ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే ఇచ్చారని చంద్రబాబు అన్నారు. అసలు ఆ ఉద్యోగం వాళ్లకు ఇవ్వమని ఎవరడిగారంటూ సీఎం జగన్ను నిలదీశారు. రూ.5వేలకు గోనె సంచులు మోసే ఉద్యోగం ఇచ్చి ఉద్యోగాలిచ్చాం అంటారా? అంటూ మండిపడ్డారు. బియ్యం సంచులు మోసే ఉద్యోగాలు …
Read More »అల్లు అర్జున్ ‘సామజవరగమన’..సూపర్ హిట్ !
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో.ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అది అప్పట్లో ఫుల్ వైరల్ అయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘సామజవరగమన’ అనే సాంగ్ రిలీజ్ …
Read More »జక్కన్న ఇచ్చిన ఆఫర్ కు మహేష్ ఫ్యాన్స్ ఫిదా..!
తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరు అంటే అది ఎస్.ఎస్ రాజమౌళి నే. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతీని పెంచీసాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చూస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక అసలు విషయానికి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం జక్కన్న ఈ చిత్రం తరువాత సూపర్ స్టార్ మహేష్ తో …
Read More »కన్నడ భామకు ఎప్పటినుండో ఒక కోరిక ఉందట.. అదే ఆమె టార్గెట్..?
తెలుగు ఇండస్ట్రీలో అతితక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ల చెంతకు చేరిన భామ ఎవరైనా ఉన్నారా అంటే అది కన్నడ భామ రష్మిక అని చెప్పాలి. ఈమెకు సుడి చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలి. గీతాగోవిందం సినిమాతో ఒక్కసారిగా పైకి లేచిన రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే భీష్మ, అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలలో నటిస్తుంది. ఇక ఈ సంక్రాంతికి అల్లు అర్జున్, మహేష్ …
Read More »రివర్స్ టెండరింగ్ పై జీవీఎల్ కామెంట్స్
ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచే పలు సంచలన మార్పులకు శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రాజెక్టుల కాంట్రాక్టుల విషయంలో కూడా రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు జగన్ శ్రీకారం చుడతామంటూ సీఎంగా ప్రమాణ స్వీకారం నాడే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్టులను రివర్స్ టెండరింగ్ కు పిలవాలని ఏపీ ప్రభుత్వం తీసుకోవడం తద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఆదా జరగడం పట్ల పలువురు దీనిపై …
Read More »ముంబై, చెన్నైల్లో ఏం జరుగుతుందో చూసాం.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందని.. ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో చూస్తున్నామని.. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదన్నారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాల వలన సమస్యలను కొనితెచ్చుకున్నట్లే కాబట్టి వాటికి చట్టబద్ధత ఉండదని, ఎప్పటికీ పట్టా రాదని, చట్టాలు దీనికి అంగీకరించవన్నారు. నగరాలు, …
Read More »జక్కన్న నువ్వు మామోలోడివి కాదయ్యా…ఒక్కసారిగా అభిమానులకు జోష్ తెప్పించావ్ !
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఒక అద్భుతమైన, భారతదేశం గర్వించదగ్గ నటుడు, డాన్సర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే జక్కన్న బాహుబలి గురించి కూడా ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఖ్యాతిని నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. అయితే రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ ర్ ఈ సినిమాకు సంబంధించిన ఓ వర్కింగ్ స్టిల్ ఇప్పుడు అందర్నీ …
Read More »భీమవరంలో పవన్ ఓటమిపైనా చిరంజీవి స్పందన.. అది మాత్రం ఒప్పుకోలేదు..
తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. తమిళనాడులోని ప్రముఖ నటులైన కమల్హాసన్ రజనీకాంత్ ఉద్దేశించి రాజకీయపరంగా చిరంజీవి పలు వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరూ రాజకీయాల్లోకి రాక పోవడమే మంచిది అంటూ తన అభిప్రాయం చెప్పారు చిరంజీవి. ఈ సందర్భంగా తనకు రాజకీయంగా ఎదురైన చేదు అనుభవాలను తాజాగా సైరా ప్రమోషన్లో భాగంగా పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ వ్యాఖ్యలు …
Read More »ఏపీఎస్పీలోని టైపిస్టు వల్లు పేపర్ లీక్ అయ్యిందని కిరసనాయిలు చీకట్లో బాణం వేశాడు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఏపీఎస్పీలోని టైపిస్టు పేపర్ లీక్ చేసిందని కిరసనాయిలు చీకట్లో బాణం వేశాడని, ఇప్పుడు ఎస్కేయూ నుంచి లీక్ అయిందని కంపు చేస్తున్నాడన్నారు. అలాగే ఒక కోచింగ్ సెంటర్ నుంచి 100 మంది సెలక్ట్ అయ్యారని చెప్పి జిల్లాకు పదివేల ఉద్యోగాలన్న సంగతి దాచి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. మరో …
Read More »ఆపదలో ఉన్న అఖిల్ కు ప్రభాస్ సాయం..ఎలా ?
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం ‘సాహో’. ఆగష్టు 30న విడుదలైన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ తీసాడు. సుమారు 350కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కించారు. ఈ చిత్రం స్టొరీ పరంగా ఎవరికీ అంతగా నచ్చకపోయినా కలెక్షన్లు పరంగా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. అది కూడా ఒక్క నార్త్ లోనే ఈ …
Read More »