సంచలనాత్మక మరియు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ సంఘటనలో దోషులల్లో ఒకరైన చెన్నకేశవుల భార్యను ఆర్జీవీ కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘటనపై ఒక మూవీ తీస్తాను. ఈ మూవీ చూసిన వారు రేప్ చేయాలంటేనే భయపడేలా తీస్తాను అని ఆయన అన్నారు. ఆయన ఇంకా వాడు చేసిన వెదవ పనికి ఒక్క దిశకే …
Read More »హారీష్ శంకర్ దర్శకత్వంలో పవన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఫింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు. అయితే తాజాగా పవన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా గతంలో తనకు బంఫర్ హిట్ నిచ్చిన హారీష్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. హారీష్ శంకర్ దర్శకత్వంలో …
Read More »సరికొత్త పాత్రలో నాని
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచూరల్ స్టార్ హీరో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాందించుకున్నాడు. తాజాగా నేచూరల్ హీరో నాని హీరోగా నటిస్తున్న ఇరవై ఆరో మూవీ షూటింగ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రారంభమయింది. ఈ చిత్రానికి టక్ జగదీష్ అని టైటిల్ ఖరారు చేశారు. నిన్ను కోరి ఫేం శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హీరోయిన్లుగా ఎవడే …
Read More »పవన్ ఫ్యాన్స్ కు పండుగే
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. ప్రస్తుతం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. అయితే కొద్ది కాలం రాజకీయాలను పక్కనెట్టి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను పట్టాలు ఎక్కించాడు . తాజాగా పవన్ కళ్యాణ్ దర్శకుడు డాలీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి ఫిల్మ్ …
Read More »ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్
టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.ఈ చిత్రంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి చెందిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే ఏడాది జులై ముప్పై తారీఖున ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలవుతుంది అని గతంలో చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ …
Read More »త్వరలో చనిపోతున్న మాధవి లత.. ఎందుకంటే..?
టాలీవుడ్ నటి మాధవి లత తన మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అధికారక ఎఫ్బీ ఖాతాలో పోస్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుసంచలనం సృష్టిస్తున్నాయి. తన ఎఫ్బీలో వాల్ పై ” నా ఫ్రెండ్స్ తో చెప్తూ ఉంటాను. ఏదో రోజు ప్రేమ సినిమాలో రేవతిలా చనిపోతాను అని .. రేవతి లాగా తనకు చివరికి ఏ మెడిసన్ పని చేయదు. నన్ను ఏడిపించే మైగ్రేన్ ,తలనొప్పి,జలుబు-జ్వరం …
Read More »పోలీసుల ముందుకు సినీ నటి.. అశ్లీల వీడియోలే కారణం !
సినీ నటి కరాటే కల్యాణికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అశ్లీల వీడియోలు పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసభ్య మాటలతో భాదిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఎవరో తెలిదుగాని కొద్దిరోజులుగా ఎలాంటి పనులు చేస్తున్నారని వారు ఎవరో కనిపెట్టి శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులకు ముందు తన భాదను ఈ విధంగా చెప్పుకున్నారు..ఫోన్ ముట్టుకోవాలంటే బయంగా ఉందని, అప్పటికే కొన్ని నెంబర్లు బ్లాక్ చేసిన కొత్త …
Read More »సమంతకు లవ్ ప్రపోజ్..రియాక్షన్ అదుర్స్..షాక్ లో అక్కినేని ఫ్యామిలీ !
అక్కినేని సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు. పెళ్లి అయిన సరే ఇంకా అదే గ్లామర్ తో నటనతో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎవరైనా పెళ్లి అయితే వారి ట్రెండ్ మొత్తం పడిపోతుంది. కాని ఈ ముద్దుగుమ్మ విషయంలో అంతా రివర్స్ లో జరుగుతుంది. అప్పటికన్నా ఇప్పుడే తన అందచందాలతో అందరిని మత్తెక్కిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మకు పెళ్లి అయిందని …
Read More »అమ్మ ప్రేమ పొందటంలో ఆయన ఎప్పటికీ చిరంజీవియే..!
మెగాస్టార్ చిరంజీవికి అమ్మ అంజనాదేవి అంటే ఎంత ఇష్టమే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఎవరితో ఉన్నా అమ్మ తరువాతే ఏదైనా. తన కష్టసుఖాలు అన్ని తనతో చెప్పుకుంటారు చిరు. అయితే ఇక అసలు విషయానికి వస్తే నిన్న అంటే జనవరి 29న ఆమె పుట్టినరోజు కావడంతో ఫ్యామిలీ మొత్తం ఆమెతో సరదాగా గడిపి సంతోషంగా రోజంతా ఎంజాయ్ చేసారు. భార్య సురేఖ కూతురు …
Read More »సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ నంది అవార్డుల ప్రకటన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు ప్రతియేట ఏపీ ప్రభుత్వం ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులకు నంది పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2011లో చివరిసారిగా ఏపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించి పురస్కారాలను అందజేసింది. తరువాత వచ్చిన టీడీపీ పార్టీ నంది అవార్డుల పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని వాయిదా వేసారు.తాజాగా 2019 ఎన్నికల్లో వై.యస్.జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇటీవలే మెగాస్టార్ …
Read More »