ఈ రాష్ట్రంలో కులగజ్జి ఉందంటే…అది నీకే..నీకున్న కులపిచ్చి ఎవరికి ఉండదని నటుడు మోహన్బాబు ఏ క్షణాన తన ముఖమ్మీదే చెప్పాడో కానీ…ఏబీఎన్ రాధాకృష్ణ తనలోని కులగజ్జిని వారం వారం తన చెత్తపలుకులో బయటపెట్టుకుంటూనే ఉంటాడు..వారం వారం కొత్తపలుకు పేరుతో రాధాకృష్ణ రాస్తున్న రాత రోతలు చూస్తుంటే..జర్నలిజం మీదే అసహ్యం పుడుతుంది..కొత్త పలుకు కాదు…కమ్మ పలుకు అని టైటిల్ పెట్టుకుంటే ఇంకా బాగుండేది… రాధాకృష్ణ పెన్నులోని ఉండేది సిరా కాదు..విషం.. వారం …
Read More »Blog List Layout
charmdate Methods – A Closer Look
Learning how you can write a web-based dating profile that draws anyone is not all that onerous. Sometimes all of us battle with getting a lady that we like truly desirous charm date login about us. This is a widespread concern for all of us, and proper now, we gives …
Read More »జేసీ దివాకర్ రెడ్డి బినామీ బాగోతం బయటపెట్టిన వైసీపీ ఎమ్మెల్యే..!
వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి .జగన్ సర్కార్ వరుస షాక్లు ఇస్తోంది. గతంలో నిబంధనలకు వ్యతిరేకంగా నడుపుతున్న జేసీ ట్రావెల్స్ బస్సులను ఆర్టీయే అధికారులు సీజ్ చేయగా..తాజాగా ‘త్రిశూల్ సిమెంట్’ కంపెనీ లీజును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు… లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై …
Read More »బ్రేకింగ్.. ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్న్యూస్.. ఇక వరుస నోటిఫికేషన్లు..ఏఏ ఉద్యోగాలంటే..!
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లక్షన్నర గ్రామ సచివాలయ, వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్ సర్కార్ తాజాగా ఏపీపీఎస్సీ కింద ఖాళీగా ఉన్న 63 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో చెప్పినట్లు ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో …
Read More »గ్రామ వాలంటీర్ గా మారిన వైసీపీ ఎమ్మెల్యే
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలతో పాటు గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల్ని ఏపీ సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. . ఆంద్రప్రదేశ్ లో విప్లవాత్మకంగా అమలవుతున్న గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై ప్రజల నుండి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలకూ రోజుల వ్యవధిలో మోక్షంఅసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సీఎం వైఎస్ జగన్ కి ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతున్నారు. తాజాగా నేడు‘ఇంటివద్దకే పెన్షన్’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై ఈడీ విచారణ మొదలు.. బాబు బ్యాచ్ గుండెల్లో రైళ్లు..!
గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని బినామీల పేరుతో 4 వేల ఎకరాలకు పైగా భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ మేరకు రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణ జరిపాస్తామని సీఎం జగన్ స్వయంగా …
Read More »ఈ జిల్లాకు ఫిబ్రవరి 3న సీఎం వైఎస్ జగన్ రాక
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల మూడో తేదీన విశాఖ నగరానికి వెళ్లనున్నారు. శ్రీశారదాపీఠం వార్షికోత్సవాల్లో ఆయన పాల్గొంటారని పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మూడో తేదీ ఉదయం 9 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి 9.20కి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. రోడ్డు మార్గంలో విమానాశ్రయం నుంచి బయలుదేరి 10.40 …
Read More »కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్ .. రాజీనామా చేసిన నేత
టీడీపీకి మరో షాక్ తగిలింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు కీలకనేత, నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ విక్టర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై ప్రశంసలు.. టీడీపీపై విమర్శలు గుప్పించారు. పాలన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అడ్డుపడటం బాధాకరమన్నారు. కర్నూలుకు హైకోర్టు రావడం ఇక్కడ టీడీపీ నేతలకు ఇష్టం లేదని.. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో …
Read More »మరోసారి తెరపైకి పరిటాల రవి హత్యకేసు…జేసీ దివాకర్ రెడ్డి పాత్రపై సంచలన ఆరోపణలు..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిటాల రవి హత్య, ఆ తర్వాత టీడీపీ శ్రేణులు జరిపిన విధ్వంసకాండను తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మద్దెలచెరువు సూరి కూడా హైదరాబాద్లో తన అనుచరుడు భానుప్రకాష్ చేతిలో హత్యకు గురయ్యాడు. ఇక పరిటాల రవిని తుపాకీతో కాల్చి చంపిన మొద్దు శ్రీను ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ..మా బావ సూరి కళ్లలో ఆనందం కోసం ఈ హత్య చేశానంటూ …
Read More »రైతులు ఆవేశానికి లోను కావొద్దు..!
అమరావతిలో రైతులెవరూ ఆవేశాలకు లోను కావద్దని వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సూచించారు. తాజాగా మందడం, వెలగపూడిలో రైతుల దీక్షా శిబిరానికి లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్లి రైతులతో మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తారని హామీ ఇస్తూ చెప్పారు. రాజకీయాల్లో ఎవరైనా ఒక స్థాయికి వచ్చిన తరువాత ఏవర్గాన్ని వ్యతిరేకం చేసుకోవాలనుకోరు.. కాబట్టి రైతులందరూ అర్థం చేసుకోవాలని కోరారు. వెలగపూడి నుంచి …
Read More »