పోలీస్ లు అంటే ప్రజలని రక్షించే వారు.. కానీ ప్రస్తుతం ఏపీలో కొంతమంది పోలీస్ లు రక్షించాల్సింది పోయి మహిళలనును మానసికంగా, లైంగికంగా వేధించసాగుతున్నారు. మరి ఎంత నీచంగా మాట్టాడుతున్నారంటే …. కృష్ణా జిల్లాలో మరో ఎస్ఐ భాగోతం చూడండి నీ అందానికి ఫిదా అయిపోయా.. ఒక్కసారి రూమ్కి రావా ప్లీజ్ అంటూ వేధిస్తూ. రకరకాల పిచ్చి చేష్టలతో వేధిస్తున్నారు. తాజాగా ఈ ఘటన కృష్ణా జిల్లా లోని నూజివీడులో …
Read More »Blog List Layout
ఏపీలో సంచలనం -మరోసారి వార్తల్లోకి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్..
ఏపీలో దెందులూరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది .అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతల ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకు ఒక మహిళా ఎమ్మార్వో అధికారి అయిన వనజాక్షిని కనీస మర్యాద లేకుండా ఇసుక క్వారీలో పడేసి మరి దాడి చేసిన సంఘటన .ఈ సంఘటనలో మహిళా ఎమ్మార్వోదే తప్పు అని తేల్చేశారు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు …
Read More »జగన్ దూకుడు.. వైసీపీకి ప్లస్సా.. మైనస్సా..!
ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారని సమాచారం. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమి పాలయిన నేపథ్యంలో పార్టీ పరిస్థితి మరింత దిగజార్చకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసం ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడమే కాకుండా తమ పార్టీ నేతలు బయటకు వెళ్లకుండా కొంత జాగ్రత్త పడుతున్నారు. ఏపీ వచ్చే సార్వత్రిక ఎన్నికలు 2018 చివరకు వస్తాయన్న ఊహాగానాల నేపథ్యంలో జగన్ ఇప్పటి నుంచే పార్టీని …
Read More »అనంత యువభేరి.. జగన్ గర్జిస్తాడా..!
ఏపీ ప్రథాన ప్రతిపక్షం అధినేత వైఎస్ జగన్.. మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తన భుజానికెత్తుకున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకు ప్రాణవాయువులా భావించే ప్రత్యేక హోదాను జగన్ కూడా ఈమధ్య కాలంలో పక్కన పెట్టారు. బీజేపీకి దగ్గర కావడం కోసమే ప్రత్యేకహోదాను జగన్ మర్చిపోయారన్న విమర్శలు విన్పించాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు జగన్ ప్రత్యేక హోదాపై సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నేపథ్యంలో …
Read More »అనంతలో ఘన స్వాగతం… భారీగా తరలివచ్చిన జనం
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనంతపురం యువభేరిలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చిన జననేతకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీకే పల్లి నుంచి యువత భారీ …
Read More »అన్న మృతదేహాన్ని చూసి..చెల్లెలు గుండె తట్టుకోలేక కొట్టుకోవడం ఆగిపోయింది
చిత్తూరు జిల్లాలో బైక్ ఢీకొని మాజీ ఎంపీటీసీ యర్రయ్యశెట్టి తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోదరుడి మృతిని తట్టుకోలేక చెల్లెలు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పీలేరు ఎస్ఐ పీవీ సుధాకర్రెడ్డి కథనం మేరకు.. పీలేరు మండలం తలపులకు చెందిన మాజీ ఎంపీటీసీ యర్రయ్యశెట్టి(56) సొంత పనుల నిమిత్తం ఆదివారం పీలేరు వచ్చాడు. రాత్రి పనులు ముగించుకుని తిరిగి వెళుతుండగా జాండ్ల వద్ద …
Read More »చంద్రబాబుకు నో నిద్ర.. నో సుఖం.. కారణం ఆ ముగ్గురు నేతలే..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు దేశంలో.. అత్యంత సీనియర్ నాయకుడుని నేనే అని చెప్పుకుంటారు. అయితే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న చంద్రబాబుకు ముగ్గురు నేతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆ ముగ్గురు నేతల్లో.. ఒకరు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, మరొకరు మాజీ మంత్రి, కాకినాడ మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, ఇంకొకరు అమలాపురం మాజీ ఎంపీ జివి హర్ష …
Read More »వైఎస్ జగన్ ఈ నెల 11న తీసుకునే నిర్ణయంతో …..టీడీపీలో అలజడలు
వచ్చే నెల నవంబర్ 2వ తేదీ నుంచి తాను చేపట్టనున్న పాదయాత్రపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం (ఈ నెల 11న) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పిలుపు అందింది. వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్ కార్యాచరణపై ఈ …
Read More »చంద్రబాబు బంధువు అని చెప్పుకుంటూ వందల కోట్లు వెనకేసిన నర్రా…
ఏపీలో గత మూడున్నర ఏండ్లుగా ఇటు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి సాక్షాత్తు ముఖ్యమంత్రి వరకు అందరు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు అవినీతి అక్రమాలు చేస్తోన్నారు అని ఆరోపణలు ఉన్నాయి .దీనికి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు ,ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి “బాబు కరప్షన్ “పేరిట దాదాపు మూడున్నర యేండ్ల సమయంలో …
Read More »నేను మీరు కోరుకున్నట్లు.. మీరు కలలు కన్నట్లు జీవించలేకపోతున్నాను’
చిన్న చిన్న కారణల వల్ల ఏంతో విలువైన..నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నది కూడ ఎక్కువగా విధ్యార్థులు కావడం మరి ఆశ్చర్యం. వీరు చేసే పోరపాటుతో జీవితాంతం తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. మీ పైన ఎన్నో ఆశలతో నమ్మకం పెట్టుకున్న వారిని మోసం చేస్తున్నారు. తాజాగా కడపలో మరో విధ్యార్థి ‘అమ్మ.. అప్ప.. నన్ను క్షమించండి.. నేను మీరు కోరుకున్నట్లు.. మీరు కలలు కన్నట్లు జీవించలేకపోతున్నాను’ అని …
Read More »