పిల్లలు చిన్న చిన్న రోగాలకు చాలా దగ్గరంగా ఉంటారు. కారణం, వారిలో వ్యాధి నిరోధక శక్తి అప్పుడే వృద్ధి చెందుతుండటమే. చిన్నారులకు వచ్చింది చిన్న చిన్న వ్యాధులే అయినా.. తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజమే. అయితే, వ్యాధికి గురైన పిల్లలను హాస్పిటల్కు తీసుకెళ్తే సరిపోదు.. మరో పని కూడా చేయాలంటున్నారు వైద్యులు. అదే రోగనిరోధక శక్తి పెంపుదల. మీ పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఎంత మేరకు ఉందో తెలుసుకుంటే.. …
Read More »నడుం నొప్పా.. ఇలా చేస్తే నో టెన్షన్..!
నడుం నొప్పి అనేది తరచుగా పనిచేసే మహిళల్లో ఒక సాధారణ సమస్య, అయితే, ఎక్కువ శాతం మంది మహిళలు నడుం నొప్పిని ఆదిలోనే నివారించకుండా.. నొప్పి శాతం పెరిగిన తరువాత జాగ్రత్తలు పాటిస్తుంటారని ఇటీవల పరిశోధనలో తేలింది. అయితే, కాల్షియం, విటమిన్ డి, నిద్ర లేకపోవడం, ఎముకలపై ప్రభావం చూపేలా నిద్రపోవడం వంటివి నడుం నొప్పికి కారణాలని వైద్యులు చెబుతున్నారు. అయితే, నడుం నొప్పే కదా..! అని ఉపేక్షించకుండా.. నొప్పి …
Read More »మెట్రో స్మార్ట్ కార్డు ద్వారా లాభమేంటి..?
భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది.ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంబించిన విషయం తెలిసిందే..మెట్రో రైలులో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎంతో ఉత్సాహాం చూపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చిన మెట్రో రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువైపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి చూపు స్మార్ట్ కార్డులపైనే పడింది. ఈనెల 26 నుంచి స్మార్ట్ కార్డుల విక్రయాలు మొదలైన విషయం తెలిసిందే. మంగళవారం …
Read More »ముంబాయి ఐఐటీ సంచలనం..స్మార్ట్ ఫోన్ల వలన యువత..!
నేడు ప్రతి ఒక్కరింట్లో టీవీ ఉందో లేదో కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఉంటుంది .అంతగా స్మార్ట్ ఫోన్ నేడు మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైంది .ప్రస్తుతం రోజుల్లో ఒక్క క్షణం కూడా స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉండలేకపోతున్నారు . రోజుకో మోడల్ రావడం ..ధరలు కూడా తక్కువగా ఉండటంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుంది . అయితే స్మార్ట్ ఫోన్ల విరిగా …
Read More »విడాకులు తీసుకునేందుకే…ఈ యాప్…
కలిసి జీవించాలనుకొని ప్రారంభించిన ప్రయాణం మధ్యలో ఆగిపోతుంది. ఆ బంధాన్ని నిలబెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరకు కోర్టు తలుపుతట్టడమే మిగులుతుంది. ఇలా నిత్యం కొన్ని వందల జంటలు కోర్టు మెట్లెక్కుతున్నాయి. కానీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియకపోవడం వల్ల, న్యాయపరంగా తమకు ఎలాంటి హక్కులు ఉన్నాయో వాటిని ఎలా దక్కించుకోవాలో తెలియకపోవడం వల్ల చాలా మంది ఏండ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా ముందుకు …
Read More »వారంరోజులు.. ఆరు ముహూర్తాలు..
మూడుముళ్లబంధం..ఏడు అడుగులతో ఇరువురిని ఒకటిచేసే సుమూహుర్తాలు ఆరు మాత్రమే వుండటంతో రాష్ట్రమంతటా వేలాది జంటలు వేదమంత్రాల నడుమ దంపతులుగా మారుతున్నారు. కార్తీక మాసం వెళ్లి , మార్గశిర మాసం ప్రారంభ మైంది.అయితే డిశేంబర్ 1నుండి, 2018 ఫిబ్రవరి 18 వరకు శుక్ర మౌడ్యమి వుండటంతో,శుభకార్యలు చేసేందుకు ముహుర్తాలు లేక పోవడంతో గురువారం నుండి 24,25,26,29,30 వరకు పెళ్లి భజంత్రీలు,గృహ ప్రవేశాలు విరివిగా జరుగుతున్నాయి. దీంతో ఈ తేదీల్లోనే పలు ఆహ్వానాలు …
Read More »బొద్దుగా ఉన్నారా?… అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
పైకి చూసేందుకు ఆరోగ్యంగా కనిపించే పిల్లల్లో ఉండే పోషకాహారలోపంను తరచూ హిడెస్ హంగర్గా అభివర్ణిస్తుంటా, ఆ పిల్లల సరైన శారీరక మానసిక ఎదుగుదలకు పోషకాహారలోపం ఒక అడ్డంకిగా మారే అవకాశం ఉంది. శిశువు మొదటి 1000 రోజుల జీవితంలో విటమిన్ ఏ, అయోడిన్, ఫోలేట్, జింక్, ఐరన్ వంటి కీలక సూక్ష్మ పోషకాల లోపం శిశువు యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా (సరిదిద్దుకోలేని విధంగా) ప్రభావం చూపవచ్చు. విటమిన్ …
Read More »హార్మోన్స్ గురించి మీకు తెలియని ఆశ్చర్యకర విషయం!
నేటి సమాజంలో సాధారణంగా మన దేశ ఆచారాలపట్ల, సంప్రదాయాలపట్ల, పెద్దలు చెప్పే మాటల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి ఉంది. అయితే మన పురాణాలు, శాస్ర్తాలు ఎంత గొప్పవో, వాటిలోని వైజ్ఞానికత నేటి మన ఆధునిక విజ్ఞాన శాస్ర్తం ద్వారా రుజువవుతున్నాయి. అలాగే నేటి విజ్ఞాన శాస్ర్తం కనుగొన్న హార్మోన్స్ గురించి చదివితే అవి దైవానికి ప్రతీకలా అనిపిస్తోంది. హార్మోన్ అనేది దివ్య రసాయనం అనిపిస్తుంది. మన మనోభావాలను అనుసరించి …
Read More »రియాలిటీ షోలో కూతురి డర్టీపిక్చర్ చూడలేక.. తండ్రి చివరికి..?
ఒకప్పుడుడు బుల్లితెర అంటే కుటుంబం మొత్తం కలిసి చూసేవారు. అయితే రాను రాను బుల్లి తెర బూతు తెరగా మారిపోతుంది. దీంతో క్రమ క్రమంగా బుల్లితెర పై విమర్శలు చేస్తున్నారు వీక్షకులు. అంతే కాకుండా బుల్లితెర పై హాట్ రోమాన్స్ చేస్తున్న భామల పై కన్నెర్ర జేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బుల్లితెర పై ఘాటు రొమాన్స్ చేస్తున్న బందగీ కాల్రా దిమ్మతిరిగే షాక్లు తగిలాయి. అసలు విషయం …
Read More »నేటి అమ్మాయిల్లో ఎక్కువగా ఇది కనిపిస్తోంది…
ఈ కాలం పిల్లలు వీలైనంత ఎక్కువ సమయాన్ని స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతోనే గడిపేస్తున్నారు. అయితే రోజులో 5 గంటల సమయం వీటితో గడిపేవాళ్లు మానసికంగా కుంగిపోతారంట. దీంతో వారిలో ఆత్మహత్య చేసుకోవాల న్న భావన కలుగుతుందట. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఎక్కువగా ఇది కనిపిస్తోందని శాన్డిగో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఓ బృందం చేపట్టిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. యూనివర్సిటీకి చెందిన పలువురు నిపుణులు.. 14 ఏళ్లలోపు వయసున్న సుమారు …
Read More »