Home / shyam

shyam

ఆపద్భాందవుడిగా ఏడుకొండలవాడు…రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ.. !

*ఏడుకొండలవాడు ఆపద్భాందవుడు !* – *రోజూ 50 వేల ఆహార ప్యాకెట్లు పంపిణీ* – *క్వారంటైన్ వార్డుగా తిరుచానూరు పద్మావతి నిలయం.* – *పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో కరోనా ఆస్పత్రి* – *టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు వెల్లడి* కరోనా కల్లోలంలో ప్రజలను ఆదుకునే ఆపద్భాందవుడు ఏడుకొండలవాడని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా …

Read More »

బీ అలెర్ట్.. తెలంగాణలో తొలి కరోనా మరణం.. !

రోజురోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులతో వణికిపోతున్న తెలంగాణ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్తె.  తెలంగాణ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా వైరస్ బారిన పడి తెలంగాణ వ్యక్తి ఒకరు చనిపోయారు. ఖైరతాబాద్‌కు చెందిన 74 సంవత్సరాల వృద్ధుడు కరోనా వైరస్ బారినపడి చనిపోయినట్టు హెల్త్ మినిష్టర్ ఈటల రాజేందర్ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో కొన్ని రోజుల క్రితం ఓ ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తి చనిపోయాడని, …

Read More »

బ్రేకింగ్…హైదరాబాద్ లో ఒకే కుటుంబంలో 5 గురికి కరోనా పాజిటివ్..!

తెలంగాణ లో కేసీఆర్ సర్కార్ ఎన్ని ముందు జాగ్రత్త లు తీసుకున్నా ప్రజల బాధ్యతారాహిత్యం వల్ల రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగి పోతున్నాయి.  ఇప్పటి వరకు రాష్ట్రం లో 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ముఖ్యంగా విదేశాలనుండి వచ్చిన వారు క్వారంటైన్ కు వెళ్లకుండా తమ ఇండ్ల కు వెళ్లి తమ కుటుంబ సభ్యులకు కూడా …

Read More »

సొంత కులం మీద ఉన్న ప్రేమ కరోనా బాధితుల మీద లేదా చంద్రబాబు.. !

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.  కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకుగాను ప్రభుత్వాలకు సాయంగా పలువురు సినీ సెలబ్రటీలు,  పారిశ్రామికవేత్తలు కోట్లాది రూపాయలు విరాళాలు ప్రకటిస్తున్నారు.  అయితే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ,  దేశంలోనే నా అంతటి సీనియర్ రాజకీయ నాయకుడు లేడని చెప్పుకునే చంద్రబాబు మాత్రం ఏపీ ప్రభుత్వానికి కేవలం 10 లక్షలు ముష్టి విదిలించారు. తమ్ముళ్లు నా ఆస్తి …

Read More »

సీఎం కేసీఆర్ పై బండ్ల గణేష్ ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్.. !

కరోనా వైరస్ భయం తో ప్రపంచం  వణికి పోతున్న వేళ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.  ప్రధాన రంగాలు కుదేలవుతున్నాయి.  ముఖ్యంగా కరోనా దెబ్బతో పౌల్ట్రీ రంగం పూర్తిగా ధ్వంసం అయింది.  చికెన్,  గుడ్లు తింటే కరోనా వస్తుందనే భయంతో ప్రజలు వాటిని తినడం పూర్తిగా తినడం మానేశారు.  తెలంగాణ రాష్ట్రం లో పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి పూర్తిగా దిగజారింది.  దీంతో కేసీఆర్ సర్కార్ రంగంలో కి దిగింది.  …

Read More »

కరోనా నియంత్రణకు అమెరికా గ్లోబల్ సాయం…భారత్ కు ఎంత అంటే

ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19)పై పోరులో ప్రపంచ దేశాలకు అండగా ఉండేందుకు అగ్రరాజ్యం అమెరికా ముందుకు వచ్చింది. మహమ్మారి సృష్టించిన సంక్షోభంపై పోరాడేందుకు 64 దేశాలకు కలిపి మొత్తంగా 174 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రకటించిన 100 మిలియన్‌ డాలర్ల సహాయానికి శుక్రవారం ప్రకటించిన ప్యాకేజీ అదనం. ఈ క్రమంలో అంటువ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) సహా ఇతర …

Read More »

కరోనా ఎఫెక్ట్.. ఆ రెండు పచ్చ పత్రికలకు గడ్డు కాలం…!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి.  కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.  యావత్ దేశం లాక్ డౌన్ అయిన తరుణంలో వైద్య సిబ్బంది,  పోలీస్,  పారిశుధ్య కార్మికులు,  మీడియా వంటి అత్యవసర సిబ్బందికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు.  ముఖ్యంగా కరోనా కట్టడిలో ప్రభుత్వాలతో పాటు మీడియా కూడా కీలక పాత్ర పోషించడం ప్రశంసనీయం.  మీడియా …

Read More »

ఎల్లోమీడియాకు గడ్డి పెట్టిన మంత్రి పేర్ని నాని..!

కరోనా కల్లోలం వేళ కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా వ్యవహరిస్తున్నాయని,  ఇలాంటి పరిస్థితుల్లో కూడా రేటింగ్ లో కోసం ప్రయత్నిస్తారా,  సమాజహితం అక్కర్లేదా… ఆ మాత్రం బాధ్యత అక్కర్లేదా అంటూ ఏపీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.  తాజాగా మీడియాతో మాట్లాడుతూ… 2 రోజుల క్రితం తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల  వద్ద జరిగిన ఘటన లపై కొన్ని ఎల్లో మీడియా ఛానళ్లు కావాలనే …

Read More »

మోడీకి చంద్రబాబు భజన… టీడీపీ ఎమ్మెల్యే రివర్స్…!

సంక్షోభాలను కూడా తనకు అనుకూలంగా మల్చుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే చెబుతుంటారు.  ఇప్పుడు కరోనా సంక్షోభం లో కూడా చంద్రబాబు అదే పనికి చేస్తున్నారు.  ఈ మధ్య ప్రధాని మోడీకి మళ్ళీ దగ్గర అయ్యేందుకు నానా పాట్లు పడుతున్న చంద్రబాబు కి కరోనా కలిసి వచ్చింది.  ఇంకేం పొద్దున్న లేస్తే మోడీ భజన చేస్తున్నారు మన బాబుగారు.  కరోనా కట్టడికి ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యలు భేష్ …

Read More »

కరోనా అప్ డేట్ .. ఏపీలో మరో పాజిటివ్ కేస్ నమోదు.. !

ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిన్న విజయవాడ లో రెండు కేసులు నమోదు కాగా తాజాగా విశాఖ లో మరో కేసు నమోదైంది.  దీంతో  కరోనా పాజిటివ్‌ కేసులు 12కు చేరుకున్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. విశాఖలో మరో పాజిటివ్‌ కేసు నమోదయ్యిందని.. దీంతో కరోనా …

Read More »

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri