అద్భుతంగా ముగిసింది ఆసియా కప్ . ఆఖరి బంతి వరకు అత్యంత రసవత్తరంగా సాగిన తుది పోరులో భారత్ విజయం సాదించింది. మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై భారత్ గెలిచింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది. చివరి వరకు పట్టుదలగా ఆడి పోరాడిన బంగ్లాదేశ్కు మరోసారి నిరాశ తప్పలేదు. రోహిత్ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ ఏడోసారి ఆసియా కప్పును చేజిక్కించుకుంది. …
Read More »టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న ఫైనల్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్శర్మ ఛేజింగ్కే మొగ్గు చూపాడు.రోహిత్ మాట్లాడుతూ ‘ఇదో పెద్ద గేమ్.ఇప్పటికే మేం చేజింగ్లో రాణించాం. చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా ఫామ్లోకి వచ్చారు. మేం మంచి క్రికెట్ ఆడాం. గత మ్యాచ్లో దూరమైన ఐదుగురు ఆటగాళ్లం జట్టులోకి వచ్చాం అని తెలిపాడు.అప్ఘాన్ మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న …
Read More »తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం…!
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిల్యాండ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.ఆక్లాండ్ లోని ఎప్సం బ్లడ్ బ్యాంకు సెంటర్లో రక్తదాన శిబిరం నిర్వహించారు . ఈ శిబిరానికి అధిక సంఖ్యలో ఆక్లాండ్ లోని తెలంగాణ బిడ్డలు హాజరయ్యారు . రక్త దానం ప్రాణదానం అని ప్రతి సంవత్సరం అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు సార్లు రక్త దాన శిబిరాలు నిర్వహిస్తామని అధ్యక్షుడు కళ్యాణ్ రావు కాసుగంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు ౩౦ మంది …
Read More »ఇండియా – న్యూ జీలాండ్ బిజినెస్ కౌన్సిల్ 2018 సదస్సు
ఆక్లాండ్ లోని ప్రముఖ పుల్మాన్ హోటల్ లో INZBC ఆధ్వర్యంలో విమానయాన , టూరిజం , టెక్నాలజీ సదస్సు జరిగింది .మన తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందించాలనే మంచి ఉద్దేశ్యంతో , తెలంగాణ రాష్ట్రానికి , పెట్టుబడులకు ఉత్సాహం చూపుతున్న ఇక్కడి కంపెనీల మధ్య వారధి గా ఉండాలనేస్వచ్చంధంగా తెరాస న్యూ జీలాండ్ శాఖ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి కొసన మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ న్యూ జీలాండ్ అధ్యక్షుడు …
Read More »లండన్ లో ఘనంగా 6వ సారి హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ “గణపతి వేడుకలు మరియు నిమజ్జనం”
లండన్ నగరంలోని హౌంస్లో ప్రాంతం లో ఘనంగా వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్జనం జరిగింది.హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. …
Read More »ట్రక్కు చక్రాల కింద పడి నుజ్జునుజ్జయిన బైక్ ..మహిళ అదృష్టవంతురాలు
చైనాలో ఓ మహిళ పెను ప్రమాదం బారిన పడి అదృష్టవశాత్తూ గాయాలు కాకుండా తప్పించుకుంది. ఈ సంఘటనను చూసిన చుట్టుపక్కల వారికి ఇది ఓ విచిత్రంలా తోచింది. చైనాకు చెందిన పీపుల్స్ డైలీ ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ద్విచక్రవాహనం నడుపుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మలుపు తిరుగుతుండగా.. అదే దిశలో మలుపు తీసుకుంటున్న ఓ భారీ ట్రక్కు ఆమెను వెనుక నుంచి …
Read More »చివరి టెస్టులో పోరాడి ఓడిన భారత్
ఆఖరి టెస్టులో టీమిండియా పరాజయంతో ముగించింది. అది కూడా కాస్త గౌరవప్రదంగా! కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో సోమవారమే ముగ్గురు ప్రధాన బ్యాట్స్మెన్ను కోల్పోయి… గెలుపు కాదు, ‘డ్రా’ కూడా అసాధ్యమనే పరిస్థితుల మధ్య మంగళవారం ఆట ఐదో రోజు బరిలో దిగిన మన జట్టు అద్వితీయంగా పోరాడింది.కేఎల్ రాహుల్ (224 బంతుల్లో 20 ఫోర్లు, 1 సిక్స్ 149), రిషభ్ పంత్ (146 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో …
Read More »టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్….తెలుగోడి అరంగేట్రం!!
భారత్తో ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.ఈ టెస్టులో మన తెలుగు కుర్రాడు హనుమ విహారి అరంగేట్రం చేశాడు. చివరి టెస్ట్కు రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న కోహ్లి సేన హార్దిక్ పాండ్యా స్థానంలో విహారి,అలానే నాలుగో టెస్టులో విఫలమైన స్పిన్నర్ అశ్విన్ని పక్కన పెట్టి రవీంద్ర జడేజాని తుది జట్టులోకి తీసుకున్నాడు. మరోవైపు గాయం నుంచి పూర్తిగా …
Read More »కుక్ ఆల్టైమ్ డ్రీమ్ టీమ్లో కనిపించని భారత్ దిగ్గజాలు
భారత్తో ఐదో టెస్ట్ తర్వాత ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ అలిస్టర్ కుక్ క్రికెట్కు గుడ్ బై చెబుతున్నాడు.ఈ నేపథ్యంలో 11 మందితో కూడిన తన ఆల్టైమ్ డ్రీమ్ టీమ్ను ప్రకటించాడు. దిగ్గజాలకు తన టీమ్లో స్థానం కల్పించిన కుక్… కెప్టెన్గా ఇంగ్లండ్ మాజీ సారథి గ్రాహం గూచ్ను ఎంచ్చుకోగా, ఓపెనర్స్గా గూచ్.. ఆసీస్ స్టార్ మాథ్యూ హేడెన్… మిడిలార్డర్లో లారా, పాంటింగ్, డివిలియర్స్, కలిస్, వికెట్ కీపర్గా సంగక్కర.. పేసర్లుగా …
Read More »బ్రేకింగ్ ఇద్దరు జర్నలిస్టులకు జైలు శిక్ష
రోహింగ్యాల గురించి కథనాలను రాసిన ఇద్దరు జర్నలిస్టులకు మయన్మార్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. గత ఏడాది నుంచి రాఖైన్ రాష్ట్రంలో జరుగుతున్న వాటి గురించి జర్నలిస్టులు వా లోన్, క్వా సూ ఓలు అనేక సంఘటనలను వెలికి తీశారు. అయితే అక్రమంగా ప్రభుత్వ డాక్యుమెంట్లు కలిగిన కేసులో.. వీళ్ళకు శిక్షను ఖరారు చేశారు. బ్రిటీష్ కాలం నాటి అఫిషియల్ సీక్రెట్స్ యాక్ట్ను ఉల్లంఘించారనికేసు నమోదు చేశారు. అయితే …
Read More »