తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే సంక్రాంతి పండుగ మరో మూడు రోజుల్లో రానుంది.తెలుగు పండుగలో సంక్రాతిని పెద్దపండుగ అంటారు .బోగీ , సంక్రాతి,కనుమా అంటూ.. మూడు రోజులు పాటు జరిగే పండుగా ఇది.బోగి పండుగ రోజు చిన్న పిల్లల నెత్తి మీద బోగి పండ్లు పోయడం అనే ఆచారం వుంది.భోగి రోజు సాయంత్రం సంది గొబ్బెమ్మలను పిల్లల చేత పెట్టించిన తరువాత ఈ కార్యక్రమం చేస్తారు.దీ ని కోసం …
Read More »కేంద్ర జలసంఘం ప్రతినిధులు ప్రశంసలు..!
కాళేశ్వరం పనులపై కేంద్ర జల సంఘం ప్రతినిధులు ప్రశంసలు కురిపంచారు. ప్రాజెక్టు పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు దేశ చరిత్రలోనే విభిన్నమైనదని కేంద్ర జలసంఘం ప్రతినిధుల బృందం వ్యాఖ్యానించింది. రెండు రోజులపాటు కాళేశ్వరం పనులు పరిశీలించిన ఈ బృందం సభ్యులు బుధవారం నాడు జలసౌధలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర జలసంఘం డైరెక్టర్లు ముఖర్జీ, రాజీవ్ కుమార్, కాళేశ్వరం సి.ఈ.లు ఎన్.వెకటేశ్వర్లు, హరి రామ్ తదితరులు విలేకరుల సమావేశంలో …
Read More »కేంద్ర మంత్రితో మంత్రి కేటీఆర్ భేటీ…కీలక డిమాండ్లపై వినతి
కేంద్ర పరిశ్రమల శాకా మంత్రి సురేష్ ప్రభుతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. హైదరాబాద్ ఫార్మా సిటీకి నిమ్జ్ స్టేటస్ ఇవ్వాలని కోరారు. ఫార్మా సిటీ అభివృద్ధికి 1500 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ స్పైస్ పార్క్కు రూ. 20 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొంటూ…దానికి ఆదేశాలు త్వరగా ఇవ్వాలని ప్రతిపాదించారు. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో …
Read More »భోగి పండ్లు ఎందుకు పిల్లల నెత్తి మీద పోస్తారు..?
కొత్త సంవత్సరం లో ( ఆంగ్ల సంవత్సరం ) మొదటగా వచ్చేది సంక్రాంతి పండుగ .తెలుగు పండుగలో సంక్రాతిని పెద్దపండుగ అంటారు .బోగీ , సంక్రాతి,కనుమా అంటూ.. మూడు రోజులు పాటు జరిగే పండుగా ఇది.మన సంస్కృతికి , సంప్రదాయాలకు ఈ పండుగా అద్దం పడుతుంది.బోగి పండుగ రోజు చిన్న పిల్లల నెత్తి మీద బోగి పండ్లు పోయడం అనే ఆచారం వుంది.ఇరుగు పొరుగు వారిని పేరంటానికి పిలిచి.చిన్న రేగి పండ్లు …
Read More »భోగి మంటలు వేయడం వెనక దాగున్న అసలు రహస్యం ఇదే..!
తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా మూడురోజు జరుపుకునే పండుగ సంక్రాంతి.ఈ పండుగలో మొదటిరోజును భోగి పండుగ గా జరుపుకుంటారు.ధక్షనయనంలో సూర్యుడు రోజురోజుకు భూమికి దక్షణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ..దక్షణ అర్ధగోలంలో భుమికి దూర మావ్వడం వల్లన భూమి పై భాగా చలి పెరుగుతుంది .ఈ చలి వాతవరనాన్ని తట్టుకునేందుకు ప్రజా సెగ కోసం భగ భగ మండే చలిమంటలు వేసుకునే వారు.ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీ తంగా …
Read More »భయపెడుతున్న అనుష్క శర్మ ..
బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మెప్పిస్తూనే మరోవైపు చిత్ర నిర్మాతగా డబుల్ రోల్ పోషిస్తూ అందరిచేత వహ్వా అనిపించుకుంటుంది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ .తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తుండగా ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ పరి .ఈ మూవీకి సంబంధించిన టీజర్ ను అనుష్క శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది .టీజర్ లో అనుష్కా బాధగా చూస్తూ అందర్నీ భయపెట్టే విధంగా …
Read More »బాహుబలి ను బీట్ చేసిన అజ్ఞాత వాసి….
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి .ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అజ్ఞాతవాసి మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది.అయితే అమెరికాలో ఒక రోజు ముందే విడుదలైన అజ్ఞాతవాసి బాక్సాఫీస్ వద్ద బాహుబలి ,ఖైదీనెంబర్ 150 రికార్డులను బ్రేక్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి . ప్రీమియర్ షో ల ద్వారా దాదాపు …
Read More »అజ్ఞాతవాసి పై కత్తి మహేష్ సంచలన ట్వీట్
టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రముఖ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో లేటెస్ట్ గా వచ్చిన చిత్రం ‘అజ్ఞాతవాసి’ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అందరి ముందుకు వచ్చింది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ వస్తుందంటే చాలు ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీసు ల దగ్గర కలెక్షన్స్ సునామీ మొదలు అని అందరు అంటుంటారు .టాలీవుడ్ ఇండస్ట్రీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ …
Read More »ఢిల్లీలో మంత్రి కేటీఆర్..కీలక సమావేశంలో ప్రసంగం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఎన్నారై వ్యవహారాల శాఖా మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అధ్యక్షతన జవహార్ వవన్ లో ప్రారంభమైన పిఐఓ ( భారత సంతతి పౌరులు) సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలు రాష్ట్రాల ఎన్ఆర్ఐ సంక్షేమ శాఖ మంత్రులు హాజరుకాగా, తెలంగాణ నుంచి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందిన వంద మంది సభ్యలతో కూడిన సమావేశం …
Read More »2018 కీలకం అంటున్న మంత్రి కేటీఆర్
14 ఏండ్ల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ఈ సంవత్సరం ( 2018 ) అత్యంత ముఖ్యమైనదని రాష్ట్ర ఐటీ , పరిశ్రమ, పురపాలక శాఖ మంత్రి కల్వకుట్ల తారకరామారావు అన్నారు.మంగళవారం మంత్రి కేటీఆర్ బేగంపేట క్యాంపు కార్యాలయంలో పురపాలక కార్యదర్శి అరవింద్ కుమార్తోపాటు మాజీ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్లు జనార్దన్రెడ్డి, జలమండలి ఎండీ దానకిశోర్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి, డీఎంఏ శ్రీదేవితో …
Read More »