ప్రజల మద్య గుట్టుచప్పుడు కాకండా నిర్వహిస్తోన్న ఓ వ్యభిచార కేంద్రంపై ఒకటో నగర, సీసీఎస్ పోలీసులు దాడిచేసి, ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. ఒకటోనగర పోలీస్స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ బి.పాపారావు వివరాలు వెల్లడించారు. నగరంలోని యడ్లవారివీధి(శివప్రియ హాటల్ వెనుక)కి చెందిన కె.శాంతిలత, మైపాడుగేటు శ్రీనివాసనగర్కు చెందిన బి.జయలక్ష్మి అలియాస్ లక్ష్మి కొంతకాలంగా యడ్లవారివీధిలోని ఓ ఇంట్లో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారు.విజయవాడ, …
Read More »బాలకృష్ణ ‘జై సింహా’ ఫస్ట్లుక్
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జై సింహా. తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ మాస్ హీరోగా అలరించనున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నయనతార, నటాషా దోషి, హరి ప్రియలు …
Read More »వైజాగ్ లో అందాల పోటీలు
మిస్ వైజాగ్ పోటీలు మొత్తానికి ఆగిపోయాయి. ఈ పోటీలకు సంబంధించి ఆడిషన్స్ ను అడ్డుకున్న మహిళా సంఘాలు పోటీలు నిర్వహించరాదంటూ విశాఖపట్నంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులు ఈ నిర్ణయానికి వచ్చారు. అక్టోబర్ 14వ తేదీన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మిస్ వైజాగ్ పోటీలకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసినప్పటినుంచి మహిళా సంఘాలు ఈ పోటీలపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల వైజాగ్ లోని …
Read More »ఐశ్వర్యరాయ్ దగ్గర అప్పు తీసుకున్న…అమితాబచ్చన్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్. వయసు పెరిగినా కూడా ఇంకా అదే ఎనర్జీతో అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు. అంతేకాదు పలు టీవీ యాడ్స్.. పలు ప్రాజెక్టులకు అంబాసిడర్ గా కూడా చేస్తున్నారు. మరి బిజీగా ఉంటూ, రెండు చేతులా సంపాదిస్తూ ఉన్న అలాంటి వ్యక్తికి డబ్బులు కొదువ ఉంటుందా..? కానీ అలాంటి అమితాబచ్చన్ కూడా అప్పుల్లో ఉన్నాడట. ఆశ్చర్య ఏంటంటే.. ఆ అప్పులు తీసుకుంది ఎవరిదగ్గర అనుకుంటున్నారా..? వారు …
Read More »కృష్ణాజిల్లా టీడీపీలో వర్గ విభేదాలు…ఉద్రిక్తత
కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం పాత రావిచర్లలో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. అధికార టీడీపీలోని ఎంపీ మాగంటి బాబు, నియోజకవర్గ ఇన్చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గ్రామకమిటీ అధ్యక్షుడిగా గతంలో ఎంపీ మాగంటి బాబు వర్గీయుడు మువ్వ శ్రీనివాస్ ఎన్నికయ్యాడు. అయితే దానిని వ్యతిరేకిస్తూ ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇవాళ తన వర్గీయుడు దాసరి పంగిడేశ్వరరావును గ్రామకమిటీ అధ్యక్షుడిగా ప్రకటించారు. కాగా ఈరోజు సాయంత్రం ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం …
Read More »కండోమ్ ఎలా వాడాలో నేర్చుకోమన్న సల్మాన్
బిగ్ బాస్ ఇంతకుముందంటే మనదగ్గర ఎక్కువ పాపులర్ కాలేదు గానీ ఈ సెలబ్రిటీ షో బాలీవుడ్ నుంచి తెలుగు ఫార్మేట్ లో కూడా మొదలయ్యి జనాలని ఆకట్టుకునే సరికి ఇప్పుడు బాలీవుడ్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 11 మీద మనవాళ్ళు కూడా బాగానే దృష్టి పెట్టారు అందుకే కాబోలు సౌత్ స్టార్లమీద కూడా సెతర్లు వేస్తూ కాస్త కాంట్రవర్సీ చేసి మరీ జనాలని ఆకట్టుకునే ప్రయత్నాలు …
Read More »కర్నూల్ ల్లో కారుకూతలు కూస్తున్న…టీజీ వెంకటేశ్
అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అడ్డంగా అమ్ముడుపోయిన వ్యక్తి టీజీ వెంకటేశ్ అని, ఆయన జీవితమంతా అమ్మడం, కొనడం, అమ్ముడుపోవడంతోనే ముడిపడిందని జిల్లా దళిత, ప్రజా సంఘాల నేతలు మండిపడ్డారు. స్థానిక అంబేద్కర్ భవన్లో మంగళవారం ఐక్య దళిత సంఘాల ఆధ్వర్యంలో విదేశీ ఆర్యవైశ్య, ఆర్యబ్రాహ్మణుల క్విట్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆ సంఘాల నేత లు టీపీ శీలన్న, …
Read More »కర్నూల్ జిల్లాలో డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రం లీక్
కర్నూల్ జిల్లా కోవెలకుంట్లలో మంగళవారం డిగ్రీ పరీక్షల ప్రశ్నాపత్రం లీకైంది. అక్టోబర్ 24వ తేదీ నుంచి డి గ్రీ మూడవ సెమిస్టర్ పరీక్షలు మొదలయ్యాయి. పట్టణంలో మూడు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్అండ్ సాఫ్ట్స్కిల్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు సంబంధించి ప్రశ్నా పత్రం ముందుగానే లీకైంది. దీంతో కొందరు విద్యార్థులు జవాబులను చేతిలో రాసుకుని స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల …
Read More »మహిళలకు అండగా ఉంటామని చెబుతూనే చంద్రబాబు… రోడ్డుపై అసభ్యకరంగా
ప్రశాంత వాతావరణానికి.. అందమైన ప్రకృతి రమణీయతకు పేరున్న విశాఖ నగర పేరు ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి. అందమైన బీచ్.. చల్లని గాలులతో పలుకరించే నగర ప్రాముఖ్యతను దెబ్బతినే ప్రమాదం ముంచుకొస్తుంది. అభివృద్ధి పేరుతో నగరాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు చంద్రబాబు సర్కారు పూనుకుంటోంది. ఆధునిక సాంప్రదాయం ముసుగులో మహిళల ఔన్నత్యాన్ని దెబ్బతీసే విష సంస్కృతికి విశాఖను కేంద్రంగా తయారు చేస్తున్నారు. మహిళలకు అండగా ఉంటామని చెబుతూనే వారిని రోడ్డుపై అసభ్యకరంగా లాగేసి …
Read More »ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న ప్రియాంక చోప్రా….పక్కనే
ఉగ్రదాడి నుంచి హీరోయిన్ ప్రియాంక చోప్రా బయటపడ్డారు. ఎనిమిది మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయేలా చేసిన ట్రక్కు బీభత్సం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశానికి ప్రియాంక ఇంటికి మధ్య దూరం కేవలం ఐదు బ్లాకులేనట. ఇదే విషయాన్ని ప్రియాంక ట్విటర్ వెల్లడించింది. ‘‘హాలీవుడ్ టీవీ సీరియల్ క్వాంటికో -3 సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నా.. ఇంటి దగ్గర అంతా కోలాహలం, సైరన్ల మోత, ఎటు …
Read More »