ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖ నగరానికి చేరింది. ఈ సందర్భంగా కంచరపాలెంలో భారీ బహిరంగ సభ ఎర్పాటు చేశారు. ఈ సభకు వేలాదిగా ప్రజలు, పార్టీ అభిమానులు హాజరైయ్యారు. దీంతో సభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సభ ప్రాంగణమంతా జనంతో నిండిపోవడంతో విశాఖ మహానగరం జనసంద్రమైంది. వైఎస్ జగన్ బహిరంగ సభకు నగరంలోని ప్రధాన జంక్షన్లల్లో ఎల్ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేశారు. …
Read More »ప్రగతి నివేదన, హుస్నాబాద్ సభలతో ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలి.. కేసీఆర్ ను ప్రజలంతా మళ్లీ ఆశీర్వదిస్తారు
సిద్దిపేటజిల్లా హుస్నాబాద్లో జరిగిన ఆశీర్వాద సభతో కాంగ్రెస్, టీడీపీలకు కనువిప్పు కావాలని టీఆర్ ఎస్ శ్రేణులు చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పడానికి ప్రగతినివేదన, హుస్నా సభల విజయోత్సవమే నిదర్శనమని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో టిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రజలు స్వచ్ఛందగా వచ్చి హుస్నాబాద్ సభను విజయవంతం చేశారని, రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే తెలంగాణను కేసీఆర్ నంబర్వన్గా తీర్చిదిద్దుతారన్నారు. ప్రతీ ఎన్నికల …
Read More »మాధాపూర్ రన్ చూసి ఆశ్చర్యపోతున్న స్టార్ హీరోలు, స్వచ్ఛంధ కార్యక్రమాల్లో కౌశల్ ఆర్మీ..!
బిగ్బాస్.. కొంత కాలం తర్వాత కౌశల్ కు ముందు కౌశల్ తర్వాత అనే రీతిలో బిగ్ బాస్ కౌశల్ ఆర్మీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే కౌశల్ ఆర్మీ ఎంతో స్పీడుగా ఉంది. తాజాగా నగరంలో ఆదివారం కౌశల్ ఆర్మీ 2కె వాక్ నిర్వహించింది. ఇంకా ఫైనల్ కు చేరడానికి చాలా ఎపిసోడ్లు మిగిలి ఉండగానే కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీస్ మరింత ముమ్మరం చేశారు. కేవలం సోషల్ మీడియాలో …
Read More »కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఉండదని ఏపీ ఉపముఖ్యమంత్రి…ఏం జరుగుతుందో
తెలంగాణలో ఎన్నికల పొత్తుతో ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని, దానిపై అక్కడి తెదేపా నేతలే నిర్ణయం తీసుకుంటారని ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘనాథరెడ్డిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి చినరాజప్ప ఆదివారం అనంతపురం వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఉండదని నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. తెలంగాణతో అనేక విభేదాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పొత్తుపై …
Read More »కేంద్ర దర్యాప్తు సంస్థలనుంచి విశ్వసనీయ సమాచారం.. కేసుల ద్వారా ఇబ్బంది..!
గతంలో ప్రత్యేకహోదా కోసం పోరాటం చేస్తానన్న నటుడు శివాజీ తాజాగా తనకు ప్రాణహాని వున్నదంటూ వ్యాఖ్యలు చేసాడు. తన ప్రాణాలు పోతాయన్న భయం తనకు లేదనీ, ఐతే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతటి త్యాగానికైనా తను సిద్ధమేనని చెప్పారు. ఏపీలో ఆపరేషన్ గరుడ రూటును భాజపా మార్చుకుని వేరే రూట్లో రాబోతోందన్నారు. ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని కేంద్రం పావులు కదుపుతోందని శివాజీ పేర్కొన్నారు. సోమవారమే ఆయనకు కేంద్ర …
Read More »కౌశల్ ఆర్మీ రన్, కౌశల్ నినాదాలతో మార్మోగిన మాధాపూర్, స్టార్ హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్..!
