గత వారం రోజులనుండి పెట్రోల్,డీజిల్ ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా ఈ రోజు కూడా తగ్గాయి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా ప్రకారం ఈ రోజు లీటరు పెట్రోల్పై 15 పైసలు..అదేవిధంగా లీటరు డీజిల్ పై కూడా 14 పైసలు చమురు సంస్థలు తగ్గించాయి.గత వారం రోజులనుండి చూస్తే ఇదే అధికంగా తగ్గించారని చెప్పవచ్చు.దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.78.11 నుంచి రూ.77.96కు దిగొచ్చింది. డీజిల్ కూడా రూ.68.97గా …
Read More »పెళ్లికి రెడీ అయిన శ్వేతా బసు..వరుడు ఎవరో తెలుసా..?
2008 లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ స్టోరీ “కొత్త బంగారు లోకం” సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైనా హీరోయిన్ శ్వేతా బసు.. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది. అయితే ఈమె తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే చేసి కొన్ని వ్యక్తిగత కారణాల వాళ్ళ ముంబైలో సెట్టిల్ అయింది.ఈ క్రమంలోనే అక్కడ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ తో ప్రేమలో పడింది.గత కొన్ని రోజులనుండి ప్రేమించుకుంటున్న వీరు..ఇటీ …
Read More »దివ్యాంగురాలికి సర్ప్రైజ్ ఇచ్చిన మంత్రి హరీష్..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హారీశ్ రావు పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరిగాయి.ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ,ప్రాజెక్టుల దగ్గర టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు కేకులు కట్ చేసి ..అన్నదానాలు ,రక్తదానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు .ఈ …
Read More »మంత్రి హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం..!
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పుట్టిన రోజు పురష్కరించుకొని 10వ వార్డ్ లోని నర్సాపూర్ చౌరస్తా వద్ద హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబి రాన్ని 10వార్డ్ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్ రెడ్డి 8వ వార్డ్ కౌన్సిలర్ నర్సింలు, టు టౌన్ సిఐ ఆంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో trsv రాష్ట్ర కార్యదర్శి చెపూరి శేఖర్ గౌడ్, ఇరిగేషన్ …
Read More »మంత్రి హారీష్ రావుకు మంత్రి కేటీఆర్ ట్వీట్..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పుట్టిన రోజు పురష్కరించుకొని ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు .ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెల్పుతూ నిరంతర శ్రామికుడు ..కంటెంట్ టాలెంట్ ఉన్న మంత్రి ..నాయకుడు మంత్రి హరీష్ రావు ..సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు సంతోషంగా …
Read More »హైదరాబాద్లో హెలికాప్టర్ అంబులెన్స్…!
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో హెలికాప్టర్ అంబులెన్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లోని వింగ్స్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ శనివారం ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. వింగ్స్ ఏవియేషన్ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై. ప్రభాకర్రెడ్డి శనివారం ఇక్కడ (నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్) మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశంలో మొదటిసారి హెలికాప్టర్ అంబులెన్స్ను ప్రారంభించిన ఘనత తెలంగాణకే దక్కుతోందన్నారు. ఎక్కడైనా ఎవరికైనా అత్యవసర వైద్య సేవలు అందించాలంటే …
Read More »మంత్రి హారీష్ రావు పుట్టినరోజు వేడుకలకు పోటెత్తిన ప్రజానీకం..!
తెలంగాణ రాష్ట్ర తోలి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ,మార్కెటింగ్ ,శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు 45వ పుట్టిన రోజు వేడుకలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ,ప్రాజెక్టుల దగ్గర టీఆర్ ఎస్ శ్రేణులు ,తన్నీరు అభిమానులు కేకులు కట్ చేసి ..అన్నదానాలు ,రక్తదానాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు …
Read More »అపోలో ఆస్పత్రిలో చేరిన వైసీపీ శాసనమండలి పక్షనేత ఉమ్మారెడ్డి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కి చెందిన శాసనమండలి పక్ష నేత ,కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు .నిన్న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వంచన వ్యతిరేక దినాన్ని జరిపిన సంగతి తెల్సిందే . ఈ క్రమంలో వైసీపీ పార్టీ నెల్లూరు జిల్లాలో నిర్వహించిన దీక్షలో సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు .ఈ క్రమంలో ఆయన ప్రసంగించిన తర్వాత వడదెబ్బకు గురయ్యారు …
Read More »దళితులపై నోరు పారేసుకున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు .అయితే ఈసారి ఆయన ఉన్నదీ ఉన్నట్లు మాట్లాడి కాదు ఏకంగా దళితులను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దళితులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు . ఖాళీ కుర్చీలతో నవనిర్మాణ దీక్ష పేరుతొ చేసే ప్రతిజ్ఞకి అయ్యే ఖర్చు అక్షరాలా ఇటీవల జరిగిన టీడీపీ పార్టీ మహానాడు లో ఎస్సీ ,ఎస్టీ …
Read More »జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతున్నా సంగతి మనం గమనిస్తునే ఉన్నాం..తాజగా ఇతర పార్టీకి చెందిన నేతలు వైసీపీ పార్టీలో చేరడానికి మక్కువ చూపిస్తున్నారు.. వారిద్దరి కలయికతో.. చంద్రబాబుకు ఇక చుక్కలే..! ఈ నేపథ్యంలో ఆనంతపురం జిల్లాకు చెందిన నాయి బ్రాహ్మణ సంఘ నేత గురు శేఖర్ బాబు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పాదయాత్ర చేస్తున్న ప్రధాన …
Read More »