Home / ANDHRAPRADESH (page 204)

ANDHRAPRADESH

చంద్రబాబుపై అదిరిపోయే సెటైర్ వేసిన పీపీపీ..వైరల్ ట్వీట్..!

అమరావతి ఆందోళనల నేపథ్యంలో మచిలిపట్నంలో జోలెపట్టుకుని చంద్రబాబు చేసిన భిక్షాటనపై సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, గత ఐదేళ్లు అమరావతి సామ్రాజ్యానికి చక్రవర్తిలా బిల్డప్ ఇచ్చి, గ్రాఫిక్స్‌ రాజధానిని చూపించి జయము జయము చంద్రబాబు అని కీర్తించుకున్న బాబుగారు ఆఖరికి అమరావతిలో తన భూముల కోసం ఇలా జోలెపట్టుకుని అడుక్కునే స్థాయికి దిగజారాడు అంటూ సోషల్ మీడియాలో సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి. తాజాగా …

Read More »

ఏపీ గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

ఏపీలోని గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న …

Read More »

ఛీఛీ..ఎల్లోమాఫియా ఎంతగా బరితెగించిందో చూడండి..!

అమరావతి ఆందోళనల నేపథ్యంలో జగన్‌ సర్కార్‌‌పై చంద్రబాబు అనుకుల పచ్చ మీడియా కత్తిదూస్తోంది. ఇటీవల మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీజీ కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన సందర్భంగా చంద్రబాబు రెచ్చిపోయాడు. ఆ బీసీజీ రిపోర్ట్‌ను మీడియాకు వివరించిన దళిళ ఐఏయస్ అధికారి విజయ్‌కుమార్‌పై విరుచుకుపడ్డారు. ఆ విజయకుమార్ గాడు మాకు చెబుతాడా అంటూ కించపర్చారు. నిజాయితీ గల దళిత ఐఏయస్ అధికారిపై చంద్రబాబు చేసిన …

Read More »

చిక్కులో చినబాబు “మంగళగిరిలో మహిళ హత్య?’ డీఎస్పీకి 10 లక్షలు లంచం..సస్పెండ్‌ చేసిన డీజీపీ

టీడీపీ హయాంలో అర్బన్‌ జిల్లా నార్త్‌ జోన్‌ డీఎస్పీగా విధులు నిర్వహించి అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన డీఎస్పీ గోగినేని రామాంజనేయులును హత్య కేసును తప్పుదోవ పట్టించిన కారణంగా సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళ హత్యను మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి మధ్యవర్తి ద్వారా నిందితుడు నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్నాడని శాఖాపరమైన విచారణలో తేలడంతో డీఎస్పీని సస్సెండ్‌ …

Read More »

అబ్బబ్బబ్బా…నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్..పవన్, నాయుడుల కామెడీ..!

అమరావతి ఆందోళనల్లో చంద్రబాబు వరుస డ్రామాలు కామెడీగా మారుతున్నాయి. ఒక రోజు గాజులు, దిద్దులు, పట్టీల చదివింపుల డ్రామా , ఇంకోరోజు చీప్‌గా నడిరోడ్డుమీద బైఠాయింపు డ్రామా, మరుసటి రోజు జోలె పట్టుకుని బెగ్గింగ్ డ్రామా..అబ్బబ్బ..నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్..ఏమన్నా కామెడీనా..ఇక బాబుగారి డ్రామాలను అడ్డుకున్నందుకు ఆయన పార్టనర్ పవన్ కల్యాణ్‌ రగిలిపోతున్నారు. రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, అందులో భాగంగానే మాజీ …

Read More »

ఇంత బతుకు బతికి ఆఖరకు బాబుగారు అమరావతిలో అడుక్కోవాల్సి వచ్చే.. నిజంగా జగన్ మగాడ్రా బుజ్జీ..!

పోకిరి సిన్మాలో బ్రహ్మీ బెగ్గింగ్ కామెడీ సీన్ గుర్తుందా.. భిక్షం వేయమన్నందుకు కసురుకున్న బ్రహ్మానందానికి ఆలీ, వేణుమాధవ్ వంటి బెగ్గర్స్‌ చుక్కలు చూపిస్తారు..బ్రహ్మీ ఎక్కడకు పోతే అక్కడకు బెగ్గర్స్ బ్యాచ్ వెంటపడుతూ భిక్షం వేయమని టార్చర్ పెడుతుంటారు..సిన్మాలో ఈ బ్రహ్మీ బెగ్గర్స్ కామెడీ కడుపుబ్బా నవ్వించింది..ముఖ్యంగా బెగ్గర్స్ బ్రహ్మీ వెంటపడేటప్పుడు బబబా..బబబా..అంటూ బీజీఎం వస్తుంటే..థియేటర్లలో నవ్వులే నవ్వు.. అలా పోకిరీలో బ్రహ్మీ బెగ్గింగ్ కామెడీ ఓ రేంజ్‌లో పండింది. సేమ్ …

Read More »

చంద్రబాబు భిక్షాటనపై వైసీపీ నేతల సెటైర్లు వింటే.. తెలుగు తమ్ముళ్లు సిగ్గుతో తలదించుకుంటారు..!

టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి ఆందోళనల కార్యక్రమాల్లో భాగంగా వరుస డ్రామాలతో హల్‌చల్ చేస్తున్నారు.  తాజాగా మచిలీపట్నంలో కోనేరు సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు జోలెపెట్టి భిక్షాటన చేశారు. దారిన పోయే వారి దగ్గర అమరావతి కోసం డబ్బులు ఇవ్వండి అంటూ అడుక్కుంటూ జోలె పట్టారు.  అడుక్కోగా వచ్చిన డబ్బులను  జేఏసీకి ఇచ్చేసి…సీఎం జగన్‌‌‌ను శాపనార్థాలు పెట్టి..అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ ఆవేశంగా లెక్చర్ ఇచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే …

Read More »

అమ్మఒడి పథకం పై కాంగ్రెస్ నేత తులసీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం తమ పిల్లలను పాఠశాలకు పంపితే అమ్మఒడి పథకం కింద రూ. పదిహేను వేల రూపాయలను ఇస్తున్న సంగతి విదితమే. అయితే ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న అమ్మఒడి పథకంపై అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది. అయితే అమ్మఒడి పథకంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత తులసీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ” అమ్మఒడి …

Read More »

దమ్ముంటే నాతో డిబేట్ చేయి చంద్రబాబు…నువ్వు ఏం చేశావో మొత్తం చెబుతా..నందిగామ్ సురేష్ సవాల్

అమరావతిలో రైతుల ఆందోళలు రోజు రోజుకూ ఉధృతం అవుతున్నాయి. నిరసన ర్యాలీలు, దీక్షలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై బాపట్ల వైసీపీ ఎంపీని అడగ్గా దమ్ముంటే నాతో డిబేట్ చేయమని చేప్పండి చంద్రబాబును ఏపీ రాజధానిలో ఏం చేశాడో మొత్తం నేను చెబుతా అంటూ సవాల్ చేశారు. అంతేకాదు త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ వార్నింగ్ కూడ ఇచ్చారు. గతంలో రాజధాని ప్రాంతంలోని ఉద్దండ్రాయిని పాలెంలో అరటితోట దగ్ధం …

Read More »

బ్రేకింగ్…బయటపడిన టీడీపీ సోషల్ మీడియా టీమ్ కుట్ర..!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే అమరావతి రైతులకు ఒక రాజధాని గ్రామాల్లో తప్పా..మిగిలిన రాష్ట్రంలో మద్దతు కరువైంది. దీంతో అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయడానికి చంద్రబాబు అమరావతి జేఏసీ ఏర్పాటు చేయించి, బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టాడు. అంతే కాదు నడిరోడ్డుపై కూర్చుని ధర్నా చేయడం, మహిళల నుంచి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat