దీపారాధన గురించి అనేక విషయాలు చెప్తారు. శివుడికి ఎడమవైపు దీపారాధన చెయ్యాలని, విష్ణువుకి కుడివైపు అనీ ఏ దేవుడికీ ఎదురుగా దీపారాధన చెయ్యకూడదనీ అంటారు. అమ్మవారిముందు తెల్లని బియ్యంపోసి దానిమాద వెండి దీపారాధన కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, అమ్మవారికి పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది.ఇంటిముందు తులసి మొక్కముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.శనీశ్వరుడంటే అందరికీ భయం. అసలు, మనలో జీవ శక్తికీ, ఆయుష్షుకూ అధిదేవత ఆయనే. శనీశ్వడికి అరచేతి వెడల్పుగల నల్లగుడ్డలో ఒక చెంచా నల్ల …
Read More »కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేస్తే ..?
కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పవిత్రమైనది. మహాశివరాత్రితో సమానమైన ఈ పుణ్యదినాన్ని ”త్రిపురి పూర్ణిమ”, ”దేవ దీపావళి” అని కూడా అంటారు. ఆశ్వయుజ అమావాస్య అంటే దీపావళి వెళ్ళిన మర్నాడు కార్తీకమాసం ప్రారంభమౌతుంది. ఇక ఆరోజు నుండి కార్తీకమాసం ముగిసేవరకూ ప్రతిరోజూ సాయంవేళ దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక …
Read More »జామ ఆకులతో ఎన్ని లాభాలో..!
జామ కాయలను తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు పోతాయి, అధిక బరువు తగ్గుతారు. ఇంకా ఎన్నో ప్రయోజనాలు జామ కాయల వల్ల మనకు కలుగుతాయి. అయితే జామ కాయలే కాదు, జామ ఆకుల వల్ల కూడా మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో …
Read More »మీ దుస్తువులపై మరకలు పోవడంలేదా..?
సాధారణంగా కొత్త తువ్వాళ్లను ఉతికేటప్పుడు రంగుపోతుంది. అలా పోకుండా ఉండాలంటే, తువ్వాళ్లను మొదటిసారి ఉతికేటప్పుడు అర కప్పు ఉప్పు జత చేసిన నీళ్లలో నానబెడితే మంచిది .స్కెచ్ పెన్నుల గీతలు దుస్తుల మీద పడినప్పుడు, ముందుగా కాస్తంత నెయిల్పాలిష్ రిమూవర్ వేసి రుద్దాలి , ఆ తరవాత సబ్బుతో రుద్దితే ఆ మరకలు వెంటనే పోతాయి.బట్టలపై చాకొలేట్ మరకలు పడితే, ముందుగా కొద్దిగా బట్టల సోడా కలిపిన నీటిలో ఉంచి, …
Read More »మీరు నీరుభాగా తాగుతున్నారా..?
అతి ఏదైనా అనర్థమే అన్నది నూటికి నూరుపాళ్ళు నిజమే అంటున్నారు పరిశోధకులు. ప్రాణాధారంగా భావించే నీరే కొన్నిసార్లు ప్రాణాలను తీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. శరీరం అవసరానికి మించి నీరు తాగితే వాంతులు, కళ్ళు తిరగడం వంటివి సంభవించి కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దీనిమీద ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు.కొంతమందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు చేత …
Read More »రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే 9 ఉత్తమ ఆహారాలు..!
సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి, ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, …
Read More »తలనొప్పిని తగ్గించే అద్బుతమైన టిప్స్..!
వయస్సుతో సంబంధం లేకుండా తలనొప్పి వస్తుంటుంది. అయితే ఇలా వచ్చే తలనొప్పిని తగ్గించుకునేందుకు ప్రతీ సారీ మందులు మింగడం మనకు అలవాటై పోయింది. వాటితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కింద ఇచ్చిన పలు చిట్కాలను పాటిస్తే తలనొప్పిని ఎఫెక్టివ్గా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1. ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం నిమ్మరసం కలపాలి. ఈ …
Read More »పానీ పూరీ…మీ ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు…
పానీ పూరీని మీరు కుడా మీ ఇంట్లో తాయారు చేసుకోవచ్చు … ఏలానంటే పూరి కోసం కావాల్సినవి : ఒక కప్పు సుజి (గోధుమ రవ్వ) లేదా ఆటా, మూడు టేబుల్ స్పూన్ల మైదా, పావు టీ స్పూను బేకింగ్ సోడా, అర టీ స్పూను ఉప్పు, బాగా వేయించేందుకు సరిపడా వంట నూనె. పానీ కోసం : అర కప్పు చింతపండు గుజ్జు, రెండు కప్పుల నీరు, …
Read More »గర్భం దాల్చినవారు బొప్పాయి పండు తింటే..
గర్భం దాల్చినవారు బొప్పాయి పండు తినొద్దని ఇంట్లో పెద్దవారు, వృద్ధులు చెబుతుంటారు. గర్భవతులు బొప్పాయి పండు తింటే గర్భస్రావం అవుతుందని చెబుతారు. కానీ ఇది అపోహమాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయి పండు తింటే గర్భవతులకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. తల్లీతోపాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా అవసరమయ్యే విటమిన్లు బొప్పాయిలో ఉంటాయి. ఇందులో విటమిన్-ఎ, సిలతో పాటు ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.బొప్పాయి పండును గర్భవతులు నిశ్చింతగా తినొచ్చు. …
Read More »వాట్స్అప్ లో మీకు ఈ సింపుల్ ట్రిక్కులు తెలుసా …!!
సాధారణంగా మనం వాట్స్అప్ నుండి ఎవరికైనా సందేశం పంపినప్పుడు సింగిల్ టిక్ వస్తుంది.ఆ సందేశం అవతలి వారి మొబైల్ కు చేరగానే రెండు టిక్స్ వస్తాయి.ఆ సందేశాన్ని అవతలి వారు చూడగానే రెండు బ్లూ కలర్ లో కనిపిస్తాయి. కొన్ని సమయాల్లో ఆ సందేశాన్ని చూసి తిరిగి సమాచారం ఇవ్వకపోతే అవతలి వ్యక్తి విసుక్కునే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలను దూరం చేసేందుకు వెళ్లి సెట్టింగ్స్ లో అకౌంట్ లోనికి …
Read More »