సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాదాపుగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి.. కేవలం చంద్రబాబు భజన చేస్తున్నాడని చంద్రబాబు రాజకీయ వ్యతిరేకులను ఇష్టానుసారంగా తిరుగుతున్నాడనే కారణంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. జిల్లాలో కనీసం క్యాడర్ ను కూడా ఏర్పాటు చేసుకోవాలని దీనస్థితి సోమిరెడ్డిది.. అయితే చంద్రబాబు క్యాబినేట్ లో మంత్రిపదవి తీసుకునేందుకు జగన్ పై దారుణమైన ఆరోపణలు చేశాడు. జగన్ ను అనేకసార్లు సవాలుచేశాడు. చాలా సందర్భాల్లో …
Read More »నువ్వు ఏ డ్రగ్స్ వాడుతున్నావ్ పవన్ కళ్యాణ్.. ఏ మత్తులో జోగుతున్నావంటూ కత్తి దూసిన మహేశ్
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అనేకమంది కౌంటర్ లు ఇస్తున్నారు.. ఈ క్రమంలో ఎప్పటినుంచో పవన్ కు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చే క్రిటిక్ కత్తి మహేష్ చాలా రోజుల తర్వాత రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఒక్కొఒక్కటిగా ఆయన ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై కత్తి ఘాటుగా స్పందించారు.. చంద్రబాబు డైవర్ట్ …
Read More »పూజాపై ఇంట్రెస్ట్ చూపుతున్న మహేష్.. మిల్కీ బ్యూటీకి హ్యాండిచ్చినట్టేనా ?
భరత్ అనే నేను, మహర్షి సినిమాల ద్వారా హిట్లు కొట్టి మంచి ఊపు మీద ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వచ్చిన స్టిల్స్ అన్ని మహేష్ అభిమానులను అత్యంత ఆసక్తి గురిచేస్తున్నాయి. గతంలో ఎన్నడూ చేయని క్యారెక్టర్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు. మహేష్ బాబు సరసన గోల్డెన్లెగ్ …
Read More »టాలీవుడ్ లో దుమ్ములేపుతున్న రష్మిక.. సమంతను పక్కకి నెట్టేసినట్టేనా!
హీరోయిన్ అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ ద్వారా ఒక సన్నివేశాన్ని పరిమితమయ్యేవారు. కానీ తెలుగు సినిమా కధల్లో అనేక మార్పులు వస్తున్నాయి. గతంలో మాదిరిగా హీరోయిన్లు పట్టుమని నాలుగేళ్ళు ఉండటం కష్టమైపోతుంది. హిట్ వస్తే ఒకటి, రెండు సినిమాలు చేయడం లేదా మొదటి రెండు సినిమాలకే వెళ్లి పోవడం జరుగుతుంది. గతంలో పాతతరం హీరోయిన్లు వరుసగా దశాబ్దాల పాటు సినీ రంగంలో రాణించేవారు. ఆ తర్వాత వచ్చిన హీరోయిన్లలలో కూడా …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు లేకపోవడానికి జగనే కారణమట.. చంద్రబాబు తప్పు లేదట
తాజాగా మూడు రోజులపాటు అమరావతిలో పర్యటించి ప్రెస్మీట్ పెట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.. పవన్ ప్రెస్ మీట్ పెట్టి వైసిపి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సమస్యలను ప్రస్తావించారు ఇంతవరకు బాగానే ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీగా పవన్ చేసిన వ్యవహారాన్ని ఎవరూ తప్పు పట్టరు. అయితే పవన్ ఆవేశంగా మాట్లాడుతూ జగన్ వందరోజుల పాలనలో …
Read More »రాజధానిలో మొన్న వచ్చిన వరదలకు వందమంది చనిపోయారా ఏం మాట్లాడుతున్నావ్ పవన్
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు అమరావతి లో పర్యటించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. అయితే ఈ మీడియో సమావేశంలో పవన్ మాట్లాడిన మాటలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి.. ఎందుకు అంటే పవన్ సాధారణంగా ఎప్పుడు మాట్లాడినా ఒక అజ్ఞానిగా కనీసం సబ్జెక్టుపై అవగాహన లేని వ్యక్తిగా మాట్లాడుతారు అనేది ఇతర పార్టీలు ఎప్పుడూ చేసే వాదన.. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా …
Read More »జగన్ మీ లక్షకోట్లు పెట్టుబడులు పెడతారా.. మీకు విజన్ లేదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 100రోజుల పాలనపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వైసీపీ హామీలు జనరంజకంగా ఉన్నా పాలన జన విరుద్దంగా సాగుతోందని పవన్ విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇసుక విధానాన్ని తప్పుబట్టిన వైసీపీ ఇప్పుడు ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇప్పటికే లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని, కూడా నిర్మాణ రంగం కూడా తీవ్రంగా కుదేలైందని విమర్శించారు. ప్రభుత్వంలో పారదర్శకత లోపించిందంటూ కామెంట్ చేసారు. ఏపీ …
Read More »ఆ చానల్ నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం సరైనదేనా.? అసలు నిర్ణయం తీసుకున్నదెవరు..
తాజాగా ఆంధ్రజ్యోతి మీడియా వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తప్పుబడుతూ వైఎస్సార్సీపీ శ్రేణులు సదరు పత్రిక, సదరు ఛానల్ పై మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి తన పత్రికపై జగన్ కావాలని ఆ చానల్ ను నిలిపివేశారని తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. అయితే దీనికి ముఖ్యమంత్రి ఏ విధమైన సంబంధం లేదని వైసీపీ సీనియర్ నేతలు ఖండిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా …
Read More »ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఇచ్చిన మాట ప్రకారం కేసులు ఎత్తేసిన జగన్
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రత్యేక హోదాకోసం ఉద్యమం చేసిన ఉద్యమకారులపై పెట్టిన కేసుల్ని ఇప్పుడు ఉపసంహరించారు. అయితే ఈ కేసులను ఎత్తివేయాలనే ఉత్వర్హులను రాష్ట్ర హోంశాఖ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలోనే హోదా ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేకహోదా సాధనకు వైయస్ జగన్ సారధ్యంలో …
Read More »సంచలనంగా మారిన శ్రీరెడ్డి ఫేస్ బుక్ పోస్ట్..సమంతపై ఎటాక్ !
తెలుగు ఇండస్ట్రీ లో తరచూ వివాదాలు సృష్టిస్తున్న శ్రీరెడ్డి మరోసారి తాను పెట్టిన ఫేస్ బుక్ పోస్ట్ తో మరో వివాదానికి తెరలేపింది. అక్కినేని నాగార్జున కోడలు సమంత మరియు శ్రీరెడ్డి వి హాట్ పిక్స్ పోస్ట్ చేసి ఇద్దరిలో ఎవరు హాట్ గా కనిపిస్తున్నారు అని కాప్షన్ పెట్టింది. ఇదే కాదు రెండు నెలలు ముందు కూడా సమంతానే టార్గెట్ చేసింది. ఆమెపై వివాదాస్పద కామెంట్స్ కామెంట్స్ చేసింది. …
Read More »