బిగ్ బాస్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది కౌశల్ ఆర్మీ.. ఒక కంటెంస్టెంట్కి సపోర్ట్గా నిలుస్తూ బలనిరూపన కోసం హైదరాబాద్ వేదికగా 2కె రన్ నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2లో టైటిల్ రేస్లో ముందున్న కౌశల్కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. ఆయనకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. బిగ్ …
Read More »కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టినదే తెలుగుదేశంపార్టీ..అలాంటిది ఇప్పుడు..!
తెలంగాణ పాలిట దుష్టశక్తులు మళ్లీ ఒక్కచోటుకు చేరుతున్నాయి! త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను బంగారు తెలంగాణగా నిర్మించేందుకు టీఆర్ఎస్ చేస్తున్న కృషిని జీర్ణించుకోలేని అల్పబుద్ధి నేతలు.. అధికార యావతో తెలంగాణను మళ్లీ దగా చేసేందుకు కూటమి కడుతున్నారు! సీఎం కేసీఆర్ ముందస్తు ప్రకటనతో పుట్టలు పగులగొట్టుకుని బయటపడుతున్న విషనాగులు.. తెలంగాణ తరిమేసిన ఆంధ్రపాలకుల పంచన చేరి.. బంగారు భవితవ్యంపై బుసలు కొడుతున్నాయి!బరితెగింపులకు కాంగ్రెస్ పార్టీ కొత్త అర్థాన్ని చెప్తున్నదని పలువురు …
Read More »కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్న తెలంగాణ..ఎందుకో తెలుసా..!
గతంలో తెలంగాణకు టీడీపీ చేసిన ద్రోహాన్ని విస్మరించి, ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తుకు సిద్ధమవుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. వీరి అనైతిక పొత్తులపై తెలంగాణలో ఉన్నవారితోపాటు విదేశాల్లోని తెలంగాణ బిడ్డలు సైతం మండిపడుతున్నారు. తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో, ఆయన నేతృత్వంలోని టీడీపీతో కాంగ్రెస్ ఎలా పొత్తు పెట్టుకుంటుందని పలువురు ఎన్నారైలు ప్రశ్నిస్తున్నారు. నాడు ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టు పనులు ఎట్లా అప్పచెప్తారని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అదే …
Read More »తెలంగాణ ఎన్నికలపై అంతా మీఇష్టం నేను ఆమోదిస్తానంటే టీటీడీపీ నేతలేమన్నారో తెలుసా.?
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపధ్యంలో ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను పార్టీ నేతలు వివరించారు. విపక్షాలు కూటమిగా ఏర్పడుతున్నాయని, అందులో టీడీపీ కూడా భాగస్వామిగా ఉంటే బాగుంటుందని అభిప్రాయానికి అందరూ వచ్చారు. సీపీఐ, తెలంగాణ జన సమితితో చర్చించాలని అనుకుంటున్నామని, అనంతరం, ముగ్గురం కలిసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఎవరు లేచి …
Read More »కేసీఆర్ కు ఎదురెళ్లొద్దు.. చంద్రబాబు శ్రేయోభిలాషుల ఆందోళన
మన చంద్రబాబు దారితప్పుతున్నాడా..? మన చంద్రబాబుకు నష్టం కలగనుందా..? ఆదుష్ట కాంగ్రెస్తో చేతులు కలుపుతున్నాడు, అన్నింటికీ చెడిపోతాడా..? మోడీ మీద కోపముంటే ఉండనీ గాక, ఆ కోపంతో కాంగ్రెస్తో కలిసి, కేసీయార్ కు ఎదురెళ్లడం అవసరమా..? అని చంద్రబాబు సన్నిహితులు చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఎలాగో కేసీయార్, మళ్లీ గెలిచేటట్టున్నడు, గెలిస్తే ఇక చంద్రబాబు పనిపడతడు.. ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు అవసరమా..? తెలంగాణలో ఒకటో, అరో ఎన్నొస్తే అన్ని… సొంతంగా …
Read More »