ఏపీ ముఖ్యమంత్రిగా కొద్ది నెలల క్రితం విజయవాడ లోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. వ్యవస్థలు పారదర్శకత తీసుకువస్తున్నారని. ఇంతకాలం పత్రికలు ఎల్లో మీడియా ఎలా వ్యవహరించిన పనిలేదని రాష్ట్రానికి సంబంధించి పాలసీలు కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో పత్రికలు, మీడియా జాగ్రత్తగా వ్యవహరించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చట్టపరంగా చర్యలు కచ్చితంగా తీసుకుంటామని …
Read More »జగన్ కు గుర్రం బొమ్మ ఇచ్చిన గవర్నర్ ఎందుకో తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కుటుంబాలు సోమవారం కలుసుకున్నాయి. మధ్యాహ్నం గవర్నర్ కుటుంబంతో కలిసి సీఎం కుటుంబం లంచ్ కు వెళ్లారు. ఈ మేరకు రాష్ట్రంలో జరుగుతున్న పాలనాపరమైన వేతనాలతో పాటు అనేక అంశాలపై గవర్నర్ తో జగన్ చర్చించారు. అలాగే గవర్నర్ సతీమణి ముఖ్యమంత్రి జగన్ సతీమణి పలు అంశాలపై మాట్లాడుకున్నారు. గవర్నర్ జగన్ కలిసిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సత్కరించిన సందర్భంలో గవర్నర్ …
Read More »చింతమనేని పక్కన కూర్చొని రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోనంటున్న చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారు. జిల్లాలోని ఏలూరు వెళ్లి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వరుసగా పలు కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్ ను చంద్రబాబు పరామర్శించారు. అండగా ఉంటానని, పార్టీ తరుపున మద్దతు ఇస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే చింతమనేని కలిసిన అనంతరం …
Read More »పకడ్బందీగా ‘అమ్మ ఒడి’ మార్గదర్శకాలు వెల్లడించిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్ర స్థాయి నుండి గ్రామస్థాయివరకు ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన విధివిధానాలపై డీఈవోలు, ఎంఈవోలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేసింది. ఈకార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో చేపట్టి పూర్తి చేయాలని, సందేహాలను నివృత్తి చేసేందుకు డీఈవో కార్యాలయంలో 24 గంటలూ పనిచేసేలా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని …
Read More »ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై, ఏపీ లో జరుగుతున్న పరిపాలన పై ఆంధ్రజ్యోతి పత్రికలో ఎండి వేమూరు రాధాకృష్ణ రాసిన కొత్తపలుకు పై పెద్దఎత్తున వైసీపీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ మత వ్యాప్తి చాపకింద నీరులా సాగుతోందని, దానికి ముఖ్యమంత్రి జగన్ ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారంటూ రాధాకృష్ణ రాసుకొచ్చారు. అలాగే ఒకవేళ ఇదే కొనసాగితే గతంలో హిందూ మధ్య వివాదం, …
Read More »విజయమ్మ ట్రస్ట్ పేరుతో తప్పుడు ప్రచారం చేసేముందు ఈ విషయం తెలుసుకోండి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైయస్ విజయమ్మకు సంబంధించి ఓ ట్రస్ట్ ఇటీవల క్యాన్సిల్ అయ్యిందని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని రాష్ట్రాల్లో అమ్మ పేరు కూడా ఉంది అంటూ తాజాగా ఓ వార్తను తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే విజయమ్మ అనే పేరుతో ఓ ట్రస్ట్ స్థాపించిన …
Read More »జగన్ తిరుమల ప్రసాదం తింటాడా అని అడిగిన పవన్ దీనికి సమాధానం చెప్పాలి
జగన్ రెడ్డి, అసలు జగన్ ఏ రెడ్డి, జగన్ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారు, జగన్ తిరుమల ప్రసాదం తింటారా అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓరకంగా రాష్ట్ర ప్రజల దృష్టిలో దుష్టశక్తిగా ముద్రపడ్డారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి గతంలోని క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు. వైయస్ కుటుంబం …
Read More »నీవు ,నీ పార్టీ, నీ నాయకుడికి గానీ దమ్ముంటే కాస్కో..దేనికెనా రెఢీ’చింతమనేనికి వైసీపీ ఎమ్మెల్యే తండ్రి సవాల్
‘నేను చల్లగొళ్ల సూర్యనారాయణ కొడుకుని. యుద్ధాలు మొదలైంది మాతోనే. పుట్టింది మా ఇంట్లోనే. పెరిగింది మా ఇంట్లోనే. మా బ్లడ్లోనే ఉంది. నీకు గానీ, నీ పార్టీకీ గానీ, నీ నాయకుడికి గానీ దమ్ముంటే కాస్కో. దేనికెనా రెఢీ’ అంటూ వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి తండ్రి రామచంద్రరావు.. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు సవాల్ విసిరారు. చింతమనేని వ్యాఖ్యలపై పెదవేగి మండలం జానంపేటలో …
Read More »టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసిన ..సీఎం జగన్..ఏం మాట్లాడారో తెలుసా
ఏపీలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. ఇసుక రవాణాలో అవినీతిని ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు 14500 టోల్ ఫ్రీ నంబరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ప్రారంభించారు. అనంతరం టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి అక్కడ పనిచేస్తున్న అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఉద్యోగులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి …
Read More »మనుషులే కాదు మూగజీవులు కూడా అయ్యప్ప ఫై భక్తిని తెలియజేసే వీడియో వైరల్
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తిరుమల నుంచి మొదలైన అయ్యప్ప స్వాముల బృందానికి ఓ విచిత్రమైన ఘటన ఎదురైంది. కార్తీకమాసం లో కోట్లాదిమంది అయ్యప్ప మాల వేసుకొని స్వామివారిని దర్శించుకోవడం..అయ్యప్ప సేవలో ఉండిపోవడం చేస్తుంటారు. కేవలం మనుషులే కాదు మూగజీవులు కూడా అయ్యప్ప ఫై భక్తి ని తెలియజేస్తాయని తాజాగా బయటపడింది. అయ్యప్ప భక్తులతో కలిసి ఓ శునకం 480 కిలోమీటర్లు నడవడం ఇప్పుడు వైరల్ గా మారింది. తిరుమలలో అక్టోబర్ …
Read More »