Home / Blog List Layoutpage 1117

Blog List Layout

నా ఓటమికి మీరే కారణం..ఆరుగురు సీఎంలపై తొడగొట్టా..గాలి సంచలన వ్యాఖ్యలు..!

ఎవరైనా నాయకుడు ఎన్నికల్లో ఓడిపోతే కారణాలు ఏముంటాయి.. సదరు నాయకుడిపై ప్రజల్లో విశ్వాసం కలుగక పోవడం, అసమర్థత, అవినీతి ఆరోపణలు..ఇవే ఆ నాయకుడి ఓటమికి కారణం అవుతాయి. కానీ తన ఓటమికి మీరే కారకులు అని కార్యకర్తలపై విరుచుకుపడుతున్నాడు..ఓ టీడీపీ సీనియర్ నాయకుడు..ఇంతకీ ఎవరంటారా..ఆయనే చిత్తూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు..పార్టీలు మార్చినంత అవలీలగా మాటలు కూడా మార్చడంలో దిట్ట..సమయం, సందర్భం లేకుండా …

Read More »

కంచ ఐలయ్య పుస్తకం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం పై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమ కులాన్ని అవమానపర్చేలా ఉన్న పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలంటూ ఆర్యవైశ్య సంఘం నేత, ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు గత నెలలో దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది. పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు …

Read More »

ఈ విషయం తెలిస్తే ఇక “అక్కడ ” బంగారం కొంటారా ..?

అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఏ హోర్డింగ్ చూసిన..ఏ టీవీ ఛానల్ మార్చిన ప్రతి పది నిమిషాలకు తప్పనిసరిగా వచ్చే యాడ్ ప్రముఖ బంగారం వ్యాపార సంస్థ అయిన లలితా జ్యువెలరీ గురించే .ఈ యాడ్ లో ఆ సంస్థకు ఛైర్మన్ అయిన కిరణ్ కుమార్ కనిపిస్తూ . “బంగారం షాపులకు వచ్చేవారు బాగా రిచ్ అని అనుకుంటారు .అందుకే మా దగ్గర మీకు నచ్చిన …

Read More »

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్ర్భాంతి

కర్నూలు జిల్లాలో విద్యుద్ఘాతానికి గురై నలుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా జిల్లాలోని సంజామల మండలం మిక్కినేనిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు పొలానికి వెళ్తూ శుక్రవారం విద్యుధ్ఘాతానికి గురయ్యారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అడవి పందులు పంటను ధ్వంసం …

Read More »

ఏపీలో సంచలనం -అవినీతి అక్రమాలు చేస్తోన్న అధికార పార్టీ ఎమ్మెల్యేపై తిరగబడ్డ ప్రజలు ..

ఏపీ అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అనుచరులను స్థానికులు అడ్డుకున్నారు. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని కొల్లూరు మండలం చిలుమూరు రీచ్ నుంచి అధికార పార్టీకి చెందిన సదరు ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా భారీగా ఇసుకను తరలిస్తున్నారు. అయితే విషయం తెలుసుకున్న స్థానికులు ఇసుక రీచ్ వద్దకు చేరుకుని ఎమ్మెల్యే అనుచరులను అడ్డుకున్నారు. అలాగే చిలుమూరు బ్రిడ్జి దగ్గర ఇసుక లారీలను …

Read More »

సీబీఐ కోర్టుకు జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలక విపక్షాలు పెట్టిన అక్రమంగా పెట్టిన కేసులో ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. అయితే వచ్చే నెల నవంబర్ 2వతేదీ నుంచి తాను తాను పాదయాత్ర చేపడుతున్న దృష్ట్యా వ్యక్తిగత హాజరు నుంచి 6 నెలలు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ …

Read More »

దేశాలు , ఖండాలు మారినా చెక్కు చెదరని రాజన్న ముద్ర..జగన్ కోసం మక్కాలో ప్రార్థనలు..!

ఉమ్మడి ఆంధ‌్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలన సువర్ణాధ్యాయం..వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల ఫలాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలు అనుభవిస్తున్నారంటే అతిశయోక్తి కాదు..ముఖ్యంగా 108, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ పథకాలతో పేదల పాలిట ఆపద్భాంధవుడిగా నిలిచారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, రైతులకు రుణాలు, జలయజ్ఞంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి, వ్యవసాయానికి సాగునీరు అందించి రైతు బాంధవుడిగా నిలిచారు. వైఎస్ 80 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, …

Read More »

టీడీపీలో పెను సంచలనం సృష్టిస్తున్న పచ్చ మీడియా ప్రత్యేక కథనం .

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం అయిన అమరావతిను అలా చేస్తా ..ఇలా చేస్తా అని ఏ దేశం వెళ్ళిన ఆ దేశ రాజధాని నగరంలా తయారుచేస్తాను అని గత మూడున్నర ఏండ్లుగా చెప్తోన్న సంగతి తెల్సిందే .అయితే రాష్ట్ర విభజన తర్వాత బాబు తీసుకున్న రాజధాని ప్రాంతం నిర్ణయం మీద మొదటి నుండి ఇటు మేధావులు, శాస్త్రవేత్తలుదగ్గర నుండి శివరామకృష్ణన్ కమిటీ …

Read More »

పోలవరంపై చేతులెత్తేసిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ…చంద్రబాబులో కలవరం..!

మూలికే నక్కపై తాటిపండు పడ్డట్లు అసలే నత్త నడకన నడుస్తున్న పోలవరం ప్రాజెక్ట్‌‌తో తలపట్టుకున్న చంద్రబాబుకు ప్రధాన నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న ట్రాన్స్‌‌ట్రాయ్ బీభత్సమైన షాక్ ఇచ్చింది.పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ సంస్థలు ఆర్థిక గొడవల్లో చిక్కుకున్నాయి. ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చేతులెత్తేసింది. ట్రాన్స్ ట్రాయ్ డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన త్రివేణి లాంటి సబ్ కాంట్రాక్ట్ సంస్థలు పోలవరం పనులు ఆపేశారు. డబ్బులిస్తేనే తాము …

Read More »

క‌ర్నూలు: మోటారే య‌మ‌పాశ‌మైంది!

విద్యుద్ఘాతంతో ముగ్గురు రైతులు మృత్యువాత ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా సంజామ‌ల మండ‌ల ప‌రిధిలోగ‌ల మిక్కినేనిప‌ల్లిలో ఈ రోజు చోటుచేసుకుంది. కాగా, మిక్కినేనిప‌ల్లికి చెందిన ముగ్గురు రైతులు రోజూ లాగే.. ఈ రోజు కూడా పొలం ప‌నులు చేసేందుకు వెళ్లారు. ఈ నేప‌థ్యంలో వ్య‌వ‌సాయ‌పొలం వ‌ద్ద మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లారు. మోటార్ ఆన్ చేస్తున్న క్ర‌మంలో ఒక‌రికి క‌రెంట్ షాక్ త‌గిలింది. ఇలా ఒక‌రిని ఒక‌రు కాపాడే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat