ఆడవారికి భద్రత చేకూరాలంటే బాబు రావాల్సిందే అని గత ఎన్నికల్లో ఆడవారి చెవులు తూట్లు పడేలా ప్రచారం చేయించాడు చంద్రబాబు. తీరా అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఏపీలో మహిళలకు భద్రత చేకూరాలంటే బాబు పోవాల్సిందే అన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏపీలో రోజురోజుకీ ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ముఖ్యంగా రౌడీయిజానికి పెట్టిన పేరైనా రాజధాని నగరం విజయవాడలో ఆడవారికి రక్షణ కరువైంది ఇంటి నుంచి బయటకు …
Read More »పవన్ ఫుల్ ఖుషీ.. ఇంతకీ బుల్లి పవర్ స్టార్ పేరు ఏంటో తెలుసా..?
జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగోసారి తండ్రి అయిన సంగతి అందరికి తెల్సిందే. ఆయన మూడో భార్య లెజ్ నోవా మంగళవారం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బాబును పట్టుకొని పవన్ ఉన్న ఫోటో కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇక పవన్ అభిమానుల దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అందరూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మంగళవారం ఈ …
Read More »ఆమె గదిలో కండోమ్ లు, ఖాళీ మద్యం సీసాలు.. చూసి పోలలీసులు
ఏపీలో నేరాలు పెరుగుతున్నాయి తప్ప ,తగ్గడం లేదు. మరి ఘోరంగా ఏపీ రాజధాని చూట్టు ఎక్కువగా జరగడం దారుణం. మొన్న అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం చేయడమేగాక వీడియో తీసి ..నిన్న వావి వరుసలు మరచి చెల్లి వరుస అయ్యో అమ్మాయి పై ..నేడు ఇంత దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతున్నాయి. అయితే అదే జిల్లాలో ని కృష్ణా జిల్లా రామవరప్పాడులో ఓ ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. …
Read More »బిగ్ బ్రేకింగ్.. పవన్కు అసలు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా..!
ఏపీ రాజకీయ సినీ వర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సంబందించిన ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెల్పిన జనసేన.. ఏపీలో జరగబోయే వచ్చే సార్వత్రిక ఎన్నికల బరిలో దిగడం ఖాయమని తేల్చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేయనుందని జనసేన ప్రకటించింది కూడా. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయన పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక చాలమంది …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్.. వర్మ ఆఫర్ కి రోజా రియాక్షన్..!
వివాదాల రారాజు మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మంగళవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో భీభత్సంగా హల్చల్ చేశాయి. రామ్ గోపాల్ వర్మ ఏపీలోని పలమనేరులో అడుగుపెట్టడం.. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం.. అక్కడ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన కొన్ని వివరాలను మీడియాకి అందించడం వంటి విషయాలతో హోరెత్తిపోయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని వచ్చే ఏడాది …
Read More »పరిటాల రవి నిజంగానే పవన్కు గుండు కొట్టించాడా..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు పరిటాల రవి గుండు కొట్టించాడనే వార్తలు.. అప్పట్లో సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. ఇక సోషల్ మీడియా జోరందుకున్నాక కూడా పవన్ గుండు కథపై ఇప్పటికీ రకరకాలుగా చర్చించుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ గుండు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఏంజరిగిందంటే.. పరిటాల రవి ఆత్మకథ అస్తమించని రవి పుస్తకంలో.. 177,178 …
Read More »“దరువు” చెప్పిందే నిజమైంది -కర్నూలు ఎంపీ అభ్యర్ధిని ఖరారు చేసిన జగన్ …
ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల ,ఎంపీల అభ్యర్ధులను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేస్తూ వస్తోన్న సంగతి తెల్సిందే .గతంలో ఆన్లైన్ వెబ్ మీడియా సంచలనం ..ఉన్నది ఉన్నట్లు వార్తలను పబ్లిసిటీ చేసే దరువు .కామ్ రాష్ట్రంలో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గానికి 2019 లో జరగబోయే ఎన్నికలకు మాజీ కేంద్ర …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా…
ఏపీ ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తోన్న లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ .ఈ మూవీ కి ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . ఈ మూవీకు సంబంధించిన వివరాలను చర్చించడానికి …
Read More »టీడీపీలో కలకలం..ఇద్దరు సీనియర్ ఎమ్మెల్సీలు, ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామా..?
గత మూడేళ్లుగా అటు మంత్రి పదవుల్లో ఇటు పార్టీ పదవుల్లో తమను పక్కనపెడుతున్న చంద్రబాబు తీరుకు నిరసనగా ఆరుగురు సీనియర్ నేతలు త్వరలో పార్టీకి గుడ్బై చెబుతున్నట్లు వస్తున్న వార్తలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న బొజ్జల, గాలి, గోరంట్ల, గౌతు శివాజీ, కరణం బలరాం, మోదుగుల, బండారు సత్యనారాయణ లాంటి సీనియర్ నేతలకు గత మంత్రి వర్గ విస్తరణలో మొండి చేయి చూపించాడు..దీంతో బొజ్జల ఎమ్మల్యే …
Read More »ఏం రాజధాని నిర్మాణం మా వల్ల కాదా..చంద్రబాబును నిలదీసిన ఇంజనీరింగ్ విద్యార్థినికి ఏపీ యువత ఫిదా…!
అధికారంలోకి వస్తే ఏడాదిన్నరలో అమరావతిలో సింగపూర్ లాంటి రాజధాని కట్టిస్తా అంటూ ఏపీ ప్రజలను నమ్మించి ఓట్లేయించుకున్నాడు చంద్రబాబు. తీరా అధికారంలోకి వచ్చాకా మూడున్నరేళ్లుగా రాజధానిని గ్రాఫిక్స్లో చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడు.మూడున్నరేళ్లుగా స్పెషల్ ఫ్టైట్లలో దేశ, విదేశాలు తిరిగి వచ్చి ఆఖరికి రాజధాని డిజైన్లు కూడా ఓకే చేయలేకపోవడం 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు కే చెల్లింది. బాబుగారికి విదేశీ మోజు ఎక్కువ. నేను అవవసరంగా ఏపీలో …
Read More »