Home / ANDHRAPRADESH (page 664)

ANDHRAPRADESH

రాజధాని మొత్తంలో అధిక ఆదాయం వచ్చే ఆఫీస్.. కూలిపోతే కోట్ల విలువచేసే ఆస్తుల రికార్డులకు బాధ్యులెవరు.?

రంగురంగుల పట్టాలు కప్పి, ఓ మారుమూల గ్రామంలోని శిధిలావస్థకు చేరుకున్న ఇల్లులా కనిపిస్తోంది ఇది ఏంటీ అనుకుంటున్నారా.. ఇది మనరాజధాని మొత్తంలోనే బాగా రెవిన్యూ ఆదాయం వచ్చే మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. ఈ భవనం బ్రిటిష్ కాలంలో 1907లో నిర్మించారు. ఇది ప్రస్తుతం అత్యంత భయంకరమైన శిథిలావస్థకు చేరుకుంది. మంగళగిరి మున్సిపల్ అధికారులు పట్టణంలో మంచి ఆదాయం వచ్చే రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం వదిలేసారు. చిత్రం ఏంటంటే IGRS …

Read More »

కృష్ణానదిలో మరో ఘోర ప్రమాదం..!

ఏపీలో గత నాలుగేళ్లుగా వరుస నదీ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫెర్రీ లో బోటు ప్రమాదం, అంతర్వేదిలో పడవ బోల్తా, తూర్పుగోదావరి మరో బోటు ప్రమాదం ఇలా వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండగా తాజాగా మరో ఘటన జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని గుండిమెడ ఘోర విషాదం చోటు చేసుకుంది.. కృష్ణానదిలో దిగడానికి సరదాగా వెళ్లిన నలుగురు విద్యార్ధులు మృతిచెందారు. మొత్తం ఎనిమిదిమంది కృష్ణానదిని చూసేందుకు వెళ్లగా నలుగురు …

Read More »

ఎందుకు గెలిపించమని భాద పడుతున్న నంద్యాల ప్రజలు .వచ్చే ఎన్నికల్లో టీడీపీకీ నో..వైసీపీకి జై

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రస్తుతం ముందు చూస్తే గొయ్యి..వెనక చూస్తే నోయ్యి అన్నట్లు ఉంది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్న కానీ గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలలో తీవ్ర వ్యతిరేకతను తెచ్చుకొన్న బాబు . నంద్యాల ఉప ఎన్నికల ముందు నాటకాలు ఆడిన అధికారపార్టీ నేతల అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మార్కెట్‌లో షాపుల నిర్వాహకులెవరూ పైసా …

Read More »

ఏపీలో మరో దారుణం..విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారయత్నం

ఏపీలో మహిళలపై లైంగిక దాడులు వీపరితంగా జరుగుతున్నాయి. ఎక్కడ ఒక్క చోట చాల దారుణంగా బాలికలపై కామాంతో మగాళ్లు రెచ్చిపోతున్నారు. మరి ముఖ్యంగా విధ్యాభృఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు కళాశాల అద్దాలను, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. డాబాగార్డెన్స్‌లోని విశాఖ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న హాస్టల్ విద్యార్థినిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని విద్యార్థినులు తెలిపారు. …

Read More »

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం..!

ఏపీలో ఈ మద్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాల మంది ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి. రోడ్డన్ని రక్తంతో తడిసి ముద్ద అవుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోని పోడూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు వెళ్తున్న వ్యాన్‌ను లారీ ఢీకొట్టడంతో 5 మంది చనిపోయారు. మరణించినవారు తమిళనాడు వాసులుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. తమిళనాడులోని ధర్మపురికి చెందిన రామ్మూర్తి అనె వ్యక్తికి పక్షవాతం …

Read More »

వైఎస్ జగన్ స్పూర్తితో ముందుకొచ్చిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు

గత కొద్దిరోజులుగా వరదలతో అల్లాడుతున్న కేరళ వరద బాధితులకు వైసిపి కార్పొరేటర్లు తరుపున విరాళాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆపార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలంతా తమ ఒకనెల జీతాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విడుదల చేసారు. క్రమంలో వైసీపీ కార్పొరేటర్లు తమ ఒకనెల వేతనాన్ని కేరళ రాష్ట్రంలోని బాధితులకు ఇస్తున్నామని విజయవాడలో ప్రకటించారు. ప్రతిఒక్కరూ పార్టీలకతీతంగా‌ …

Read More »

వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈయనెవరో తెలుసా.?

ఆంద్రప్రదేశ్ లో  2019 లో జరిగే సాదరణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, ఇతర పార్టీల నుండి ప్రతిపక్ష పార్టీలో భారీగా వలసలు జరుగుతున్నాయి. పార్టీల్లో అసంతృప్తి.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారంత వైసీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ఒక పక్క రాష్ట్రం కోసం ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం పడుతున్న తపన చూసి పలువురు …

Read More »

చంద్ర‌బాబు స‌భ‌లకు కుర్చీలు, టెంట్లు వేసి.. కూలర్లు పెట్టి ఆహారం పెట్టి డబ్బులిచ్చినా జనం రావట్లేదా.?టీడీపీ గగ్గోలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 242వ రోజుకు చేరుకుంది.. జగన్ కు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరధం పట్టారు. దాదాపుగా చివరి దశకు పాదయాత్ర చేరుకుంది. ముండుటెండల్లో సైతం పాదయాత్ర జరిగింది.. అయితే తాజాగా మంత్రి అయ్యన పాత్రుడు నియోజకవర్గం నర్సీపట్నంలో కూడా జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఇసుక వేస్తె రాలనంత జనాలు రావడం, వారిలో కొందరు …

Read More »

కేరళకు విరాళం ఇవ్వడం, మెడిసిన్ సరఫరా చేయడంతోపాటు కీర్తి ఇంకేం చేస్తుందో తెలుసా.?

కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఎందరో ప్రముఖులు తమవంతు సాయంగా ముందుకొస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులంతా కేరళ బాధితులకు వరద సాయంగా లక్షల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. నేటి మహానటి కీర్తి సురేశ్‌ కూడా కేరళ బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కీర్తి సురేష్ ఏకంగా తన నివాసంలో అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించారు. కేరళ బాధితులకు తన వంతు సాయంగా కీర్తి.. రూ.15 …

Read More »

తూగో జిల్లాల్లో పెల్లుబికిన యువత ఆగ్రహం.. సోషల్ మీడియాలో వార్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున వికాస వారి జాబ్ మేళ నిరుద్యోగులకు శాపంగా మారింది.ఈ వికాస టీం గడిచిన 8నెలలుగా జిల్లా లోని పిఠాపురం, కాకినాడ, జగ్గంపేట, రాజమహేంద్రవరం, పటవల, అమలాపురం,అనపర్తి నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేల అద్వర్యంలో జాబ్ మేళ లు నిర్వహించారు. ఐతే ఇందులో కొంతమంది సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది..కానీ ఇప్పటికి జాయినింగ్ లెటర్స్ రాని పరిస్థితి ఏర్పడింది. జాబ్ మేళ కి వచ్చిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat