Home / POLITICS (page 27)

POLITICS

Politics : కందుకూరి ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.

Politics కందుకూరు సభలో జరిగిన సంఘటనపై మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు అంతేకాకుండా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు.. నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి 50 …

Read More »

Politics : కేటీఆర్ సతీమణికి పితృ వియోగం..

Politics తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇంటర్ విషాదం నెలకొంది కేటీఆర్ సతీమణి శైలి మా తండ్రి పాకాల హరినాధరావు గుండేపోటుతో మృతి చెందారు.. వెంటనే ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కవిత కేటీఆర్ సతీమణి శైలిమను ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు.. కేటీఆర్ మామ పాకాల హరినాధరావు గుండెపోటుతో మరణించారు రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో గచ్చిబౌలిలోని ఏఐసి ఆసుపత్రికి తరలించారు ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో …

Read More »

Politics : ప్రధానితో జగన్ భేటీ పూర్తి..

Politics ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై జగన్ మోడీతో సంభాషించినట్టు సమాచారం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఇందులో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఈరోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై వీరిద్దరూ చర్చ …

Read More »

Politics : దేశంలోనే అత్యంత అవినీతిమయ కుటుంబం గాంధీ ల కుటుంబం.. గౌరవభాటియా

Politics భాజపా అధికార ప్రతినిధి గౌరవభాటియా తాజాగా గాంధీ కుటుంబం పై తీవ్ర ఆరోపణలు చేశారు దేశంలోనే అత్యంత అవినీతిమయ కుటుంబం గాంధీ కుటుంబం అంటూ చెప్పకు వచ్చారు.. సోనియా గాంధీ అల్లుడు వాద్రా పై అవినీతి మనీలాండరింగ్ ఎన్నో కేసులు ఉన్నాయని వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారని అన్నారు.. గాంధీల కుటుంబం భారతదేశంలోనే అత్యంత అనైతిక అవినీతిమయ కుటుంబం అన్నారు బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. ఈ …

Read More »

Politics : ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో అసలు దోషి ఎవరంటూ ప్రశ్నించిన రేవంత్ రెడ్డి…

Politics టిపిసిసి అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కీలక ప్రకటనలో చేశారు పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సిబిఐకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తాజాగా పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎమ్మెల్యేలా కొనుగోలు విషయంలో ఒకరు దోషగా ఉంటే.. మరొకరు బాధితుడుగా ఉందని అన్నారు.. అధికారా తెరాస నేరం జరిగింది విచారణ మేం …

Read More »

Politics : ఎమ్మెల్యే అధికారం భవనంలో విద్యార్థి మృతి..

Politics మధ్యప్రదేశ్ భోపాల్లో ఓ సంఘటన కలకలం సృష్టించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన అధికార భవనంలో కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం చర్చినియాంసంగా మారింది.. ఈ విషయంపై పోలీసులు తమ విచారణ చేపట్టారు.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఓంకార్‌ సింగ్‌ మార్కమ్‌కు చెందిన అధికార భవనంలో ఓ కళాశాల విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సంఘటన శ్యామల హిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది.. కాగా ఈ విద్యార్థి గత కొంతకాలంగా …

Read More »

Politics : సికింద్రాబాద్ విజయవాడ మధ్య వందే భారత్ రైలు ఎప్పుడంటే.. !

Politics దేశంలోనే అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఈ రైలు త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్నట్టు తెలుస్తోంది వచ్చే ఏడాది ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.. దేశంలో వందే భారత్ రైలు ప్రారంభమైన దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ మొదలు పెడతారు అనే విషయం చర్చనీయాంశం అయింది అయితే తాజాగా సికింద్రాబాద్ విజయవాడ మధ్య వందే భారత్ రైలు త్వరలోనే తీసుకురానున్నట్టు …

Read More »

Politics : మోడీ తల్లి హేరాబెన్ కు అస్వస్థత

Politics ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.. ప్రధాని మోదీ తల్లి హేరాబన్ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నారు అయితే మోడీ ప్రధాని అయిన దగ్గర్నుంచి ఆమె పుట్టిన రోజు తో పాటు పలు ప్రత్యేక సందర్భాల్లో ఆమెను కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం ఆమె …

Read More »

Politics : ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతుంది ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే..

Politics మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ విషయం మరొకసారి వివాదాస్పదంగా మారింది దీనిపై తాజాగా మంగళవారం వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకాదశి ఉండే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. మహారాష్ట్ర తో ఉన్న సరిహద్దు వివాదంపై తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అయితే ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం …

Read More »

Politics : యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు..

Politics ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి.. అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన ముసాయిదా నోటిఫికెషన్‌ను తోసిపుచ్చింది అలహాబాద్‌ హైకోర్టు. ఉత్తరప్రదేశ్లో స్థానిక ఎన్నికల్లో ఓ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ముసాయిదాను తీసుకొచ్చింది అయితే ఈ నోటిఫికేషన్ తోసి పుచ్చింది అలహాబాద్ హైకోర్టు.. అలాగే రాష్ట్ర ప్రభుత్వ డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను బుట్టదాఖలు చేస్తూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat