మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని కోడలు సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా మంచి విజయం సాధించి 200 కోట్ల వసూళ్ళు చేసిన విషయం తెలిసిందే.. దేవి శ్రీ అందించిన సంగీతం, చంద్రబోస్ లిరిక్స్తో పాటు ఆది పినిశెట్టి, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, అనసూయల పర్ఫార్మెన్స్ సినిమా సక్సెస్లో సగభాగం అయ్యాయి. ఈ చిత్రంలో రంగమ్మ.. మంగమ్మ …
Read More »హాట్సాఫ్ మంత్రి హరీష్.. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే..?
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ రాజీవ్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు 5లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు.బాధకరమైన సంఘటన విషయం తెలియగానే.. సిద్ధిపేటలో ముఖ్య కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హూటాహుటినా సంఘటన స్థలానికి మంత్రి హరీశ్ రావు బయలుదేరారు.సిద్ధిపేటలో ఇటీవల సౌత్ ఇండియాలోనే క్లీన్ పట్టణంగా ఖ్యాతి గడించిన సందర్భంగా మున్సిపల్ …
Read More »నల్లగొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ మరో శుభవార్త .!!
నల్లగొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ మరో శుభవార్త చెప్పారు. నల్లగొండ జిల్లా పరిధిలోని హుజూర్ నగర్ మున్సిపాలిటీ పైన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ , విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిలు ఈరోజు సమీక్షా సమావేశాన్ని బేగంపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న పలు సమస్యలను, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి హాజరైన పలువురు కౌన్సిలర్లు, అధికారులు మరియు స్థానిక మంత్రి, ఎంపీల …
Read More »కాంగ్రెస్ పార్టీ పై మంత్రి కేటీఆర్ అదిరిపోయే పంచ్
రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వీరందరికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నల్గొండ జిల్లా విషయంలో కాంగ్రెస్ పార్టీకి అడుగో.. బొడుగో ఆశ ఉందని ఎద్దేవా చేశారు. ఇక్కడ నల్గొండ ప్రజలు ఒక విషయం అర్థం చేసుకోవాలని మంత్రి అన్నారు. కూట్లో రాయి తీయలేనోడు …
Read More »మంత్రి కేటీఆర్ స్పందనతో బామ్మ ఫిదా..!!
మంత్రి కేటీఆర్ పనితీరు ఎలా ఉంటుందో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. మాట ఇస్తే..అందుకు తగిన రీతిలో ఎంతగా శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలా మంత్రి కేటీఆర్ చేసిన ఓ పనికి 86 ఏళ్ల బామ్మ ఫిదా అయింది. నిన్న జరిగిన మన నగరం కార్యక్రమంలో పాల్గొని మంత్రి కేటీ రామారావు దృష్టికి తన సమస్యను తీసుకొచ్చిన 86 ఏళ్ల శేషానవరత్నంకు 24 గంటల్లోనే పరిష్కారం లభించింది. నిన్న కూకట్ పల్లిలో …
Read More »రమణ దిక్షీతులను బొక్కలో వేసి నాలుగు తంతే ..!
ఏపీలోని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దిక్షీతులుపై ఏపీ మంత్రి ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్తానం మాజీ ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులును బొక్కలో తోసి నాలుగు తగిలించాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఎవరా రమణ దీక్షితులు..ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే అంత భయం లేదా? …
Read More »వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది.అందులో భాగంగా ఒంగోలు జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు ,టీడీపీ పార్టీ సీనియర్ నేత మన్నే రవీంద్ర ఆ పార్టీకి గుడ్ బై చెప్పే సూచనలు ఉన్నాయని ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియాగా ముద్రపడిన పచ్చ మీడియాలో ప్రత్యేక కథనం …
Read More »అందుకే జగన్ను కలిశా .అసలు కారణం చెప్పిన పోసాని ..!
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ రచయిత ,నిర్మాత ,దర్శకుడు ,నటుడు పోసాని కృష్ణమురళి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిశారు .ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కల్సి పాదయాత్రలో అడుగు కలిపారు.ఈ క్రమంలో ఉన్నట్లు ఉండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలవడం.. అయన అడుగులో అడుగేసి పాదయాత్ర చేయడం …
Read More »షాకింగ్ డెసిషన్ తీసుకున్న రషీద్ ఖాన్ ..!
రషీద్ ఖాన్ ప్రస్తుతం ఇండియాలో ముఖ్యంగా అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల సోషల్ మీడియాలో తెగ స్ప్రెడ్ అవుతున్న పేరు .నిన్న శుక్రవారం రాత్రి కేకేఆర్ తో జరిగిన క్వాలిపైయర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పద్నాలుగు పరుగులతో గెలుపొందిన సంగతి తెల్సిందే . అయితే ఈ మ్యాచ్ లో రషీద్ ముందు బ్యాటింగ్ లో రాణించి పది బంతుల్లోనే ముప్పై నాలుగు పరుగులను సాధించడమే కాకుండా …
Read More »టీడీపీలో చేరిన బుట్టా రేణుకకు బిగ్ షాకిచ్చిన తెలుగు తమ్ముళ్ళు ..!
ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానం నుండి వైసీపీ తరపున బరిలోకి దిగి బంపర్ మెజారిటీతో గెలుపొందిన బుట్టా రేణుక ఇటివల ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ..ప్రలోభాలకు లొంగి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే . అయితే నమ్మి ఓట్లేసి గెలిపించిన …
Read More »