Home / Blog List Layoutpage 236

Blog List Layout

దివాకర్‌ బస్సు అనుమతిలేని రూట్లో వస్తుండగా సీజ్‌

రవాణాశాఖ అనుమతులు లేని రూట్లలో తిరుగుతున్న దివాకర్‌ బస్సును మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్లు సీజ్‌ చేశారు. అక్రమంగా తిరుగుతున్న బస్సులను గుర్తించడంలో భాగంగా సోమవారం చిత్తూరు జిల్లాకు చెందిన మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు నాయక్, మధుసూధన్‌రెడ్డి, మణి, అనంతపురం మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ నరసింహులు వివిధ రూట్లలో వాహనాలపై దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఏపీ 39 ఎక్స్‌7699 నంబర్‌ గల దివాకర్‌ బస్సు అనుమతిలేని రూట్లో వస్తుండగా …

Read More »

సీఎం రమేష్ ఇంట్లో విషాదం

భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.సీఎం రమేష్ సోదరుడు సీఎం ప్రకాష్(51) కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రకాశ్ క్యాన్సర్ తో బాధపడుతూ నిన్న సోమవారం రాత్రి పావు తక్కువ ఎనిమిది గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని నెలల క్రితమే ఎంపీ సీఎం రమేష్ మేనల్లుడు ధర్మరామ్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిలవ్వడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని …

Read More »

తిరుమలపై దుష్ప్రచారం..చంద్రబాబుపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఓ పథకం ప్రకారం సీఎం జగన్‌పై క్రిస్టియన్ ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తిరుమలలో డిక్లరేషన్‌ అంటూ వివాదాన్ని చంద్రబాబు రగిలించాడు. అలాగే తిరుమలలో బస్‌ టికెట్లపై అన్యమత ప్రచారం, శేషాచల కొండల్లో చర్చి అంటూ సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం వెనుక లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఉందనే వార్తలు వచ్చాయి. కాగా తిరుమలలో …

Read More »

అమరావతిలో జర్నలిస్టులపై దాడి వ్యవహారం.. రైతుల పేరుతో చంద్రబాబు రోత రాజకీయం..!

అమరావతిలో రైతుల పేరుతో చేస్తున్న ఆందోళనల కార్యక్రమాలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కొందరు వ్యక్తులు పథకం ప్రకారం దాడి చేశారు. టీవీ జర్నలిస్ట్ దీప్తిని మహిళ అని కూడా దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారు. తమ తోటి మహిళా జర్నలిస్ట్‌ను కాపాడేందుకు అడ్డుపడిన మరో ముగ్గురు జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో మీడియా వాహనాలను ధ్వంసం చేశారు. తమకు సదరు మీడియా ఛానళ్లు నచ్చకపోతే..శాంతియుతంగా …

Read More »

రాజధానిలో టీడీపీకి బిగ్ షాక్-వైసీపీలోకి మరో ఎమ్మెల్యే…

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రాజధాని ప్రాంతం అమరావతిలో బిగ్ షాక్ తగలనున్నది. తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే అధికార వైసీపీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు అస్థాన మీడియాకు చెందిన ఒక ప్రముఖ ఛానెల్ ఖరారు చేసింది. రాజధాని ప్రాంతానికి సమీపంలో ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన మద్దాలి గిరి అధికార వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి …

Read More »

అమరావతి దెబ్బ ఆ సినీ ప్రముఖులకు భారీ షాక్.. హీరో ఆరు వందల ఎకరాలు..నిర్మాత 380 ఎకరాలు

 అమరావతిని రాజధానిగా ఒప్పుకునేందుకు మొదటి నుంచి ఇష్టపడని జగన్ తాను అధికారంలోకి రాగానే రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేదు.ఆ తరువాత ఏపీ రాజధానిని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తానంటూ సీఎం జగన్ ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లోనూ, నాయకుల్లోనూ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.తాజాగా బయటపడిన విషయం ఏంటి అంటే అమరావతిని నమ్ముకుని టాలీవుడ్ కు చెందిన హీరోలు, నిర్మాతలు చాలామంది దెబ్బతిన్నారనే సమాచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. …

Read More »

సుజనా చౌదరికి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన మంత్రి బొత్స…!

ఏపీకి మూడు రాజధానుల విషయంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జీఎన్ రావు కమిటీ తలా తోక లేని నివేదిక ఇచ్చిందని ధ్వజమెత్తారు. అసలు రాజధాని రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర లక్షన్నర నుంచి రూ.2లక్షల కోట్ల డబ్బుందా…అని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ కరెక్ట్ కాదని.. ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదని …

Read More »

రాజధాని రచ్చపై సుజనా చౌదరికి కౌంటర్ ఇచ్చిన సీఎం రమేష్..!

ఏపీకి మూడు రాజధానుల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎంత రచ్చ చేస్తున్నాడో..ఒకప్పటి బాబుగారికి అత్యంత సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి కూడా అంతే రచ్చ చేస్తున్నారు. అసలు సిసలైన ఏపీ బీజేపీ నేతల కంటే సుజనా చౌదరి అమరావతి నుంచి రాజధానిని కదిలిస్తే వూరుకునేది లేదంటూ సీఎం జగన్‌పై తొడగొడుతున్నారు. ఇదే సుజనా చౌదరి రాజధానిలో బినామీల పేరుతో 600 కు పైగా ఎకరాలు స్వాహా …

Read More »

సీపీఐ, సీపీఎం పార్టీలు మరో చారిత్రక తప్పిదం చేస్తున్నాయా..!

మరో చారిత్రక తప్పు చేయడానికి ఎర్ర పార్టీల అధినేతలు సిద్దమయ్యారు. స్వాతంత్యం వచ్చిన దగ్గర నుంచి ఇలా చారిత్రక తప్పులు చేస్తూనే చివరకు ఉనికిలో లేకుండా పోయాయి సీపీఐ, సీపీఎం పార్టీలు. ఎన్ని తప్పులు చేసినా వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవడానికి ఎర్ర పార్టీలు సిద్ధంగా ఉండవు. ఒకప్పుడు దళిత, గిరిజన, బడుగు, బలహీనవర్గాల ప్రజల తరపున ప్రజా ఉద్యమాలు నిర్మించిన ఎర్ర పార్టీలలో కులతత్వం, ప్రాంతీయతత్వం, వ్యక్తిగత స్వార్థం …

Read More »

చెస్‌ చాంపియన్‌ కోనేరు హంపికి సీఎం జగన్‌ అభినందనలు

ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ విజయం రాష్ట్ర, దేశ ప్రజలకు గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు నమోదు చేయాలని సీఎం ఆకాంక్షించారు. కాగా శనివారం ముగిసిన ప్రతిష్టాత్మక ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్ షిప్ లో హంపి మహిళల విభాగంలో విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat