టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలకు బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు అందరికీ మంచి హిట్ చిత్రాలను అందించాడు వినాయక్. అలాంటి వినాయక్ హీరోగా మారబోతున్నాడు. సరిగ్గా ఆరు దశాబ్దాల కింద జరిగిన ఒక కథాంశం ఆధారంగా ఈ చిత్రం నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. ఇందులో రైతు పాత్రలో వివి వినాయక్ నటించనున్నారు. నరసింహా …
Read More »ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?
అందం ఎంత దాచుకుంటే అంత పెరుగుతుంది. ఎంత తక్కువ చూపిస్తే అంత వాల్యూ ఉంటుంది. ఆ విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు మొదటి స్ధానంలో ఉంటారు. అందాలు అందరికి చూపించినట్టే చూపించి..కుర్రకారులకు నిద్రలేకుండా చేస్తారు. వాళ్లు వేసుకునే డ్రెస్ బట్టి కూడా ఆ క్రేజ్ ఆమాంతం పెరిగిపోతుంది. అయితే సినిమాల్లో కన్న బయట ఫంక్షన్ల కోసం వీళ్లు రెఢీ అయ్యేదే ఎక్కువగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా బాలీవుడ్ లో …
Read More »సైరా పై సంచలన వ్యాఖ్యలు… నాగార్జున సైతం ఆ సాహసం చేయలేకపోయాడా ?
మెగాస్టార్ చిరంజీవి కధానాయకుడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఇందులో హీరోయిన్ నయనతార ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి గాను సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాణ భాద్యతలు తీసుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కధ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న నాలుగు బాషల్లో విడుదల కానుంది.ఇక అసలు విషయానికి వస్తే నిన్న ఈ …
Read More »తనెప్పుడూ నా వెనకాలే..?
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే… ఓ భర్తగా, తండ్రిగా, హీరోగా, బిజినెస్ మ్యాన్ గా అన్నింట్లో సక్సెస్ పుల్ గా సాగుతున్నవాడే. అలాంటి మహేష్ ఇన్ని కార్యక్రమాలు బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నా… అతని ముఖంలో ఏమాత్రం అలసట కనిపించదు. ఎప్పుడు చూసినా కూల్ గా కనిపిస్తాడు. సినిమాల్లో బయట అదే గ్లామర్ మేయిన్ టెన్ చేస్తూ… నిత్య యువకుడిగా కనిపిస్తారు. మరి …
Read More »అందాలతార నయన తార అంత పారితోషకం తీసుకుంటుందా.?
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అందాలతార నయనతారకు ఇన్నేళ్లు వచ్చినా క్రేజ్ కొచెం కూడా తగ్గట్లేదు. నయన్ తమ సినిమాల్లో నటించేందుకు ఎంత పారితోషికం డిమాండ్ చేసినా నిర్మాతలు సరేనంటున్నారు. లేడీ సూపర్స్టార్గా రాణిస్తున్న నయనతార దక్షిణాదిలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్న కథానాయికగా మారిందట. ఆమె కెరీర్ మెుదటిలో లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన పయ్యా సినిమాలో నటించేందుకు ఆమె ఏకంగా రూ.కోటి పారితోషికం అడగడంతో ఒక్కసారిగా దక్షిణాది పరిశ్రమ నయన్ …
Read More »కీర్తి సురేష్ చేసిన పనికి అప్సెట్ అయిన రానా..
బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా పాపులరైన హీరో దగ్గుబాటి రానా రానాతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల విదేశీ టూర్ కి వెళ్లి ఇండియాకి వచ్చిన రానా ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టాడు. రానా హీరోగా సినిమా చేయడానికి నందినీ రెడ్డి రెడీ అవుతోంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథ ఒక కొరియన్ సినిమా రీమేక్ అట. అయితే ఈ సినిమా తెలుగు రైట్స్ ను …
Read More »మరో సంచలనానికి తెరలేపిన వర్మ..దీనంతటికీ రెడ్లే కారణం !
టాలీవుడ్ లో వివాదాలకు తెరలేపుతూ సంచలనాలు సృష్టించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాంగోపాల్ వర్మనే. అతడు డైరెక్ట్ చేసే ఒక్కో చిత్రం ఒక ప్రభంజనం అని చెప్పక తప్పదు. ప్రతీ దానికి ఒక చిరిత్ర ఉందని తన సినిమాల్లో చూపిస్తాడు. దీనికి ఉదాహరనే శివ సినిమాలో సైకిల్ చైన్, రక్తం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వర్మ అందరు డైరెక్టర్స్ లా కాదు ఎందుకంటే తాను …
Read More »రాహుల్, హిమజలు రోమాన్స్ చూసి షాక్ అయిన పునర్నవి
బిగ్బాస్ హౌస్ లో ఉత్కంఠభరితమైన నామినేషన్తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా కొనసాగుతోంది. Rexona ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ మేట్స్ ని చిన్న చిన్న యాడ్స్ మాదిరి పెర్ఫార్మన్స్ చేయమన్నారు. ఇందులో రాహుల్, హిమజలు చేసిన పెర్ఫార్మన్స్ జడ్జిలుగా వ్యవహరించిన వితికా, బాబా భాస్కర్ లకు నచ్చడంతో వారిని నెక్స్ట్ రౌండ్ కి పంపించారు. ఆ రౌండ్ ఇద్దరూ కలిసి ఓ రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేసి …
Read More »మీరు ఫ్రెండ్సా? లవర్సా? అని రాహుల్-పునర్నవిలను నిలదీసింది ఎవరో తెలుసా
బిగ్ బాస్ హౌస్ లో ఎఫైర్లు కామన్. షో టీఆర్పీ రేటు పెంచడానికో లేక నిజంగానే రిలేషన్షిప్ మైంటైన్ చేస్తారో కానీ షోలో మాత్రం హాట్ సీన్లు కామన్ అయిపోయాయి. కానీ తెలుగు బిగ్ బాస్ లో మాత్రం ఇలాంటి సీన్లు పెద్దగా కనిపించలేదు. కానీ మొదటిసారి రాహుల్, పునర్నవిల రిలేషన్షిప్ చూసి జనాలకు అనుమానం వస్తోంది.తాజాగా బిగ్బాస్ హౌస్ లో ఉత్కంఠభరితమైన నామినేషన్తో ప్రారంభమైన తొమ్మిదో వారం సరదాగా …
Read More »నాగార్జున ఫామ్ హౌజ్లో కుళ్లిన మృతదేహం
టాలీవుడ్ హీరో, బిజినెస్ మ్యాన్ ఫామ్ హౌజ్ లో డెడ్ బాడీ దొరికింది. దీంతో స్ధానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేటం మండలం పాపిరెడ్డి గూడలో సేంద్రేయ పంటలు పండించేందుకు నాగ్ పొలం కొనుక్కోవటం జరిగింది. అయితే పొలం పనుల కోసం తనకు సంబంధించిన మనుషులను అక్కడికి పంపగా అక్కడ ఓ గదిలో కుళ్లిపోయిన మృతదేహం లభించింది. దీంతో పలు అనుమానాలకు తావు నిస్తుంది. వెంటనే పోలీసులకు …
Read More »