Home / ANDHRAPRADESH (page 1023)

ANDHRAPRADESH

ప్రజా సంకల్ప యాత్ర.. రెండో రోజు షెడ్యుల్‌ ఇదే

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన ‘ప్రజాసంకల్ప యాత్ర’ మొదటి రోజు విజయవంతంగా ముగిసింది .ప్రజాసంకల్ప యాత్రకు తరలివచ్చిన అభిమానులతో ఇడుపులపాయ జనసముద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా వైఎస్ జగన్ అభిమానులు తరలివచ్చారు. జగన్‌తో కలిసి వేలాది అభిమానులు ఆయన అడుగులో అడుగేశారు. ఈ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. రెడీగా ఉన్న అస్త్రాలు ఇవే..!

వైసీపీ అధినేత జగన్ ప్ర‌జ‌ల కోసం చేప‌ట్టి పాదయాత్ర ప్రారంభమైంది. పాద‌యాత్రలో చంద్రబాబును ఆడుకునేందుకు జ‌గ‌న్ వ‌ద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయి. ఎన్నిక‌ల టైంలో ఇచ్చిన హామీల్లో స‌గం కూడా నెర‌వేర‌లేదు. రుణ‌మాఫీ విష‌యంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కొర్రీలు పెడుతుందో చూస్తున్నాం. ఇక సామాన్య ప్రజ‌ల నుంచి మ‌హిళ‌ల వ‌ర‌కు అంద‌రూ ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇకపోతే ఏపీకీ గ‌త ఎన్నిక‌ల టైంలో మోడీ ప్రత్యేక‌హోదాపై హామీ ఇచ్చారు. ఇప్పుడు …

Read More »

ఓటుకు నోటు.. చంద్ర‌బాబుకు ఊహించ‌ని పోటు..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ని గ్రాండ్ ప్రారంబించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర తొలిరోజులో బాగంగా నిర్వ‌మించిన బ‌హిరంగ స‌బ‌లో జ‌గ‌న్ స్పీచ్‌ని అద‌ర‌గొట్టారు. అయితే అస‌లు మ్యాటర్ ఏంటంటే.. ఇప్ప‌టికే జగ‌న్ పాద‌యాత్ర‌ను అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన టీడీపీ బ్యాచ్‌కి దిమ్మ‌తిరిగే షాక్ త‌గ‌ల‌నుంద‌నే వార్త ఇప్పుడు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. …

Read More »

బాబుకు సరికొత్త బిరుదునిచ్చిన కొడాలి నాని

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు .ఈ రోజు జగన్ పాదయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో పాదయాత్ర అంటే ముందు గుర్తుకు వచ్చే వ్యక్తి దివంగత రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. 2003లో అప్పటికే తొమ్మిదేళ్ల నుంచి కొనసాగుతున్న ఒక దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి వైయస్సార్ పాదయాత్రను చేపట్టారని తెలిపారు. ప్రజా సమస్యలను, …

Read More »

బాబుకు చెప్పండి ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క

ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు .జగన్ పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రాష్ట్రంలో నారా నరకాసురుడు చంద్రబాబు అరాచక పాలన అంతమయ్యేంత వరకు జగన్ పాదయాత్ర ఆగదని అన్నారు. చంద్రబాబు పాలన అవినీతి కంపు కొడుతోందని… దుష్ట పాలనకు ముగింపు పలకాల్సిన …

Read More »

నేను వెళ్లిపోయిన తర్వాత ప్రతి ఇంటిలో నాపోటో పెట్టుకునేంత మంచి చేస్తా…జగన్

ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో మాఫియా ప్రభుత్వం నడుస్తోందని, అలాంటి మాఫియా ప్రభుత్వాన్ని మనమందరం కూకటివేళ్లతో పెకిలించివేయాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇడుపుల పాయలో ఆయన పాదయాత్ర ఆరంబించిన తర్వాత ప్రసంగించారు. ‘కేసులంటే నాకు భయం లేదు, డబ్బులపై మమకారం లేదు. నేను చనిపోయినా పేదల గుండెల్లో ఉండాలన్నదే నా కసి. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక హోదానే సంజీవని. ప్రత్యేక హోదా తెచ్చి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలన్నదే …

Read More »

ఉద్యోగులకు జగన్‌ వరాల జల్లు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఐదు నియోజక వర్గాల్లో దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహించనున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ఈ రోజు ఉదయం జగన్ వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ నుంచి ‘ప్రజాసంకల్ప యాత్ర’ ప్రారంభించారు. మొదట మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించిన వైఎస్‌ …

Read More »

జ‌గ‌న్‌లో ఉన్నమ‌రో కోణం బ‌య‌ట ప‌డిందిగా..?

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులర్పించిన జగన్ ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఇడుపులపాయలో ప్రారంభమైన జగన్ యాత్ర ఇచ్ఛాపురం వరకూ దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేరకు సాగనుంది. 2019 అధికారమే లక్ష్యంగా ఈ యాత్రను చేపట్టనున్న జగన్ రోజుకు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. ఇక జ‌గ‌న్ తొలిరోజు పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హించిన స‌భ‌లో చాలా క‌సితో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతులు, …

Read More »

చంద్ర‌బాబుకు.. జ‌గ‌న్ బ్లాస్టింగ్ స‌వాల్..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్రను అశేష జ‌న‌సంద్రం మ‌ధ్య ప్రారంబించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ తొలిరోజు.. తొలి ప్ర‌సంగాన్ని క‌సితో ప్రారంభించారు. వైయ‌స్సార్ జిల్లాలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో చంద్ర‌బాబు స‌ర్కార్ చేస్తున్న అరాచ‌కాల పై ద్వ‌జ‌మెత్తారు. అత్యంత ఆశ‌క్తిగా సాగిన ప్ర‌సంగంలో.. జ‌గ‌న్ చంద్ర‌బాబుకు బ్లాస్టిగ్ స‌వాల్‌ను విసిరారు. ఇటీవ‌ల నంద్యాలలో జ‌రిగిన‌ ఉప ఎన్నికలో రూ. 200 కోట్లు ఖర్చు చేసి టీడీపీ …

Read More »

‘జగన్ పాదయాత్ర కోసం పూలను పరిచిన మహిళలోకం

ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు పాదయాత్రను మొదలుపెట్టిన గొప్పవ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అని కడప జిల్లా అధ్యక్షులు అమర్ నాథ్ రెడ్డి పేర్కొన్నారు. నేడు ఆ మహానేత అడుగుజాడల్లోనే ఆయన తనయుడు, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. సీఎం కుర్చీలో కూర్చుని మూడున్నరేళ్లు గడుస్తున్నా.. చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపాన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat