Home / ANDHRAPRADESH (page 653)

ANDHRAPRADESH

త్రినాథ్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న త్రినాథ్‌ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది.కాసేపట్లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి త్రినాథ్‌ భౌతికకాయాన్ని రాజమండ్రికి తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు గొల్లబాబూరావు, సీపీఎం నాయకులు అప్పల రాజు త్రినాథ్‌ కుటుంబాన్ని పరామర్శించారు. గొల్లబాబూ రావు మాట్లాడుతూ..త్రినాథ్‌ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తమను ఆదేశించారని, త్రినాథ్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని …

Read More »

సిపిఎస్ విధానం రద్దుచేయాలంటూ ఉపాధ్యాయులు గళం

రాష్ట్రమంతట ఈరోజు సిపిఎస్ రద్దు కోరుతూ సామూహిక సెలవు ప్రకటించారు.ప్రతి జిల్లాలో ఉపాధ్యాయులు కల్లెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తున్నారు.కొన్నిచోట్ల సుమారుగా 1000పైగా ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసారు.ఇది ఇలా ఉండగా విజయవాడలో ఉద్యోగులు రైల్వే స్టేషన్ నుండి ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.జిపిఎస్ ని రద్దు చేసి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అసెంబ్లీ తీర్మానం వాయిదా వేసి ప్రభుత్వం మోసగిస్తుంది అన్నారు.అక్టోబర్ 2లోగా ఉద్యోగుల డిమాండ్ తీర్చాలన్నారు.లేనియెడల …

Read More »

ప్రత్యేక హోదా కోసం త్రినాధ్ ఆత్మహత్య

విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ గేట్ వద్ద త్రినాద్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినాధ్ స్వస్థలం రాజమండ్రి అని తెలిసింది.  టోల్ గేట్ వద్ద ఉన్న సెల్ టవర్ కి  ఉరేసుకున్నాడు. ఇతడు చనిపోతూ ఒక సూసైడ్ నోట్ రాసాడు. ఇందులోని సమాచారం ప్రకారం త్రినాధ్ ప్రత్యేక హోదా కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసాడు. గతంలో మునికోటి కూడా ఇలాగే ప్రత్యేక హోదాకోసం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.హోదా …

Read More »

ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో టీడీపీ చిచ్చు.. పోలీసుల దౌర్జన్యమే

అధికారంలో ఉన్నాం…మమ్మల్ని ఎవరూ టచ్ చేయకూడదని చాలా మంది నేతలు తమ మాటల ద్వారానో చేతల ద్వారానో అందరికీ అర్ధమయ్యేలాగ చెపుతూనే ఉంటారు. ఇందులో బాగాంగనే ఏపీ అధికారంలో ఉన్న టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోనూ చిచ్చు పెడుతున్నారు. వైసీపీ నాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీనేతలకు వత్తాసు పలుకుతూ కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు.బుధ, గురువారాల్లో …

Read More »

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 30 సీట్లు..జలీల్ ఖాన్ జోష్యం

ఏపీలో అధఇకారంలో ఉన్న తెలగుదేశం పార్టీ నిర్వహించిన హామారా నారా హామారా కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించాలని చూశారని ఏపీ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ ఫిరాయింప్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆరోపించారు. సభలో జరిగిన గందరగోళానికి జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ . అంతేగాక వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 30 సీట్లు లోపే వస్తాయని జోస్యం చెప్పారు. జగన్ చేసేది సంకల్పయాత్ర కాదని, పిక్నిక్ …

Read More »

హరికృష్ణ భౌతికకాయంతో సెల్ఫీలు దిగి ఏంచేసారో తెలుసా.?

కొందరి సెల్ఫీల పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. ఎప్పుడు, ఎక్కడ ఎలా సెల్ఫీ దిగాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రముఖనటుడు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. అయితే అక్కడపనిచేసి సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా ఆఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేసారు. భౌతికకాయంతో, అదీ నవ్వుతూ ఫొటోలు దిగడంతో నెటిజన్లు …

Read More »

తనయుడు ఎదుగుదలను చూడడం బాగుందన్న స్టార్ హీరో….

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ‌ది ఈరోజు పుట్టిన రోజు.దీంతో మ‌హేశ్ అభిమానులు గౌతమ్ పుట్టిన రోజుని అంగరంగ వైభవంగా సెల‌బ్రెట్ చేసుకుంటున్నారు. మహేశ్ తన కుమారుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాలం చాలా వేగంగా పరుగెడుతుందని, తన కుమారుడు అప్పుడే 12 ఏళ్ళు వచేసాయని మహేశ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. నా ప్రియమైన గౌతమ్ ఘట్టమనేనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. …

Read More »

మీకు అందుబాటులో ఉండాలనే నగరిలో ఇల్లు కట్టుకున్నా.. ఏమిచ్చి మీరుణం తీర్చుకోను.?

వైఎస్సార్ కాంగ్రెసక పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా తన నియోజకవర్గం నగరిలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఇల్లు కట్టుకున్నారు. గెలిచిననాటినుంచి క్రమం తప్పకుండా నియోజకవర్గంలో తిరుగుతున్నారు రోజా ఈక్రమంలో రోజా నగరిలో సొంతంగా ఇల్లు నిర్మించుకున్నారు. గృహప్రవేశం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు రోజా.. మీఇంటి బిడ్డగా, ఆడపడుచుగా, సోదరిగా ఆదరించి గెలిపించారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోను.? …

Read More »

వైఎస్ జగన్ చంద్రబాబుపై సూపర్ డైలాగ్..అలోచనలో ప్రజలు..!

అవకాశం చిక్కినప్పుడల్లా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఏదో ఓ విధంగా సెటైర్లు వేస్తున్నారు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. తాజాగా విశాఖ జిల్లాలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలోనూ చంద్రబాబుపై జగన్ తనదైన స్టైల్లో సెటైర్లు వేసిన అక్కడి జనసందోహాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఆయన చంద్రబాబును కాటు వేసిన పామును మళ్లీ అదికారంలోకి తేవాలని ఎవరైనా కోరుకుంటారా అని జగన్ ప్రశ్నించారు. ఏపీలో …

Read More »

ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైసీపీ ఎమ్మెల్యే..మూడు రోజుల్లో రాజీనామా..!

విషజ్వరాలపై స్పందించకపోతే శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వైసీపీ నేత, సాలూరు ఎమ్యెల్యే రాజన్నదొర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాలూరు మండలం కరాసు వలసలో 15 రోజుల్లో 9 మంది జ్వరాలతో చనిపోయారన్నారు. ప్రజలు వరుసగా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జ్వర మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని, మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat