా తాజా చిత్రం
దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోగా నటించిన తాజా కొత్త చిత్రం 1945. ఈ చిత్రం పోయిన నెల కొత్త సంవత్సరం కానుకగా ఏడో తారీఖున విడుదలయింది. కానీ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకోలేకపోయింది. ప్రముఖ దర్శకుడు సత్య శివ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో అందాల …
Read More »Dubbing పూర్తి చేసుకున్న KGF Chapter -2 హీరోయిన్
కన్నడ రాక్ స్టార్ హీరో యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో. ఎన్ని రికార్డులను తిరగరాసి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిందో సినీ ప్రేమికులకు తెల్సిందే. ఈ చిత్రం సీక్వెల్ గా కేజీఎఫ్ -2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో హీరోయిన్ గా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. దీనికి సంబంధించిన డబ్బింగ్ పార్ట్ అంతా ఈ ముద్దుగుమ్మ పూర్తి చేసుకుంది.‘కేజీఎఫ్ చాప్టర్-2’ చిత్రంలో …
Read More »విడుదలకు ముందే లాభాల్లో “రాధే శ్యామ్”
యంగ్ రెబల్ స్టార్ ..స్టార్ హీరో ప్రభాస్ హీరోగా గోపీకృష్ణ మూవీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ,ప్రమోద్ ,ప్రశీద నిర్మించిన రాధకృష్ణకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’ .ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే నిర్మాతలకు భారీ లాభాలు వచ్చినట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. మార్చి నెల పదకొండు …
Read More »Ram దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ
‘మానాడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సురేష్ కామాక్షి కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. వి హౌస్ ప్రొడక్షన్ బ్యానరులో ప్రొడక్షన్ నెం.7గా నిర్మిస్తున్నారు. ‘తంగమీన్గల్’, ‘పేరన్బు’ వంటి మంచి చిత్రాలను తెరకెక్కించిన రామ్ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు. ఇందులో నవీన్ పాలి హీరోగా నటిస్తున్నారు. ఈయన ‘రిచీ’ తర్వాత నటించే రెండో చిత్రం. హీరోయిన్గా అంజలి ఎంపికైంది. ఇందులో హాస్య నటుడు సూరి ఓ …
Read More »కాంగ్రెస్, బిజెపి లపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపాటు
రాజ్యాంగం జోలికి పోతే ముక్కలు ముక్కలు చేస్తా నంటూ బిజెపి నేత బండి సంజయ్ పై,ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసిన పిసిసి నేత రేవంత్ రెడ్డి పై రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు.జ్ఞానం ఉన్నోడికి చెప్పొచ్చు,లేని వాడికి కనువిప్పు కలిగించొచ్చు కానీ అజ్ఞానులకు ఏమి చెప్పగలం అంటూ ఆయన దుయ్యబట్టారు.నల్లగొండ ను నుడా గా మార్చిన నేపద్యంలో వరంగల్ లో జరుగుతున్న అభివృద్ధి …
Read More »