తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో జరిగిన బోటు ప్రమాదాన్ని కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఆ ప్రమాదం జరిగిన తీరును వివరించారు. హైదరాబాదుకు చెందిన జానకి రావు ప్రాణాలతో బయటపడ్డారు.. ఈ సందర్భంగా ఆయన ప్రమాదం ఎలా జరిగిందో చెప్పారు బ్రేక్ ఫాస్ట్ చేసి అందరం ఉన్నామని మరికొద్ది సేపట్లో పాపికొండలు వస్తాయని సిబ్బంది తెలిపిన వెంటనే ఈ ప్రమాదం జరిగిందన్నారు.. ప్రమాదానికి ముందే ఇది డేంజర్ జోన్ బోటు …
Read More »ఆత్మహత్య చేసుకున్న మాజీ స్పీకర్ కోడెల.. హైదరాబాద్ లో మృతి
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.. కొద్ది రోజులుగా తీవ్ర వివాదాల్లో ఉన్న నేపథ్యంలో ఆయన సూసైడ్ చేసుకున్నారని తెలుస్తోంది. హైదరాబాద్లోని తన నివాసంలో కోడెల ఉరి వేసుకుని ఉన్నట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి ఆయనను బసవతారకం ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు వైద్యులు ప్రస్తుతానికి కోడెలకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కోడెల ఫర్నిచర్ వివాదంలో ఇరుక్కున్నారు. దాని తర్వాత కేట్యాక్స్ …
Read More »మత్తెక్కించే అందాలతో రకుల్..వైరల్ అవుతున్న ఫోటో !
రకుల్ ప్రీత్ సింగ్..తన అందంతో, నటనతో మరియు డాన్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రశ్రేణి హీరోయిన్లలో ఒకరుగా నిలిచింది. రకుల్ టాలీవుడ్ లోనే కాదు తాను అడుగుపెట్టిన ప్రతీచోట హిట్ కొట్టి తనకంటూ మంచి గుర్తింపు పొందింది. ఏ హీరోయిన్ ఐన సరే సినిమాలు తీసామా, డబ్బులు వచ్చాయా. ఇదే ఆలోచిస్తారు, కాని ఈ ముద్దుగుమ్మ అలా ఆలోచించదు. నటన పరంగానే కాకుండా బిజినెస్ పరంగా …
Read More »గోదావరిలో పరిస్థితి ఈ విధంగా ఉంటుంది.. అందుకే ఇంత ప్రాణ నష్టం జరిగింది.. కోడిగుడ్ల వెంకట రమణ
పాపికొండల విహారయాత్రకు వెళ్తూ వస్తున్న తూర్పుగోదావరిలో జరిగిన బోటు ప్రమాదం తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. దేవీపట్నం వద్ద జరిగిన ఈప్రమాదం పై ఇప్పటికే అందరూ సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిదిమంది చనిపోగా 27మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. మరో 24 మంది కోసం అగ్నిమాపక గజ్జి వేటగాళ్ల బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బోటు యజమాని …
Read More »గుంటూరులో నాని హవా..కలెక్షన్ల జల్లు !
న్యాచురల్ స్టార్ నాని, హీరోయిన్ ప్రియాంక జంటగా నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్రానికి గాను మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ ప్రియాంక తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన మొదటి చిత్రం ఇదే. థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం మరి హిట్ అయ్యిందా లేదా అనే విషయానికి వస్తే.. సినిమా …
Read More »వాల్మీకి పై సంచలన వ్యాఖ్యలు చేసిన వరుణ్..క్లాస్ పీకిన మెగాస్టార్ !
హీరో వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రానికి గాను హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఆదివారం నాడు వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. వరుణ్ తేజ్ ఇప్పటివరకు 9 సిఎమాలు చెయ్యగా అందులో ఏఒక్కటీ మాస్ చిత్రం కాదు. ఇక వరుణ్ తీసిన లోఫర్ విషయానికి వస్తే ఆ …
Read More »పడవ ప్రమాద ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన ప్రమాదం పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ వద్ద జరిగిన ప్రమాదం అత్యంత దురదృష్టకరం అని అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయం అన్నారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి …
Read More »తెలుగుదేశం పార్టీ సన్నిహితుడు వెంకట రమణ బోయపాటి ఆద్వర్యంలోనే చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేసారు
వశిష్ట గోదావరిలో పర్యాటకానికి ప్రాంతానికి వెళ్లిన వారు గోదావరిలోనే జల సమాధి అయ్యారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి బాధితులను పరామర్శిస్తారు. అయితే ఈ బోటును మాజీ ముఖ్యమంత్రి ప్రారంభించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే కోడిగుడ్ల వెంకట రమణ …
Read More »ఎవరికీ అందనంత ఎత్తులో మహేష్ హీరోయిన్..!
సూపర్ స్టార్ మహేశ్, కైరా అద్వాని జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం టాలీవుడ్ లో రికార్డు హిట్ నమోదు చేసింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ లో అరంగ్రేట్రం చేసింది కైరా. అనంతరం రామ్ చరణ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం డైరెక్టర్లు గాలింపు చర్యలు చేస్తున్నారు. దీపిక, కత్రినాకైఫ్ వంటి హీరోయిన్లు సీన్ అయిపోవడంతో ఇప్పుడు ఆ స్థానాన్ని కైరా …
Read More »చిన్నారి లేఖకు చలించిపోయిన సీఎం జగన్.. వెంటనే జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు
నాలుగో తరగతి పిల్లలు అంటే ఆ వయసులో తల్లిదండ్రుల సంరక్షణలో ఉండడం.. స్నేహితులతో ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు కానీ ఓ నాలుగో తరగతి పాప ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాసింది.. లేఖ చదివిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చలించిపోయారు.. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రపురానికి చెందిన కోడేరు పుష్ప అనే ఓ బాలిక ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాసింది.. తనకు చెల్లెలు …
Read More »