Home / SLIDER (page 2119)

SLIDER

ఏపీ ప్ర‌జ‌ల గురించి.. జ‌గ‌న్ గొప్ప‌గా చెప్పిన మాట‌లు ఇవే..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌య‌త్రకి త‌న శ‌రీరం స‌హ‌క‌రించక పోయినా.. దిగ్విజ‌యంగా మొండిగా ముందుకు దూసుకుపోతున్నారు. ఒక వైపు పాద‌యాత్ర మ‌రోవైపు స‌భ‌లు.. ప్ర‌జ‌ల క‌ష్టాలు.. క‌న్నీళ్ళు.. ఆత్మీయ ప‌ల‌క‌రింపులు.. పేద‌వారి ఆతిధ్యాలు.. ఇలా చాలా జోరుగా సాగుతోంది. ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభిచి న‌ప్ప‌టి నుండి.. డైలీ త‌న‌కు ఎదురైన అనుభ‌వాల‌ను త‌న డైరీలో పొందు ప‌రుస్తున్నారు. అయితే ఇంత హ‌డావుడిలో …

Read More »

జగన్ పై ప‌వ‌న్ అజ్ఙాన‌పు వ్యాఖ్య‌లు.. త‌మ తిక్క చూపిస్తున్న నెటిజ‌న్లు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అజ్ఞాన‌పు వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలు ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తానని అనటం సరికాదని.. ఇది తనకు నచ్చదు అని వ్యాఖ్యానించారు. తాజాగా జనసేనాని వారసత్వ రాజకీయాల పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను తానే ఖండించుకున్నారు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం కాదన్న …

Read More »

జనసేన లక్ష్యం ప్ర‌శ్నించ‌డం కాదా.. ప‌వ‌న్ పార్టీ పెట్టింది అందుకేనా..?

జనసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. విశాఖ వేదికగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ప్రజారాజ్యం మిగిల్చిన చేదు అనుభవాలను, అన్నయ్య పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడు అయ్యి కేంద్రమంత్రి హోదా దక్కించుకుని మర్చిపోయినా నాటి యువరాజ్యం అధినేత మరువలేక పోతున్నాడు. ప్రజారాజ్యం పార్టీ నేర్పిన గుణపాఠాలు వల్లెవేస్తూ ఆనాటి పార్టీకి ద్రోహం తలపెట్టిన ప్రతి ఒక్కరి పని పడతా అని ప్రతిజ్ఞ చేశారు …

Read More »

ప్రాజెక్ట్ టూర్లో ఉండ‌గానే మంత్రి కేటీఆర్‌కు అర్జెంట్ ఫోన్ చేసిన‌ సీఎం కేసీఆర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గ‌తంలో ఏ ముఖ్య‌మంత్రి చేప‌ట్టని రీతిలో ప్రాజెక్టుల యాత్ర మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ప్రాజెక్టు ప‌నుల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌వేక్షించేందుకే ఆయ‌న టూర్ వేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన కాళేశ్వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్‌కు సీఎం కేసీఆర్ అర్జెంటుగా ఫోన్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే… ప్రాజెక్టుల ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం సాయంత్రం …

Read More »

మేడిగడ్డ బ్యారేజ్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్ మేడిగడ్డ బ్యారెజ్ వద్దకు చేరుకున్నారు.మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు . అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిష‌న్‌ ను పరిశీలించారు. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పుర్తికావాలని అధికారులను ఆదేశించారు .  అనంతరం సీఎం కేసీఆర్ అక్కడినుంచి  కన్నెపల్లి పంప్ హౌస్ కు బయలుదేరారు    సీఎం కేసీఆర్ వెంట అధికారులు, మంత్రులు హరీశ్‌రావు, ఈటెల …

Read More »

ఆ క్రెడిట్ భారతికే దక్కాలి.. వైఎస్ జగన్

ప్రజాసంకల్పయాత్రకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత , వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు..ఈ ఇంటర్వ్యూ లో రిపోర్ట్ అడిగిన ప్రశ్నలకు వివరంగా సమాధానం ఇచ్చారు.. మీ కుమార్తె చదువుల విషయంలో మీకు మంచి పేరు తెచ్చి పెడుతున్నారు దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని రిపోర్టర్ అడగగా.. ” నేను ప్రజల …

Read More »

పాదయాత్రలో ప్రధమమాసం

ప్రజాసంకల్పయాత్ర పేరుతో వైసిపి అధినేత జగన్ సాగిస్తున్న సుదీర్ఘ పాదయాత్ర నేటితో నాలుగువారాలు పూర్తి చేసుకుంటున్నది. ప్రతి రెండువారాలకు ఒకసారి ఈ యాత్ర గూర్చి సమీక్షించాలని భావించి తొలిసమీక్ష రెండువారాల క్రితం చెయ్యడం జరిగింది. రెండో పక్షం జగన్ పాదయాత్ర ఎలా సాగింది అని ఒకసారి సింహావలోకనం చేసుకోవడం అవసరం. గతంలో చెప్పుకున్నట్లు జగన్ ను, జగన్ వెనకనడిచే జనాన్ని విడదీయడం కష్టం అని ఈ పక్షం లో కూడా …

Read More »

బాబును నమ్మి మోసపోయా ..ఈసారి జగన్ వెంటే -పవన్ కళ్యాణ్ …

ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో పర్యటించారు .డీసీఐ ఉద్యోగులకు అండగా ఉంటూ భరోసా ఇవ్వడానికి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు .ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు . చంద్రబాబును ఉద్దేశిస్తూ తను ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి తన తనయుడు నారా …

Read More »

పవన్ కళ్యాణ్ మీద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్

ప్రముఖ సినీ నటుడు , జనసేన అధినేత ఇవాళ విశాఖ పట్టణంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. ఈ పర్యటన పై ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న అజ్ఞాతవాసి సినిమా ఆడియో రిలీజ్ త్వరలోనే ఉంది . అలాగే ఈ సినిమా త్వరలోనే …

Read More »

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది . ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్‌ను మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 15న సిలబస్‌, నోటిఫికేషన్‌ను విడుదల చేసి … మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్‌ 26 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుందని వెల్లడించారు. మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat