ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో సహా ఎల్లోమీడియా ఛానళ్లు తెలుగు భాషకు అన్యాయం జరిగిపోతుందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇంగ్లీష్ మీడియంతో తెలుగు భాష చచ్చిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియంలో పేద పిల్లలు చదువుకోవడం ప్రతిపక్ష నేతలకు ఇష్టం లేదంటూ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పవన్ …
Read More »షాకింగ్..లెస్బియన్ పాత్రలో హాట్ యాంకర్ రష్మి..!
ఎట్ ప్రెజెంట్ తెలుగు టాప్ యాంకర్స్లో రష్మీ గౌతమ్ ముందు వరుసలో ఉంటుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై బిజీ బిజీగా ఉండే ఈ హాట్ బ్యూటీకి పాపం సినిమాల్లో మాత్రం ఇంత వరకూ మాంచి హిట్ పడలేదు. మంచి అందం, గ్లామర్తో పాటు ఎక్స్పోజింగ్ సైతం సై అనే రష్మీకి ఎందుకనో సినిమాల్లో బ్రేక్ రావడం లేదు. అయితే ప్రస్తుతం సినీ కథలతో పాటు పలు …
Read More »పవన్ను కలిసిన టీడీపీ నేతలు..చంద్రబాబు ఇసుక దీక్షకు జనసేన మద్దతు..!
ఏపీలో ఇసుక కొరత అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరతపై నారావారిపుత్రరత్నం లోకేష్ నాలుగుగంటల నిరాహారదీక్ష చేయగా..పవన్ కల్యాణ్ వైజాగ్లో లాంగ్ మార్చ్ పేరుతో రెండున్నర కిలో మీటర్ల షార్ట్ మార్చ్ చేశాడు. ఇప్పుడు బాబుగారు కూడా రంగంలోకి దిగాడు..ఈ నెల 14 న విజయవాడలో 12 గంటల ఇసుక దీక్షకు రెడీ …
Read More »చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్సీ..!
ఏపీలో త్వరలోనే టీడీపీ ఖాళీ అవుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు రాశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తమను కలిశారని అన్న సోము వీర్రాజు త్వరలో చాలా మంది నేతలు బీజేపీలోకి వస్తారని తెలిపారు. చంద్రబాబు తప్ప..మిగిలిన 22 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటామని..ఈ శాసనసభలో తమకు ప్రాతినిధ్యం ఉండడం ఖాయమన్నారు. త్వరలోనే టీడీపీ ఖాళీ అవడం ఖాయమని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇంగ్లీష్ …
Read More »మంత్రి పేర్ని నాని వేసిన సెటైర్లు వింటే.. పవన్ ఫ్యాన్స్ సిగ్గుతో తలదించుకోవాల్సిందే..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే..రెండేళ్లు జైల్లో ఉన్నారా అంటూ పవన్ జగన్పై విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి పేర్ని నాని ధీటుగా కౌంటర్ ఇచ్చారు. పవన్ నాయుడూ.. నీ బుర్రలో చంద్రబాబు తప్ప మరేమీ లేదు. అందుకే సీఎం జగన్ చేస్తున్న మంచి పనుల్లో ఒక్కటి కూడా నీకు కనిపించడం లేదంటూ పేర్ని నాని …
Read More »తెలంగాణ ధిక్కార స్వరం..ప్రజాకవి కాళోజీకి అక్షర నివాళి..!
పుట్టుక నీది..చావు నీది..బతుకంతా దేశానికే అంటూ తన యావత్ జీవితాన్ని తెలంగాణకే అంకితం చేసిన ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు వర్థంతి నేడు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి..ఉద్యమమే ఊపిరిగా కడదాకా జీవించిన ప్రజాకవి..కాళోజీ. జీవితాంతం తన రచనలలో తెలంగాణ గోసను చిత్రిస్తూ కోట్లాది ప్రజలలో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన అక్షర యోధుడు…కాళోజీ నారాయణ రావు. కాళోజీ ఓ వ్యక్తి కాదు..ఓ శక్తి…సాహితీ ప్రపంచంలో …
Read More »టీటీడీ పాలకమండలి మరో కీలక నిర్ణయం…ప్లాస్టిక్ నిషేధానికి పటిష్ట చర్యలు..!
టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారథ్యంలోని పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఇవాళ మీడియాకు తెలిపారు. తిరుమలకు ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు. దీంతో తిరుమలలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది. తిరుమల కొండపై …
Read More »టీడీపీ అధినేతపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్టీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు మోదీ మళ్లీ అధికారంలో ఎలా వస్తాడో చూస్తా..ఆగర్భశత్రువులైన కాంగ్రెస్తో చేతులు కలిపాడు. సోనియా, రాహుల్తో చెట్టాపట్టాలేసుకుని దేశమంతటా తిరుగుతూ..లేస్తే నేను మనిషిని కాదన్నట్లుగా.. మోదీని దింపేస్తా అంటూ రంకెలు వేసాడు. అయితే ముందస్తు తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న పాపానికి అధికారంలోకి వస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.ఇక టీడీపీ అడ్రస్ గల్లంతు అయింది. అటు …
Read More »సీఎం జగన్ కీలక ఆదేశాలు..ఏసీబీ భారీ స్కెచ్.. హిట్లిస్ట్ రెడీ..వారం రోజుల్లో వరుస దాడులు..!
ఏపీలో అవినీతిరహిత పాలన అందించేందుకు సీఎం జగన్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఏపీలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతిని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని..ఆఖరికి మంత్రులు సైతం అవినీతికి పాల్పడితే నిర్థాక్షిణ్యంగా తొలగించి కఠిన చర్యలు తీసుకుంటామని తొలి కేబినెట్ సమావేశంలోనే సీఎం జగన్ హెచ్చరించారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో పోలవరం, వెలిగొండ వంటి పలు సాగునీటి ప్రాజెక్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో …
Read More »టీటీడీ మరో సంచలన నిర్ణయం…75 % ఉద్యోగాలు చిత్తూరు జిల్లావాసులకే..!
టీటీడీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగాలలో 75 % చిత్తూరు జిల్లావాసులకే కేటాయించాలని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించిన సంగతి తెలిసిందే..తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లోకల్ రిజర్వేషన్ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక నుంచి టీటీడీలో భర్తీ చేసే ఉద్యోగాల్లో జూనియర్ అసిస్టెంట్ …
Read More »