Home / SLIDER (page 2061)

SLIDER

ఇంట్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న యువతిని అతి దారుణంగా ..?

ప్రస్తుత రోజుల్లో ఆడవారిపై అఘత్యాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి.ఇంట బయట ఎక్కడ చూసిన ఏదో ఒక సమయంలో ఆడవారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి .పోలీసులు ,చట్టాలు బలంగా ఉన్న కానీ ఇలాంటి దారుణాలకు ఫుల్ స్టాప్ పడటంలేదు .తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మహానగరంలో కూకట్ పల్లి లో మంగళవారం రాత్రి అతిదారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న యువతిని అతి …

Read More »

నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు రాష్ట్ర ఐటీ , పరిశ్రమల ,పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుభవార్త తెలిపారు..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లో ఖాళీగా వున్నా పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు.అర్హులైన వారికీ వెంటనే పదోన్నతులు కలిపిస్తామని ఈ సందర్బంగా హామీ ఇచ్చారు.టీజీవో అనుబంధ తెలంగాణ పురపాలక కమిషనర్ల సంఘం ఛైర్మెన్ శ్రీనివాస్ గౌడ్ మంగళవారం రాత్రి మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా తెలంగాణ …

Read More »

”అజ్ణాతవాసి మువీ రివ్యూ”

మువీ: అజ్ణాతవాసి న‌టీన‌టులు: ప‌వ‌న్ క‌ళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యేల్, రావు ర‌మేష్ త‌దిత‌రులు సంగీతం: అనిరుద్ సినిమాటోగ్ర‌ఫీ: మ‌ణికంద‌న్ నిర్మాత‌: ఎస్ రాధాకృష్ణ‌ ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మువీ కావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అందులోనూ సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి పరాజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో …

Read More »

టీఆర్ఎస్ లోకి టీడీపీ మాజీ మంత్రి

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ గల్లంతు కాబోతోంది. అధికార టీఆర్ఎస్‌లోనికి జంప్ అయ్యేందుకు ఆ మాజీ మంత్రి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమైందని సమాచారం.అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మంత్రి మండవ వెంకటేశ్వరరావును అధికార టీఆర్ఎస్ పార్టీ లోకి తీసుకువచ్చే బాధ్యతను తీసుకున్నారని సమాచారం .మండవ గతంలో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించగా, ఇప్పుడది నిజామాబాద్‌ రూరల్‌ …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలు..మంత్రి లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేస్తామని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి. లక్ష్మారెడ్డి తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా నేతృత్వంలో మంగళవారం జరిగిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండ‌ర్డ్ అథారిటీ స‌మావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగాఅయన మాట్లాడుతూ..మొదటగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో 50 బస్తీ దవాఖానాల ఏర్పాటు చేస్తామని, ఈనెలలో పాతబస్తీలో 4 బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని చెప్పారు.బస్తీ దవాఖానాల కోసం డాక్టర్ల …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 58 వ రోజు షెడ్యూల్ ఇదే

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 58 వ రోజుకు చేరుకుంది ఈ క్రమంలో 58 వ రోజుకు సంబంధించిన పాదయాత్ర షెడ్యూల్ విడుదలయింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని చిప్పరపల్లెలో ఉదయం జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం పైన జీతివానిఒడ్డులో స్వాగతం పలుకుతారు. తర్వాత కింద జీతివాని ఒడ్డు నుంచి జక్కిదోన, గంటవారిపల్లె, బొట్లవారిపల్లె మీదుగా జగన్ పాదయాత్ర సాగిస్తారు. బొట్లవారి పల్లెలో …

Read More »

రాష్ట్రంలో నూత‌న పంచాయ‌తీరాజ్ చ‌ట్టం..సర్పంచ్ లకు విస్తృత అధికారాలు..!

తెలంగాణలో నూతన పంచాయతీ రాజ్ చట్టం రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ వరుసగా రెండో రోజూ ఇవాళ సమావేశమైంది. ప్రగతి భవన్ లో ఉదయం జరిగినఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు కేటీఆర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చ‌ట్ట రూప‌క‌ల్ప‌న‌లో తీసుకోవాల్సిన న్యాయ‌ప‌ర‌మైన అంశాల‌పై అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ప్ర‌కాశ్ రెడ్డితోనూ సుదీర్ఘంగా చ‌ర్చించారు. స‌ర్పంచ్‌ల చేతికే కార్య నిర్వ‌హ‌ణాధికారాల‌ను పూర్తిగా …

Read More »

జన్మభూమి కార్యక్రమంలో చింతమనేని తిట్ల పురాణం

ఎల్లప్పుడూ వివాదాల్లో ఉండే టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ మరోసారి వార్తలోకేక్కరు.వివరాల్లోకేల్తే..తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా విజయరాయిలో జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైక్‌ సరిగ్గా పనిచేయకపోవడంతో చింతమనేని తీవ్ర అసహనానికి లోనయ్యారు. గ్రామాధికారి నరసింహారావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బహిరంగ కార్యక్రమం అన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు.ప్రస్తుతం ఈ …

Read More »

హైద‌రాబాద్ అభివృద్ధిలో కీల‌క ఘ‌ట్టం..న‌ల్ల‌గండ్ల రేడియ‌ల్‌ రోడ్డుకు శ్రీ‌కారం

హైద‌రాబాద్ న‌గ‌ర అభివృద్ధిలో మ‌రో కీల‌క ఘ‌ట్టం చోటుచేసుకుంది. నల్లగండ్ల రేడియల్ రోడ్‌కు మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు  శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, స్థానిక కార్పొరేటర్ లు ఈ సంద‌ర్భంగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఔటర్ కు వెలుపల 350 కిలోమీట‌ర్ల‌ రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటుచేస్తున్న‌ట్లు తెలిపారు. గ్రోత్ కారీడార్‌ను …

Read More »

రాష్ట్ర సాధ‌న క‌ల‌ల‌న్నీ ఇప్పుడు నిజ‌మ‌వుతున్నాయి..మంత్రి తుమ్మ‌ల‌

స్వ‌రాష్ట్రం కోసం పోరాడిన నాటి ఆకాంక్ష‌ల‌న్నీ తెలంగాణ రాష్ట్రంలో నెర‌వేరుతున్నాయ‌ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. న‌ల్ల‌గండ్ల రేడియ‌ల్ రోడ్డుకు శంకుస్థాప‌న చేసిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. ఈ రేడియల్ రోడ్లు పూర్త‌యితే హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్ర‌క‌టిస్తున్నామో అది సాధ్యం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపుతో కరెంట్ స‌మ‌స్య‌ను అధిగమించారని అదే రీతిలో మిగ‌తా అంశాల‌కు సైతం ప‌రిష్కారం చూపుతున్నార‌ని చెరు. రూ.350 కోట్ల రూపాయలతో రోడ్స్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat