Home / Blog List Layoutpage 506

Blog List Layout

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి గవర్నర్ నరసింహన్ నిర్దేశం

తిరుమల పవిత్రతను మరింత సుసంపన్నం చేసేందుకు కృషి చేయాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. మంగళవారం విజయవాడ వచ్చిన గవర్నర్ ని గేట్ వే హోటల్లో టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ… మీ గురించి విన్నాను ! నిత్యం భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తుంటారట గదా ! మీ హయాంలో తిరుమల …

Read More »

టీడీపీకి ఎంతో సేవచేసా.. ఏమాత్రం గుర్తింపు లేదు..టీడీపీ కోలుకునే పరిస్థితి కూడా లేదు

తెలుగుదేశం పార్టీకి విశేష సేవలందించిన చందు సాంబశివరావు టిడిపిని వీడనున్నారు. 15 సంవత్సరాలుగా టీడీపీ అధికార ప్రతినిధిగా విశేష సేవలందించిన ఈయన తనకు ఏమాత్రం గుర్తింపు రాలేదనే బాధతో ఆపార్టీకి రాజీనామా చేసారు. చందు ప్రస్థానం అంతరిక్ష శాస్త్రవేత్త గా మొదలైంది.. అమెరికాలోని మూడు విశ్వవిద్యాలయాలనుండి ఉన్నత చదువులు (ISRO / NASA) చదివారు. అలాగే అమెరికన్ గవర్నమెంట్ లో పనిచేసిన అనుభవం కూడా ఉంది.. ప్రాజెక్ట్ మానేజ్మెంటు నిపుణుడిగా …

Read More »

ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్…పవన్ పార్టీ నుండి ఉన్న ఒక్క ఎమ్మెల్యే వైసీపీలోకి

జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద షాకే ఇచ్చారు. జగన్ కు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జై కొట్టడం పార్టీలో సంచలనంగా మారింది. పార్టీ నేతలు ఇపుడిదే అంశాన్ని చర్చించుకుంటున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న పవన్ దృష్టికి కూడా కొందరు నేతలు తీసుకెళ్ళినట్లు సమాచారం.ఇంతకీ విషయం ఏమిటంటే వైఎస్సార్ ఫించన్ల పథకం ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా తూర్పు …

Read More »

ముద్రగడ భార్య, కోడలిని పోలీసులు బండ బూతులు తిట్టారు.. కొడుకును కొట్టుకుంటూ లాక్కెళ్లారు..!

ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నాయకుడు.. గత ప్రభుత్వ హయాంలో కాపుల ఉద్యమాన్ని ఉదృతం చేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే ముద్రగడను చంద్రబాబు తీవ్రంగా హింసించడం.. లోకేశ్ దారుణంగా మాట్లాడడం.. ముద్రగడ భార్య, కోడలిని దారుణంగా బూతులు తిట్టడం, ముద్రగడ కొడుకును దారుణంగా కొట్టడం వంటివి చూసాం.. అయినా ముద్రగడ టీడీపీతో సత్సంబంధాలు కొనసాగించారు. అది వేరే విషయం.. అయితే ఇదిలా ఉండగా తాజాగా సీఎం జగన్ కి …

Read More »

చంద్రబాబుకి మరోషాక్‌.. సీనియర్‌ నేత రాజీనామా!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీకి ఫలితాల అనంతరం ఊహించని పరిణామాలు ఎదురువుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు, పలువురు కీలక నేతలు పార్టీని వీడి.. బీజేపీ గూటికి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ సీనియర్‌ నేత, అధికార ప్రతినిధి చందు సాంబశివరావు టీడీపీని వీడనున్నారు. పార్టీ సభ్యత్వానికి, అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. అయితే త్వరలోనే బీజేపీలో చేరుతారని …

Read More »

వైసీపీ సర్కారుపై లోకేష్ సెటైర్..!

నవ్యాంధ్రను పాలించిన గత తెలుగుదేశం ప్రభుత్వంపై అబద్ధాల ప్రచారానికి ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం కోట్ల రూపాయలను ప్రకటనలకు వెచ్చిస్తోందని.. అబద్ధాలకు కూడా ఇన్ని డబ్బులు తగలెయ్యాలా అని ప్రతిపక్ష టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేశ్‌ నాయుడువ్యాఖ్యానించారు. ఆయన ఇంకా  ‘అయ్యా జగన్‌ గారూ..! ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకూ ఆరు నెలలపాటు టీడీపీ ప్రభుత్వం …

Read More »

అసెంబ్లీలో జగన్ ప్రవేశపెట్టే బడ్జెట్ పై కొందరికి ఆశ్చర్యం, కొందరికి ఆనందం మరికొందరికి షాక్

11 నుంచి ఎపి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి 12న ఉదయం 11 గంటలకు సభలో వైసీపీ ప్రభుత్వంలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదేరోజు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా సభ ముందుకు తేనున్నారు. మంగ‌ళ‌వారం అన్ని శాఖల అధికారులతో అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం భేటీ కానున్నారు. సమావేశాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లును చేయాలని వారికి సూచించనున్నారు. అయితే …

Read More »

గవర్నర్ తో సీఎం జగన్ భేటీ..!

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు.ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించే క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అందులో భాగంగా సీఎం జగన్‌ నగరంలోని గేట్‌వే హోటల్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభంకానున్న సంగతి …

Read More »

అన్నా చంద్రన్నా అంటూ చంద్రబాబుకు రాసిన లేఖ చదివితే టీడీపీ కార్యకర్తలకు కన్నీళ్లు ఆగవు.. ఇంత బాధపడ్డారా.?

తాజాగా మాజీ సీఎం చంద్రబాబుకు టీడీపీ కార్యకర్త రాసిన ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ లేఖ చదివితే టీడీపీ కార్యకర్తలు ఎంత బాధపడుతున్నారో అర్ధమవుతుంది. “అన్నా.. చంద్రన్నా.. నీవు ఎప్పుడూ టీడీపీ మీటింగుల్లో చెబుతూ ఉంటావు.. కార్యకర్తలకు అండగా ఉంటానని.. అధికారంలో ఉన్నన్నాళ్లూ మేం ఎంతోఆశగా పార్టీ జెండాలు మోశాం.. అప్పటి మంత్రులూ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకున్న పాపానపోలేదు. వారికి …

Read More »

సీఎం జగన్ మరో హామీ..!

వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ తన మరో హామీ నెరవేర్చడానికి సిద్దం అవుతున్నారు. కడప జిల్లా జమ్మల మడుగు లో జరిగిన రైతు దినోత్సవం లో ఆయన ప్రసంగించారు. జిల్లాలోని స్టీల్ ప్యాక్టరీకి డిసెంబర్ 26న శంకుస్థాపన చేసి,మూడేళ్లలో పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. గతంలో తాను ఈ హామీ ఇచ్చానని, ఆ ప్రకారం నెరవేర్చే దిశగా ప్రయత్నాలు ఆరంబించామని ఆయన చెప్పారు.గతంలో చంద్రబాబు ప్రభుత్వం దీనిపై డ్రామాలు ఆడిందని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat