ఏపీ ప్రతికక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అచ్చం వైఎస్ పాదయాత్ర లాగానే సాగుతోంది. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు వృద్ధులను, రైతులను, డ్వాక్రా మహిళలతో కూర్చుని వారితో చర్చించడం అంతా ప్రతిరోజూ జరుగుతోంది. వైఎస్ మాదిరిగానే జగన్ వ్యవహరిస్తున్నారని పాదయాత్రలో పాల్గొన్న నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు. అప్పట్లో వైఎస్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడే పుట్టిన చిన్నారులకు నామకరణం చేశారు. తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్ లోనూ అనేకమంది చిన్నారులకు …
Read More »దా..వుడా! నాగ్ అన్నంత పని చేశాడుగా..!!
పంచె కట్టి పల్లెటూరోడులా కనిపించినా.. .. షర్ట్ కాలర్ పైకి లేపి మాస్గా కనిపించినా.. భక్తిభావ సినిమాల్లో నటించినా టాలీవుడ్ కింగ్ నాగార్జున అందమే వేరు. బహుషా అందుకేనేమో నాగార్జున టాలీవుడ్ మన్మధుడు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చేస్తుంటారు సినీ జనాలు. అయితే, ఇటీవల కాలంలో తన రెండవ కుమారుడు అఖిల్ హీరోగా తేరంగ్రేటం చేసినప్పటికీ మొదట్లోనే ప్లాప్ ఎదురవడంతో.. ఈ సారి ఎలాగైనా అఖిల్కు మంచి హిట్ ఇవ్వాలని కసితో …
Read More »మెట్రో రైలు..చార్జీల నియమాలు ఇవే
మెట్రోరైలు చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మెట్రోరైలు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టితో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలోనే చార్జీలు కూడా ముందుగానే ఖరారు అయ్యాయి. దీంతో పాటు రైళ్ల రాకపోకల సమయాలను కూడా తెలిపింది.మెట్రోరైలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. చివరి రైలు నాగోలు, మియాపూర్, అమీర్ పేట స్టేషన్ల దగ్గర రాత్రి 10 గంటలకు …
Read More »ఢిల్లీలో మంత్రి కేటీఆర్ స్కెచ్…హైదరాబాద్ ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్ వేదికగా సాగిన సదస్సును మంత్రి కేటీఆర్ పూర్తి విజయవంతంగా నిర్వహించారని పలువురు ప్రశంసిస్తున్నారు. జీఈఎస్ నిర్వహణ కోసం 8 ప్రధాన నగరాలు పోటీపడగా…హైదరాబాద్కు ఆ అవకాశం దక్కేలా చేయడంలో మంత్రి కేటీఆర్ చొరవ, కృషి అభినందనీయమని చెప్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం, ఏన్డీఏ భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ…హైదరాబాద్కు అవకాశం దక్కేలా చేయడంలో మంత్రి కేటీఆర్ ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్తున్నారు. కేంద్రంలోని …
Read More »కేటీఆర్ 28 రాష్ర్టాలకు మంత్రిగా ఉండాలంటున్న కేంద్ర ఐఏఎస్ అధికారిణి
‘కేటీఆర్…మిమ్మల్ని క్లోన్ (ప్రతిసృష్టి) చేసి మిగతా 28 రాష్ట్రాలకు కూడా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పండి’. ఇది కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి,కేంద్ర డీఓపీటీ కార్యదర్శి అరుణా సుందర్రాజన్ చేసిన కామెంట్. జీఈఎస్ ప్రారంభానికి ఒకరోజు ముందు రోజు మంత్రి కేటీఆర్తో సమావేశమైన సందర్భంగా చేసిన ప్రశంస. సహజంగా కేంద్ర అధికారులు ఎవరూ రాష్ట్ర మంత్రులను పొగడరని పేర్కొంటూ అలాంటి నేపథ్యంలో మంత్రి కేటీఆర్కు ఈ కితాబు దక్కడం …
Read More »సోషల్మీడియాలో దుమ్మురేపిన మంత్రి కేటీఆర్ ప్రసంగం..!
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగం, మోడరేటర్గా ఆయన చేసిన సమన్వయం…సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లలో పెద్ద ఎత్తున వీక్షించారు. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్, అమెరికా రాయభార కార్యాలయం, నీతి అయోగ్, మంత్రి కేటీఆర్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్లలో ఎప్పటికప్పుడూ తమ అప్డేట్లను పోస్ట్ చేయడంతో భారీ స్థాయిలో వీక్షకులు వాటికి స్పందించారు. #GES2017,#GlobalEntrepreneurshipSummit అనే హ్యాష్ట్యాగ్లతో …
Read More »ప్రతిపక్ష నేతల్లో..తనకు నచ్చిన వ్యక్తి ఎవరో చెప్పిన మంత్రి కేటీఆర్
ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈశ్వరీబాయిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కేటీఆర్ ఎమ్మెల్యే గీతారెడ్డితో కలిసి తిలకించారు. ఈశ్వరీబాయి మెమొరియల్ అవార్డ్-2017ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్కు మంత్రి కేటీఆర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు గీతారెడ్డికి చాలా రోజులుగా మంచి పరిచయం ఉందన్నారు. తాను రాజకీయంగా చిన్నవాడిని అయినా ఏ రోజు కూడా సీనియర్ …
Read More »ప్రజాసంకల్పయాత్ర.. 24వ రోజు షెడ్యూల్ ఇదే
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు. అభిమాన నేతతో కలిసి నడవాలని..కష్టాన్ని చెప్పుకోవాలని.. సంక్షేమ పథకాలు అందని తీరును వివరించాలని.. సుదూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు భారీఎత్తున తరలివస్తున్నారు.ఈ క్రమంలో 24వ రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్ ఖరారు అయింది.రేపు (శనివారం) ఆయన …
Read More »ఎస్సీల అభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో నిధులు.. జగదీష్రెడ్డి
రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో నిధులు ఖర్చు చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.2 కోట్లతో నిర్మించనున్న అంబేడ్కర్ భవన్కు మంత్రి జగదీష్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. ఎస్సీల కోసం మూడున్నరేళ్లలో రూ.17వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఎస్సీల కోసం ఒకేసారి 30 …
Read More »దళితులపై బీజేపీ నేత దాడి…భాదితులకు ధైర్యం చెప్పిన ఎంపీ కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోమారు తన పెద్ద మనసు చాటుకున్నారు. దళితులపై అకారణంగా బీజేపీ నేతలు దాడికి పాల్పడగా…బాధితుల పక్షాన నిలిచి వారిలో మనోధైర్యాన్ని నింపారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నంకు చెందిన లక్ష్మణ్, రాజేష్పై బీజేపీ నేతలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీన గ్రామ చెరువులో అక్రమంగా మొరం తీస్తున్న బిజెపి నాయకుడు భరత్ రెడ్డి ని …
Read More »