గత తెలుగుదేశం 5ఏళ్ళ పాలనలో ఎక్కడ చూసినా హత్యలు, హాహాకారాలతో భయం గుప్పెట్లో సామాన్య ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. తెలుగు జాతి చరిత్ర పుటలను రక్తపు మరకలతో మలినం చేసిన చంద్రబాబు పాలనలో ఆంద్రప్రదేశ్ భీకర దుర్ఘటనలతో చిగురుటాకులా వణికిపోయింది. ఎటు చూసినా రౌడీలు, గూండాలు, కబ్జాదారుల ఆగడాలకు అడ్డులేకుండా పొయిన రోజులవి.. గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల అండతో బహిరంగ బెదిరింపులు, వినకపొతే దాడులతో పేట్రేగిపోయారు. ఇది కచ్చితంగా …
Read More »కృష్ణమ్మకు నీళ్లొచ్చాయి.. యువతకు ఉద్యోగాలు వచ్చాయి.. అంతా ప్రశాంతంగా ఉన్నారు
ప్రశాంతంగా ఉన్న పల్నాడులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకట రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు దొంగదీక్ష, కొంగ జపాలను ప్రజలు ఏమాత్రం నమ్మరన్నారు. పచ్చనేతల చిల్లర రాజకీయాలు తెలిసే టీడీపీని ప్రజలు చాపచుట్టి కృష్ణా నదిలో పడేసారంటూ చురకలంటించారు. టీడీపీ శిబిరాల నుండి కార్యకర్తలు వెళ్ళిపోతే పచ్చనేతలు బెదిరించి కూర్చోబెడుతున్నారని ఎద్దేవాచేశారు. పునరావాస శిబిరాల్లో కూడా పెయిడ్ …
Read More »చంద్రబాబు ఆదేశాలతోనే ఇలా.. అమరావతిలో ఉద్రిక్తత.. అఖిలప్రియ, అనిత, అచ్చెన్నాయుడు, నన్నపనేని హల్ చల్
చలో ఆత్మకూరు సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ నాయకులు అత్యుత్సాహం చూపుతున్నారు. 144సెక్షన్ అమల్లో ఉన్నా రాజధాని ప్రాంతంలో హల్చల్ చేస్తూ ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అడ్డుకుంటున్న పోలీసులపై విచక్షణారహితంతో కావాలని విరుచుకుపడుతున్నారు. సాటి మహిళా పోలీసులు అనికూడా చూకుండా టీడీపీ మహిళా నాయకులు వారిపై దూషణలకు దిగడంతో మహిళా ఎస్ఐ ఒకరు మనస్తాపం చెంది విధులనుంచి వెళ్లిపోయిన ఘటన జరిగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నివాసం …
Read More »దబాంగ్ 3…చుల్ బుల్ పాండే వచ్చేస్తున్నాడు..!
బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ మరోసారి చుల్ బుల్ పాండే పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరించనున్నాడు. దబాంగ్ సిరీస్ లో భాగంగా మరోసారి దబాంగ్-3 తో పోలీస్ ఆఫీసర్ గా రానున్నాడు.ఈ మేరకు సినిమాకు సంబంధించి ఫస్ట్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. సల్మాన్ ఖాన్ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్టర్ ని షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. తాజాగా …
Read More »నాని మరో ట్విస్ట్.. సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్ళే సీన్ ఇదేనట !
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక జంటగా నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ . ఈ చిత్రాన్ని విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసాడు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా బాగానే జరిగింది. ఫస్ట్ లుక్, పోస్టర్, ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే అందరు అనుకుంటున్నారు. ఇదేగాని నిజమైతే కలెక్షన్స్ భారీగా వస్తాయని అంచనా. ఇక …
Read More »టాప్ సీక్రెట్..రొమాన్స్ కు దూరంగా నేచురల్ స్టార్..?
నేచురల్ స్టార్ నాని, ప్రియాంక ఆరుళ్ మోహన్ జంటగా నటిస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రానికి గాను విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. 24, మనం, హలో చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న విక్రమ్ మరి ఈ చిత్రాన్ని ఏ లెవెల్ కి తీసుకెల్తాడో చూడాల్సిందే.ఈ హీరోయిన్ టాలీవుడ్ నటిస్తున్న మొదటి చిత్రం ఇదే. ఇక తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో రొమాన్స్ ఉండదని తెలుస్తుంది. …
Read More »మత్తెక్కిస్తున్న అందాలతో అనుపమ…లవ్ ప్రపోజ్ !
అనుపమ పరమేశ్వరన్… ఈ కేరళ బ్యూటీ అద్భుతమైన రొమాంటిక్ స్టిల్స్ తో ఉన్న ఫొటోస్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును తన అందంతో మత్తెక్కిస్తుంది. ఇప్పటికే తన నటనతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. తాజాగా తాను చీరలో ఉన్న పిక్ ని పోస్ట్ చేయగా దానికి సంబంధించి కామెంట్స్ హోరెత్తుతున్నాయి. ఐ లవ్ యూ అను, మిస్ యూ …
Read More »చలో ఆత్మకూరులో ఏ క్షణాన్నైనా చంద్రబాబు అరెస్ట్.. హోం మినిష్టర్ ఆగ్రహం
సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండడం ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నచ్చడం లేదని హోంశాఖ మంత్రి మేకతోట సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబు పెయిడ్ ఆర్టిస్టులతో పల్నాడులో ఏదో జరిగిపోతుందంటూ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలించిన ఐదేళ్లలో రాష్ట్రంలో రాక్షస పాలన జరిగిందన్నారు. సచివాలయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్తో కలిసి సుచిరిత విలేకరుల సమావేశం నిర్వహించారు. …
Read More »సోషల్ మీడియాలో పెట్టి దొరికిపోయిన ఎమ్మెల్యే.. అయినా అప్పలరాజును అందరూ అభినందిస్తున్నారు.?
పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పల రాజు తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. ఓ తెల్ల రేషన్ కార్డు ఆయనపై వివాదం రేపింది. అయితే ఈ తెల్ల రేషన్ కార్డు విషయాన్ని వెలుగులోకి తెచ్చింది ప్రతిపక్షం కాదు స్వయంగా ఆయనే.. ఆయనే ప్రచారం చేసుకొని మరీ విమర్శలు ఎదుర్కొన్నారు. సాధారణంగా తెల్ల రేషన్ కార్డు పేదవారికి ఇస్తారు. అయితే ఎమ్మెల్యే కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండటంతో ఆయన మీద విమర్శలు …
Read More »మేం ఏదీ మర్చిపోలేదు.. నేనొక్కడినే వచ్చి పరిస్థితి చూపిస్తా.. చలో ఆత్మకూరు ఆగదు..
టీడీపీ ఏర్పాటు చేసిన పెయిడ్ ఆర్టిస్టుల పునరావాస శిబిరంతో పల్నాడు రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీంతో ఇప్పుడు పోటాపోటీగా చలో ఆత్మకూరు కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. పోలీసు శాఖ అనుమతి నిరాకరించినా తీరాల్సిందేనని రెండుపార్టీలు స్పష్టం చేయడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పల్నాడులో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, గ్రామాల్లోకి రానీయండం లేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ గుంటూరులో పునరావాస కేంద్రం కూడా ఏర్పాటు చేసింది. దానికి …
Read More »