ఏపీ ఐసెట్,ఎంసెట్ కు సంబంధించిన తేదీలు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ రావు మంగళవారం రాజమహేంద్రవరంలో విడుదల చేశారు.రానున్న ఏప్రిల్ 19 తారీఖున ఎడ్ సెట్ ,లా సెట్ ,ఏప్రిల్ 22 నుండి 25వరకు ఎంసెట్ (బీటెక్),ఏప్రిల్ 26 తారిఖున (బైపీసీ )పరీక్షలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.అంతే కాకుండా మే 2న ఐసెట్ ,మూడో తారీఖున ఈసెట్ ,మే పదో తారీఖు నుండి పన్నెండు వరకు పీజీ ఈసెట్,మే నాలుగో …
Read More »ఘనంగా విజయనిర్మల పుట్టిన రోజు వేడుకలు ..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ,ప్రముఖ నటి ,దర్శకురాలు అయిన విజయనిర్మల నేటితో డెబ్బై మూడో వసంతంలోకి అడుగుపెట్టారు.తన పుట్టిన రోజు వేడుకలను హైదరాబాద్ మహానగరంలో తన స్వగృహంలో ఆమె కుటుంబ సభ్యులు ,కొంతమంది అభిమానులు ,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో కల్సి కేకు కట్ చేశారు.అనంతరం కృష్ణ మాట్లాడుతూ ఇండస్ట్రీలో విజయనిర్మల దర్శకత్వం వహించిన సినిమాల్లో సగం తను నటించినవే అని చెప్పుకొచ్చారు …
Read More »మంగళవారం కూడా భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు ..
దేశంలో ఇటివల వెలుగులోకి వచ్చిన పీఎన్బీ (పంజాబ్ నేషనల్ బ్యాంకు ),రోటామాక్ వరస కుంభ కోణాల నేపథ్యంలో మంగళవారం నాడు కూడా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.అందులో భాగంగా సెన్సెక్స్ డెబ్బై ఒకటి పాయింట్లపైగా నష్టపోయి మొత్తం ముప్పై మూడు వేల ఏడు వందల నాలుగు దగ్గర ,నిఫ్టీ పద్దెనిమిది పాయింట్లను నష్టపోయి పదివేల మూడు వందల అరవై పాయింట్ల దగ్గర స్థిరపడింది.వేదాంత ,అంబుజా సిమెంట్స్,ఐడియా ,భారతి ఇన్ ఫ్రాటిల్ …
Read More »మెట్రోరైలుపై మంత్రి కేటీఆర్ సమీక్ష..కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని మెట్రోరైలుపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బేగంపేటలోని మెట్రో రైలు భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీ ఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు.మెట్రో టికెటింగ్ లో మరిన్ని సదుపాయాలు కల్పించాలని..ఆర్టీసీతోపాటు ఇతర అంశాలను పరిశీలించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీతో పాటు వాటి వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించాలని హెచ్ఎంఆర్ ఎండీ …
Read More »జగన్ ఒక పెద్ద అవినీతి పరుడు -మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాష్ట్ర మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారు.ప్రస్తుతం ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన బీజేపీ సర్కారు మీద టీడీపీ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతు ఇస్తాను అని జగన్ అనడం హస్యపదంగా …
Read More »టీడీపీకి మిగిలేది బోడిగుండే ..బీజేపీ మంత్రి షాకింగ్ కామెంట్స్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అతని మంత్రివర్గంలోని సహచర మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ,బీజేపీ పార్టీలు మిత్రపక్షాలుగా కల్సి పోటి చేసిన సంగతి తెల్సిందే.గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కు అధికారం దూరమవ్వడానికి ..బాబుకు దక్కడానికి ప్రధాన కారణం ఇటు బీజేపీ అటు జనసేన పార్టీలు కల్సి టీడీపీతో మిత్రపక్షంగా బరిలోకి దిగడమే అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానించడం …
Read More »వైసీపీలోకి రీ ఎంట్రీస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యే …!
ఏపీలో నిన్న మొన్నటివరకు వైసీపీ పార్టీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలు ,ఎంపీలు తిరిగి తమ సొంత గూటికి రావడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.వైసీపీ నుండి టీడీపీలో చేరే సమయంలో అభివృద్ధిని చూసి చేరుతున్నామని చెబుతున్న సదరు ఎమ్మెల్యేలు అక్కడకి వెళ్ళిన తర్వాత చెప్పినంతగా అభివృద్ధి జరగకపోవడంతో తిరిగి తమ సొంత గూటికి చేరడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన …
Read More »టీవీ9పై క్రిమినల్ కేసు …
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ అయిన టీవీ 9 మీద ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ,నిత్యం వరస వివాదాలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ క్రిమినల్ కేసు పెట్టనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో పోస్టు చేశారు.అంతే కాకుండా మరో ట్వీట్ లో ఏకంగా ఆ ఛానల్ లో సీనియర్ యాంకర్ అయిన రజనీ కాంత్ పై నిప్పులు చెరిగారు. వాస్తవాలను కప్పిపెడుతూ అసత్యాలను వార్తా …
Read More »వర్మ ‘GST’ను మించిపోయిన లేటెస్ట్ మూవీ ట్రైలర్..
ప్రస్తుతం టాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన మాలీవుడ్ అయిన ఆఖరికి బాలీవుడ్ అయిన ఏ ఇండస్ట్రీ తీసుకున్న కానీ మూవీలో ఎక్కువశాతం అడల్ట్ కంటెంట్ ఉంటుంది.ఇక తమిళ ఇండస్ట్రీ అయితే చెప్పనక్కర్లేదు.ఇటివల యూట్యూబ్ సిరిస్ లో వచ్చిన జీఎస్టీ ఒక సంచలనం సృష్టించింది.అయితే దీన్ని మించి ఇంకొకటి వచ్చింది . see also :షారూఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం..రోబో సోఫియా అయితే ఇది నిజంగా అడల్ట్ కంటెంట్ కాదు …
Read More »షారూఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టం..రోబో సోఫియా
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ వేదికగా రెండో రోజు ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే..రెండో రోజు సదస్సులో రోబో సోఫియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృత్రిమ మేధస్సుపై చర్చ సందర్భంగా మానవ రోబో సోఫియాను.. దాని సృష్టికర్త అయిన డేవిడ్ హన్సన్ ఇంటర్వ్యూ చేశారు.రోబో సోఫియా ఇప్పటివరకు తిరిగిన చాలా ప్రదేశాల్లో హాంకాంగ్ అంటే తనకు చాలా ఇస్తామని తెలిపింది. సోషల్ మీడియాలో …
Read More »