Home / ANDHRAPRADESH (page 985)

ANDHRAPRADESH

జనసేన లక్ష్యం ప్ర‌శ్నించ‌డం కాదా.. ప‌వ‌న్ పార్టీ పెట్టింది అందుకేనా..?

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. విశాఖ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రజారాజ్యం మిగిల్చిన చేదు అనుభవాలను, అన్నయ్య పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యి కేంద్రమంత్రి హోదా దక్కించుకుని మర్చిపోయినా నాటి యువరాజ్యం అధినేత మరువలేక పోతున్నాడు. ప్రజారాజ్యం పార్టీ నేర్పిన గుణపాఠాలు వల్లెవేస్తూ ఆనాటి పార్టీకి ద్రోహం తలపెట్టిన ప్రతి ఒక్కరి పని పడతా అని ప్రతిజ్ఞ చేశారు …

Read More »

నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ గత నెల నవంబర్ 6న చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల రోజులు పూర్తి చేసుకుంది. ఈనెల రోజుల్లో కడప,కర్నూల్ ,అనంతపురం మూడు జిల్లాల్లో దాదాపు 400 కిలోమీటర్లు నడిచారు వైఎస్‌ జగన్‌ .అన్ని వర్గాల ప్రజలు.. తమ సమస్యలను జగన్‌తో పంచుకుంటున్నారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆయనను కోరుతున్నారు. ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా వైఎస్‌ జగన్‌.. ఓ టీవీ ఛానల్ …

Read More »

నేను అక్కడ ఉన్నాను కాబట్టే అందరు ధైర్యంగా ఉన్నారు..జగన్

ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ.. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నేను అక్కడ ఉన్నాను కాబట్టే ప్రజలందరు  ధైర్యంగా ఉన్నారు. పార్టీ నేతలు నా వెంట నడిచారు. తెలుగుదేశం పార్టీ కి  గట్టిపోటీ ఇచ్చాం…చంద్రబాబు నాయుడు రూ.200 కోట్లు ఖర్చు పెట్టారు. రూ.6వేల నుంచి …

Read More »

ఆ క్రెడిట్ భారతికే దక్కాలి.. వైఎస్ జగన్

ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు..ఈ ఇంటర్వ్యూ లో రిపోర్ట్ అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానం ఇచ్చారు.. మీ కుమార్తె చదువుల విషయంలో మీకు మంచి పేరు తెచ్చి పెడుతున్నారు దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని రిపోర్టర్ అడగగా.. ” నేను ప్రజల …

Read More »

వాటిని ఎదుర్కొవడానికి ముందుగానే సిద్ధమయ్యా.. వైఎస్ జగన్

వేల కిలోమీటర్లు నడిచేప్పుడు కళ్ళకు బొబ్బలు రావడం సహజం… వాటికి గట్టిగా బ్యాండేజ్లు కట్టేస్తే.. బొబ్బ తానంతట అదే గట్టిగా అయిపోతోంది. ఇలాంటి వాటిని ఎదుర్కొవడానికి ముందుగానే సిద్ధమయ్యా.. అని ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ …సాధారణంగా అందరూ వేసుకునే బూట్లనే నేను వాడుతున్నాను. కాకపోతే …

Read More »

2009 లో చిరంజీవికి ఏమి అనుభవం ఉందని ఉమ్మడి రాష్ట్రానికి CM ను చేయమని అడిగావు?

విశాఖలో తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న డీసీఐ ఉద్యోగులను బుధవారం పవన్‌ కల్యాణ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. సోమవారం ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి వెంకటేశ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ అదికార పార్టీలు అయిన టీడీపీ ,బీజేపీ పై తీవ్రంగా విమర్శించారు. మరోపక్క వైసీపీ అధినేత వైెఎస్ జగన్ పై కూడ కొన్ని వాఖ్యలు చేశాడు. అధికారానికి అనుభవం కావాలి,ముక్యమంత్రి …

Read More »

పాదయాత్రలో ప్రధమమాసం

ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైసిపి అధినేత జగన్ సాగిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర నేటితో నాలుగువారాలు పూర్తి చేసుకుంటున్నది. ప్రతి రెండువారాలకు ఒకసారి ఈ యాత్ర గూర్చి సమీక్షించాలని భావించి తొలిసమీక్ష రెండువారాల క్రితం చెయ్యడం జరిగింది. రెండో పక్షం జగన్ పాదయాత్ర ఎలా సాగింది అని ఒకసారి సింహావలోకనం చేసుకోవడం అవసరం. గతంలో చెప్పుకున్నట్లు జగన్ ను, జగన్ వెనకనడిచే జనాన్ని విడదీయడం కష్టం అని ఈ పక్షం లో కూడా …

Read More »

బాబును నమ్మి మోసపోయా ..ఈసారి జగన్ వెంటే -పవన్ కళ్యాణ్ …

ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో పర్యటించారు .డీసీఐ ఉద్యోగులకు అండగా ఉంటూ భరోసా ఇవ్వడానికి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు . చంద్రబాబును ఉద్దేశిస్తూ తను ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి తన తనయుడు నారా …

Read More »

పవన్ కళ్యాణ్ మీద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్

ప్రముఖ సినీ నటుడు , జనసేన అధినేత ఇవాళ విశాఖ పట్టణంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. ఈ పర్యటన పై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో రిలీజ్ త్వరలోనే ఉంది . అలాగే ఈ సినిమా త్వరలోనే …

Read More »

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది . ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్‌ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 15న సిలబస్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేసి … మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుందని వెల్లడించారు. మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat