Home / ANDHRAPRADESH (page 990)

ANDHRAPRADESH

చంద్రబాబు మౌనవ్రతం చేస్తున్నారా..?

వైసీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ,నగరి ఎమ్మెల్యే ,ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ని ప్రశ్నించారు .ఇవాళ (శనివారం )తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..రాయలసీమకు అన్యాయం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని రోజా ప్రశ్నించారు. గాలేరు నగరి ప్రాజెక్ట్ సాధనకు 88 కిలోమీటర్లు పాదయాత్ర …

Read More »

జ‌గ‌న్ కాలిబొబ్బ‌ల పిక్స్ వైర‌ల్‌.. ఛీ..ఛీ.. ప‌చ్చగాళ్ళ‌ ఏడుపు రాతలు మాత్రం..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర 300 కి.మీ పూర్తి చేసుకుని విజ‌య‌వంతంగా దూసుకుపోతుంది. ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర నేటికి 23వ రోజుకు చేరుకుంది. అయితే విరామం లేకుండా పాద‌యాత్ర‌ని కొన‌సాగించ‌డంతో జ‌గ‌న్ కాళ్ళ‌కి బొబ్బ‌లు క‌ట్టిన సంగ‌తి తెలిసిందే. దీంతో రెండు రోజులుగా జ‌గ‌న్ కాళ్ళ‌కి బొబ్బ‌లు క‌ట్టిన పిక్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే జ‌గ‌న్ కాళ్ళ‌కి బొబ్బ‌లు క‌ట్టిన స‌మాచారం తెలుసుకున్న జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి …

Read More »

బీకాంలో ఫిజిక్స్ చ‌దివిన‌.. టీడీపీ ఎమ్మెల్యే మ‌ళ్ళీ వేశేసాడు రోయ్‌..!

యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను బీకామ్ లో ఫిజిక్స్ చదివానని చెప్పి ఒక్క‌సారిగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాడు.. విజ‌య‌వాడ టీడీపీ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్‌. వైసీపీ జెండా పై గెలిచి టీడీపీలోకి జంప్ అయిన జ‌లీల్ అంటే అస‌లు రాష్ట్రంలో ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. అయితే బీకాంలో ఫిజిక్స్ అనే ఒకే ఒక్క ప‌దంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమ‌స్ అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా …

Read More »

జ‌గ‌న్‌ని రాళ్ళ‌తో కొట్టాల‌న్న.. క‌ర్నూలు టీడీపీ నేత‌..!

కర్నూల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేసారు . పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా కేంద్రానికి రహస్యంగా లేఖలు రాసిన ప్రతి పక్షనేత జగన్‌ను రాళ్లతో కొట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు , ఛైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలే …

Read More »

నాడు రాజ‌న్న‌.. నేడు జ‌గ‌న‌న్న‌…అలా చేయ‌డం గొప్పోళ్ళ‌కే సాధ్యం..!

ఏపీ ప్ర‌తిక‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అచ్చం వైఎస్ పాదయాత్ర లాగానే సాగుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వృద్ధులను, రైతులను, డ్వాక్రా మహిళలతో కూర్చుని వారితో చర్చించడం అంతా ప్రతిరోజూ జరుగుతోంది. వైఎస్ మాదిరిగానే జగన్ వ్యవహరిస్తున్నారని పాదయాత్రలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అప్పట్లో వైఎస్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడే పుట్టిన చిన్నారులకు నామకరణం చేశారు. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ అనేకమంది చిన్నారులకు …

Read More »

ఒంగోలు : మా ఊర్లో మద్యం షాప్ కావాలి..ఊరు ఊరంతా రోడ్డు మీదికొచ్చి ధర్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు ప్రక్కన ఉన్న ఓ ఊళ్లో వైన్ షాప్, లేదంటే కనీసం బెల్ట్ షాప్ అయినా పెట్టాలన్న డిమాండ్ తో ఊరు ఊరంతా రోడ్డు మీదికొచ్చింది. ఆడ, మగా తేడా లేకుండా అందరూ వైన్ షాప్ కావాలని ధర్నా చేసిన్రు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో మీకోసం …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 24వ రోజు షెడ్యూల్‌ ఇదే

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు. అభిమాన నేతతో కలిసి నడవాలని..కష్టాన్ని చెప్పుకోవాలని.. సంక్షేమ పథకాలు అందని తీరును వివరించాలని.. సుదూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు భారీఎత్తున తరలివస్తున్నారు.ఈ క్రమంలో 24వ రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది.రేపు (శనివారం) ఆయన …

Read More »

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు అయినా సంతోషంగా ఉన్నారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం క‌ర్నూలు జిల్లాలో జ‌రుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్‌ నుంచి పాదయాత్రను ప్రారంభిచి సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్‌ వద్ద బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిచారు. చంద్రబాబు అధికారంలోకి …

Read More »

ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదు..చంద్రబాబు

ఏపీలో 2019 లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం దక్కించుకోవడం ఖాయమని, అందులో సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఎన్ని సీట్లు వస్తాయన్నది కాదని, ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు తగ్గించగలిగామన్నదే ముఖ్యమని నేతలకు హితబోధ చేశారు. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదనే విషయాన్ని తాజా అసెంబ్లీ సమావేశాల …

Read More »

చంద్రబాబు మరో విదేశీ పర్యటన ఖరారు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 4,5,6 తేదీల్లో ముఖ్యమంత్రి ద‌క్షిణ‌కొరియాలో పర్యటించనున్నట్లు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా చంద్ర‌బాబు ద‌క్షిణ కొరియాలో ప‌ర్య‌టిస్తార‌ని వెల్లడించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 6 ద్వైపాక్షిక స‌మావేశాలు, 2 గ్రూపు స‌మావేశాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat