ఏపీ అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి తలిస్తే తెలుగు తమ్ముళ్ళు మరొకటి తలుస్తున్నారు.గత నాలుగు ఏండ్లుగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో మిత్రపక్షంగా రాసుకొని పూసుకొని తిరిగిన టీడీపీ నేతలు గత వారం రోజులుగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.ఇందుకు ప్రధాన కారణం ఇటివల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి తక్కువ నిధులు కేటాయించడమే కాకుండా విభజన చట్టంలో ఉన్న హామీలను …
Read More »ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..!
అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు..పోకిరి వెధవలు వెంటపడుతూ ఉంటారు.రోజు రోజుకు అమ్మాయిల పై లైంగిక వేధింపులు ఎక్కువై పోతున్నాయి.. అతని పక్కన ఓ అమ్మాయి కూర్చుని ఉందన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ వ్యక్తి హస్తప్రయోగానికి దిగాడు. డిల్లీ లో జరిగిన ఈ సంఘటన నిన్నటి నుండి సోషల్ మీడియాలో హాల్ చల్ కావడంతో వెలుగులోకి వచ్చింది. see also : ఏపీలో అసలు.. ప్రతిపక్షమే లేదు :మంత్రి …
Read More »ఎంపీ పదవీ నుండి బుట్టా రేణుక ఔట్ ..కారణం ఇదే ..!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకి త్వరలోనే పదవీ గండం ఉంది.సెంట్రల్ విమెన్ వెల్ఫేర్ బోర్డులో ఎంపీ బుట్టా రేణుక ఉన్నారు.అయితే నిజానికి ఈ బోర్డులో పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటుగా ఒక చైర్ పర్సన్ ,కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. see also :ఇదేం పాడుపని.. బస్సు లోనే కానిచ్చేశాడు..! ఈ …
Read More »ఈ అమ్మాయికి అల్లు అర్జున్ కూడా ఫిదా..!
ఓ అందమైన అమ్మాయి తన ఓరచూపులతోనే ప్రియుణ్ని చూస్తూ.. కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే . ప్రేమికుల రోజు వచ్చేస్తున్న నేపథ్యంలో.. ఆ దృశ్యం విపరీతంగా వైరల్ అవుతోంది. మలయాళంలో తెరకెక్కుతున్న ఒరు అదర్ లవ్ అనే చిత్రంలో ఒక కథానాయిక నటిస్తున్న ప్రియ ప్రకాశ్ వారియర్ ఆ చిత్రంలో.. హైస్కూల్ విద్యార్థినిగా నటిస్తోంది.అయితే ఆదివారం విడుదల చేసిన చిన్న క్లిప్లో ప్రియా ఎక్స్ప్రెషన్స్కి యువత …
Read More »హైదరాబాద్లో రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ పార్కు ఏర్పాటు..
దేశంలో ఎక్కడలేని విధంగా అత్యుత్తమ విదానాలతో హైదరాబాద్లో నగరంలో ఒక రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ పార్కును ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి శ్రీకే. తారకరామారావు గారు తెలిపారు. తేది. 12.02.2018, సోమవారం రోజున ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో జలమండలి, జీహెచ్ఎంసీ. టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ, సీడీఎమ్ఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వాననీటిని ఓడిసి పట్టడంపై ఈ …
Read More »దుమ్మురేపుతున్న ప్రియా.. గురించి సంచలన నిజాలు..!
సోషల్ మీడియా లో ఎవరు ఎప్పుడు ఎలా వైరల్ అవుతారో ఎవరూ ఊహించలేరు. అదృష్టం కలిసొస్తే ఒకే ఒక్క రోజులో దేశం అంతా పాపులారిటీ వచ్చేస్తుంది. దురదృష్టం ఎదురుతంతే అదే సోషల్ మీడియా ఓవర్ నైట్లో తలెత్తుకోకుండా కూడా చేస్తుంది. కాసేపు ఆ నెగిటివిటీని పక్కన పెడితే.. ఒక కేరళ కుట్టి దేశం మొత్తాన్ని ఇప్పుడు తనవైపు తిప్పుకుంది.ఇక కేవలం 26 సెకన్ల వీడియో తో యావత్ దేశాన్ని మెస్మరైజ్ …
Read More »సోషల్ మీడియా సెన్సేషన్.. ప్రియా లైఫ్ సీక్రెట్స్ తెలిస్తే… నిద్ర కూడా పట్టదు..!
ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుంది అనేది ఎవ్వరికి తెలియదు. ప్రేమ పుట్టిన తర్వాత సంతోషం అనే లోకం లో తేలిపోవడం మాత్రమే తెలుసు. ప్రేమ పుట్టడానికి ఏదో చేయక్కర్లేదు…సింపుల్ గా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే చాలు. అలా ఇద్దరు కన్ను కన్ను కలిసి ప్రేమ పుట్టిన వీడియో అందరి హృదయాల్ని దోచుకుంది. ఆ ఇద్దరు టీనెజర్స్ కళ్ళతో మాట్లాడుకునే ప్రేమ భాషకి అందరూ ఫిదా …
Read More »ప్రేమికుల రోజుకు ముందే.. కంటిచూపుతో చంపేశావ్ ప్రియా..!
ప్రస్తుతం యూత్ అంతా ప్రియా ప్రకాష్ జపం చేస్తోంది. దీని వెనక బలమైన కారణం ఉంది. కంటిచూపుతోనే ఆమె అలా ఊపేస్తోంది. అసలు ఎవరీ ప్రియా ప్రకాష్. ఎందుకు ఆమె ఇంత పాపులర్ అయింది.. ఒక్క రోజులోనే ఆమె నటించిన వీడియోను 40 లక్షల మంది వీక్షించాల్సినంత సత్తా అందులో ఏముంది.. అంటారా… అక్కడే ఉంది అసలు విషయం. ఇది అసలు వాలంటైన్స్ డే సీజన్. అబ్బాయిలు అమ్మాయిలకు…అమ్మాయిలు అబ్బాయిలకు …
Read More »లవర్స్డే ముందే.. నయా ట్రెండ్ సెట్ చేసిన ప్రియా..!
ఓ అందమైన అమ్మాయి తన ఓరచూపులతోనే ప్రియుణ్ని చూస్తూ.. కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రేమికుల రోజు వచ్చేస్తున్న నేపథ్యంలో.. ఆ దృశ్యం విపరీతంగా వైరల్ అవుతోంది. మలయాళంలో తెరకెక్కుతున్న ఒరు అదర్ లవ్ అనే చిత్రంలో ఒక కథానాయిక నటిస్తున్న ప్రియ ప్రకాశ్ వారియర్ ఆ చిత్రంలో.. హైస్కూల్ విద్యార్థినిగా నటిస్తోంది. అయితే ఆదివారం విడుదల చేసిన చిన్న క్లిప్లో ప్రియా ఎక్స్ప్రెషన్స్కి యువత ఫిదా అయిపోతున్నారు.దీంతో …
Read More »మరో రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జగన్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.నెల్లూరు జిల్లాలో గత పద్దెనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది . అయితే జిల్లాలో సూళ్ళూరు పేట నుండి మొదలైన జగన్ పాదయాత్ర గూడూరు,వెంకటగిరి ,సర్వేపల్లి,నెల్లూరు …
Read More »