Home / rameshbabu (page 96)

rameshbabu

ప్రతి కార్యకర్త కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండ..

తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తుందని సత్తుపల్లి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. స్థానిక సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో వేంసూరు మండలం, దూళ్ల కొత్తూరు గ్రామానికి చెందిన కలపాల హరిబాబు మృతి చెందాడు.. దీంతో వారికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటంతో సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి …

Read More »

గిరిజన సంభరాలలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు గిరిజన సంబరాలు ఉట్నూర్ మండల కేంద్రంలోని HKGN ఫంక్షన్ హల్ లో ఘనంగా నిర్వహించిన సంబరాలకు గౌరవ మంత్రి వర్యులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి గారితో మరియు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ గారితో కలిసి హాజరయిన గౌరవ బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపురావు గారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని …

Read More »

యువత స్వయం శక్తితో ఎదగాలి

యువత తమకున్న నైపుణ్యంతో  ఉపాధిలో రాణిస్తూ మరికొందరికి ఉపాధి కల్పించాలని  కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శుక్రవారం కోదాడ  పట్టణంలో  హుజూర్ నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శివమ్ యూపీవీకి విండోస్, అండ్ డోర్స్  షాప్ ను  ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. యువతకు  ప్రభుత్వం అండగా  ఉంటుంది అని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుంది …

Read More »

40 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం నేటితో 100 రోజులు పూర్తయిన సందర్భంగా 40 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపి …,దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం అయిన సంధర్బంగా రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, …

Read More »

నూతన గ్రామపంచాయతీ భవన పనులకు ఎమ్మెల్యే గొంగిడి సునీత శంకుస్థాపన

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు బొమ్మలరామారం మండలం వాలు తండా లో దశాబ్ది ఉత్సవాలు – గిరిజనోత్సవము సందర్భంగా నూతన గ్రామపంచాయతీ భవన పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, స్థానిక ఎంపీపీ శ్రీ చిమ్ముల సుధీర్ రెడ్డి గారు, …

Read More »

ఒక్కరోజే రైతుల ఖాతాల్లో రూ. 3000 కోట్లు జమ

యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి శుక్రవారం ఒక్కరోజే రైతుల ఖాతాల్లో రూ.మూడు వేల కోట్లు జమ చేసినట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఇప్పటివరకు రైతుల నుంచి రూ.13,264 కోట్ల విలువైన ధాన్యం కోనుగోలు చేయగా వారి ఖాతాల్లో మొత్తంగా రూ.9,168 కోట్లు జమ చేశామని వివరించారు. ఈ నెల 20 లోగా మిగిలిన రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తామని స్పష్టంచేశారు. ఇప్పటివరకు 11 లక్షల …

Read More »

పట్టణానికో స్వచ్ఛ బడి

తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిలిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. పిల్లలకు చిన్ననాటి నుంచే స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రతి మున్సిపాలిటీలో ఒక స్వచ్ఛ బడిని రూ.71 కోట్లతో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వీటితోపాటు మినీ స్టేడియం, వృద్ధ్దాశ్రమం కూడా ఏర్పాటు చేస్తామని, మూసీనది పనులను పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురసరించుకొని శుక్రవారం హైదరాబాద్‌ …

Read More »

మున్సిపాలిటీల్లోనూ వార్డు కార్యాలయాలు

నెల వ్యవధిలోనే విజయవంతంగా హైదరాబాద్‌లో 150 వార్డుల్లో వార్డు కార్యాలయ వ్యవస్థను ప్రారంభించి జీహెచ్‌ఎంసీ ప్రజల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నదని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కూడా వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామని చెప్పారు. వార్డు కార్యాలయాలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ర్టాలవారు వస్తారని చెప్పారు. దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులు తెలంగాణలో ఉడటం గర్వకారణమని చెప్పారు. ప్రతి నెలా మౌలిక వసతుల …

Read More »

కుమురం భీం, కుమురం సూరులకు జడ్పీచైర్ పర్సన్ కోవ లక్ష్మి నివాళులు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవం సందర్భంగా శనివారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ గ్రామంలో ఆదివాసీ గిరిజన పోరాట వీరులు కుమురం భీం, కుమురం సూరు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పీచైర్ పర్సన్ కోవ లక్ష్మీ . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఎంపీపీ పెందోర్ మోతీరాం, ఎంపీడీవో సత్యనారాయణ, బీఆర్ఎస్ మాండలాధ్యక్షుడు ఉత్తమ్, బీఆర్ఎస్ నాయకులు యూనిస్, రాజయ్య, …

Read More »

ఐటి హబ్ అంటే ఏందో తెలుసా…?

ఐటి హబ్ అంటే ఏందో తెలుసా…అది తెలువకుండా దాని గురించి మాట్లాడితే చదువుకున్నోళ్లు మాత్రమే కాదు కంప్యూటర్ పై సరయిన పరిజ్ఞానం లేని వారు కూడా నవ్వుకుంటారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఎద్దేవాచేశారు. అది తెలియాలి అంటే కనీస పరిజ్ఞానం ఉండాలి అని ఆయన దెప్పి పొడిచారు. పట్టణ ప్రగతి లో బాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat