ప్రకాశం జిల్లా చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై బుధవారం చీరాల ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ యడం రవిశంకర్ను దుర్భాషలాడి, బెదిరించడంతో ఆయన వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు సూచనల మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఈనెల 15న ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరుగుతున్న జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రోటోకాల్ విషయమై ఎమ్మెల్యేను …
Read More »బ్రేకింగ్..రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్…!
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా టీమ్ గత కొద్ది రోజులుగా పెయిడ్ ఆర్టిస్టులను వివిధ వర్గాల ప్రజలుగా వేషం కట్టించి…సీఎం జగన్,, వైసీపీ మంత్రులను కించపరుస్తూ పలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ మహిళ ఆరోగ్య శ్రీ వర్తించలేదంటూ సీఎం జగన్ కించపరుస్తూ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే ఆ వీడియోలో ఆర్టిస్టులకు మేకప్ వేస్తున్న దృశ్యాలు కనపడడంతో టీడీపీ …
Read More »కర్నూల్ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేకు, ఎంపీకు తప్పిన ప్రమాదం…నేతలు, కార్యకర్తలు పరుగులు
వైసీపీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మరియు ఒక ఎంపీకి పెద్ద పెను ప్రమాదం తప్పింది. కర్నూలు జిల్లా ఆత్మకూరులో సిద్ధాపురం ఎత్తిపోతల పథకానికి నీటిని విడుదల చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే శిల్పచక్రపాణి రెడ్డి ,ఆర్థర్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి మరియు నేతలు , కార్యకర్తలు వెళ్లారు. ప్రారంభించేందుకు నంద్యాల ఎంపీ పోచాల బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ వెళ్లారు. కాగా సిద్దాపురం లిప్టును …
Read More »మానవత్వం చాటుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి..!
నడిరోడ్డుపై ఫిట్స్ వచ్చి పడిపోయిన ఓ యువకుడికి సత్వరం చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత. వివరాల్లోకి వెళ్తే విజయవాడ–చెన్నై జాతీయ రహదారిపై లారీలో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి మంగళవారం గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో ఉండగా ఫిట్స్ వచ్చింది. ఫిట్స్తో కొట్టుకుంటున్న యువకుడిని లారీడ్రైవర్ లారీ నుంచి దించి నడిరోడ్డుపై విడిచి వెళ్లాడు. అటుగా వెళ్తున్న వందల వాహనాలు రోడ్డుపక్కన ఫిట్స్తో కొట్టుకుంటున్న …
Read More »నారా లోకేష్ టీమ్ గురించి పోలీసులు ముందు చెప్పిన పేయిడ్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి..మొత్తం ఎన్ని టీమ్ లో తెలుసా
ఏపీలో వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యాడో జూనియర్ ఆర్టిస్ట్ శేఖర్ చౌదరి .ఈ నేపథ్యంలో ఆర్టిస్టు శేఖర్ చౌదరిని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్ జగన్, మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలపై ఆరా తీశారు. వరదల్లో ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో చెప్పాలంటూ ఆరా తీయగా మరో ముగ్గురి పేర్లు బట్టబయలు …
Read More »బ్రేకింగ్… అజ్ఞాతంలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని..!
ఏపీలో టీడీపీ నేతలు ఒక్కొక్కరు అవినీతి, అక్రమాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు..కోడెల, యరపతినేని, కూన రవికుమార్, సోమిరెడ్డి వంటి టీడీపీ ప్రముఖ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా సున్నపురాయి అక్రమ మైనింగ్ కేసులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించవచ్చు అని ఏపీ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.దీనిపై రెండు, మూడు రోజుల్లో జగన్ సర్కార్ ఆదేశాలు ఇవ్వనుంది. దీంతో యరపతినేని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. …
Read More »ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టింగ్లు..ఇద్దరు అరెస్టు
గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినిపై అసభ్యకరంగా పోస్టింగ్లు పెట్టిన ఇద్దరు వ్యక్తులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు… ఎమ్మెల్యే రజిని గౌరవానికి భంగం కలిగేలా వాట్సాప్, ఫేస్బుక్లలో అసభ్యకరంగా పోస్టింగ్లు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. పోస్టింగ్లు పెడుతున్న పి.కోటేశ్వరరావు, బాలాజీసింగ్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా అసభ్యకరంగా పోస్టింగ్లు పెడితే చట్టపరంగా చర్యలు …
Read More »అమరావతిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం…!
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుదంటూ ప్రతిపక్ష టీడీపీ గత కొద్ది రోజులుగా దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను రెచ్చగొడుతున్నారు. తాజాగా రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దళితుల సమావేశం పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపారు. అయితే శ్రవణ్ అక్కడికి రావడానికి ముందే ఆయన …
Read More »చంద్రబాబు దోపిడీపై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు…!
చంద్రబాబు హయాంలో అమరావతి, పోలవరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎస్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఏపీ రాజధాని అంశంపై విలేకరులతో మాట్లాడిన జీవీఎల్ బాబు సర్కార్ స్విస్, సింగపూర్ ఛాలెంజ్ పేర్లతో రాజధాని నిర్మాణం పేరిట వేల కోట్ల రూపాయలు దోచుకుందని జీవీఎల్ ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో కొంత ఖర్చుపెట్టి మిగతా మొత్తం టీడీపీ పెద్దలు …
Read More »తెలుగుదేశంపై మంత్రి కొడాలి నాని ఫైర్..చంద్రబాబుకు చాలా ఘాటుగా సమాధానం
రాజధానిని మారుస్తామని.. పోలవరం ప్రాజెక్టును నిలిపేస్తామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎక్కడా చెప్పలేదని, దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం లేనిపోని రాద్ధాంతం చేస్తోందని మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. – ఈరోజు సచివాలయంలో తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా అమరావతి, పోలవరంపై ప్రతిపక్షం చేస్తోన్న విమర్శలకు ఘాటుగా సమాధానం చెప్పారు. – గత ఐదేళ్లుగా కేవలం అమరావతి-పోలవరం భజన చేయడం వల్లే చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా …
Read More »