Home / SLIDER (page 1412)

SLIDER

బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. రైతులకు న్యాయం జరగాలి

ఇచ్చిన ప్రతీ హామీ, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ అన్నారు. 208వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో పాల్గొన్న సీఎం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుందని, ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం వివిధ పథకాలకింద అనేకమందికి నగదు ఇస్తుందని ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలన్నారు.   రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ …

Read More »

దక్షిణ కొరియా పెట్టుబడులకు పూర్తి సహాకారం

తెలంగాణలోకి వచ్చే దక్షిణ కొరియా పెట్టుబడులకు పూర్తి సహాకారం ఉంటుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామరావు తెలిపారు. ఈరోజు హైదరాబాద్ లో కొరియా దేశ ప్రతినిధి బృందం “ కొరియా కారవాన్”తో సమావేశం అయ్యారు. ప్రతి ఎడాది దేశంలోని రెండు మూడు రాష్ట్రాలను ఎంచుకుని స్ధానిక కొరియా రాయభార కార్యాలయం ఈ కొరియా కారవాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈసారి తెలంగాణను ఎంచుకుని ఇక్కడి పెట్టుబడి అవకాశాలు, …

Read More »

వేణు మాధవ్ ఆసుపత్రి బిల్లును చెల్లించిన మంత్రి తలసాని

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ ఈ రోజు మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి విధితమే. కాప్రా(మౌలాలి)లోని వేణు మాధవ్ నివాసానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేణు మాధవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” ఇండస్ట్రీలోకి వేణుమాధవ్ రాకముందే తమ్ముడు వేణు మాధవ్ నాకు బాగా పరిచయం.. ఇంత చిన్న …

Read More »

తగిన జాగ్రత్తలు పాటించాలి

తాజాగా భారి వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులకు రాష్ట్ర ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు. సితఫల్మందు డివిజన్ పరిధిలోని మేడి బావి, అన్నానగర్ ప్రాంతాల్లో రూ.40 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పనులను అయన బుధవారం ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల వల్ల కలిగిన ఇబ్బందుల పై ఆరా తీశారు. అధికారులతో సమీక్షించారు.   ఈ …

Read More »

అరటి పండ్లతో ఆరోగ్యం

అరటిపండ్లను తింటే చాలా లాభాలున్నాయని అంటున్నారు వైద్యులు. మరి అరటి పండ్లు తింటే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం ప్రతి రోజు రెండు అరటి పండ్లను తీసుకొవడం వలన మెదడు చురుగ్గా పనిచేస్తుంది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తపోటు ,గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది జీర్ణ సంబంధమైన సమస్యలకు అరటి పండు చాలా మంచిది అని అంటున్నారు డిప్రెషన్ ,అందోళన ఒత్తిడి …

Read More »

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

వరుసగా లాభాలతో దూసుకుపోతున్న దేశీయ మార్కెట్లకు బ్రేక్ పడింది. ఈ రోజు బుధవారం ఉదయం లాభాలతోనే మొదలైన స్టాక్ మార్కెట్లు ఎండింగ్లో మాత్రం నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్ 504 పాయింట్ల నష్టంతో 38,593 వద్ద ముగిసింది. నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 11,440 వద్ద ముగిసింది. దేశంలోనే అతిపెద్ద జాతీయ బ్యాంకు అయిన ఎస్బీఐ నాలుగేళ్ల తర్వాత తన షేర్ విలువలో 7.7% నష్టాన్ని చవిచూసింది. బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి.

Read More »

బోటు ప్రమాద బాధితులకు ఎన్టీఆర్ సాయం చేశాడా..?

ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలోని దేవీ పట్నం మండలం మంటూరు-కచ్చులూరు మధ్య బోల్తా పడిన ఒక బోటు ప్రమాదంలో తెలంగాణ ,ఏపీలకు చెందిన పలువురు మృతి చెందడమే కాకుండా పదమూడు మంది మృతదేహాలు లభ్యం కాలేదు. ఈ ప్రమాదంలో ఇరవై ఆరు మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి కుటుంబాలకు టాలీవుడ్ స్టార్ హీరో,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కో కుటుంబానికి రూ ఐదు లక్షల చొప్పున చనిపోయిన …

Read More »

కమెడియన్ వేణు మాధవ్ మృతిపై నమ్మలేని నిజాలు

అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారప్.. సీటు ఇచ్చేస్తారా..? .1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సీటు ఇచ్చేస్తారా..? అని ఇలా కడుపు ఉబ్బ నవ్వించి ఫేమస్ అయిన కమెడియన్ వేణు మాధవ్. ఆయన ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే వేణు మాధవ్ ఈ నెల ఆరో తారీఖున కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ యశోద …

Read More »

వేణు మాధవ్ సినిమాలకు దూరం కావడానికి కారణమిదే..?

ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ వేణు మాధవ్ ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల ఆరో తారీఖున కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చేరారు.   ఈ రోజు ఇంకా ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు అని వైద్యులు చెబుతున్నారు. వేణుమాధవ్ కొంతకాలంగా కాదు ఏకంగా రుద్రమదేవి తర్వాత ఆయన పూర్తిగా సినిమాలకు …

Read More »

కమెడియన్ వేణు మాధవ్ మృతి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ కమెడియన్ నటుడు వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ నెల ఆరో తారీఖున సికింద్రబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విధితమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిన్న మంగళవారం నుంచి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై వైద్యం అందించిన ఫలితం లేదు. ఆరోగ్యం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat