వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్ నుంచి పాదయాత్రను ప్రారంభిచి సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిచారు. చంద్రబాబు అధికారంలోకి …
Read More »చంద్రబాబు మరో విదేశీ పర్యటన ఖరారు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 4,5,6 తేదీల్లో ముఖ్యమంత్రి దక్షిణకొరియాలో పర్యటించనున్నట్లు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు దక్షిణ కొరియాలో పర్యటిస్తారని వెల్లడించారు. పర్యటనలో భాగంగా 6 ద్వైపాక్షిక సమావేశాలు, 2 గ్రూపు సమావేశాల్లో …
Read More »ఐఫోన్ కొనుగోలుదారులకు అమెజాన్ గుడ్ న్యూస్
ఆపిల్ ఫేవరెట్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ కొనుగోలు చేయాలని ఎవరైనా చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయ౦. అమెజాన్ తన ప్లాట్ఫామ్పై ఐఫోన్ ఫెస్ట్కు తెరతీసింది. ఈ ఫెస్ట్లో భాగంగా భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటించింది. నవంబర్ 30 నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్, డిసెంబర్ 9 వరకు ఈ ఫెస్ట్ జరుగనుంది.ముఖ్యంగా ఐఫోన్ 7, ఐఫోన్ ఎస్ఈ లాంటి వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అమెజాన్ ప్రవేశపెట్టింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై …
Read More »తెలుగు భాషను ప్రపంచానికి చాటి చెప్పాలి..మంత్రి హరీష్
రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ను మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ నెల 15 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. దేశ విదేశాల నుంచి మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 6 వేల మందికి పైగా నమోదు చేసుకున్నరని మంత్రి స్పష్టం చేశారు.మహా సభలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఏపీ …
Read More »టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై…మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశంసలు కురిపించింది. తనలో కోహ్లీ ఎంతో స్ఫూర్తిని నింపాడని ఆమె తెలిపింది. తాను ఇంత గొప్పగా రాణించడానికి కారణం కోహ్లీనే అని చెప్పింది. సీఎన్ఎన్-న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – 2017లో మిథాలీ స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. మన దేశంలో …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరిన 200 కుటుంబాలు
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతానగర్ మండలం డేగలమడుగు, వేపలగడ్డ, సుజాతానగర్ గ్రామాలకు చెందిన …
Read More »సినిమా రివ్యూ : జవాన్.. ఇంటికొక్కడి కైనా నచ్చాడా..?
రివ్యూ : జవాన్ రేటింగ్: 2.75/5 బ్యానర్ : అరుణాచల్ క్రియేషన్స్ తారాగణం : సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ కౌర్, ప్రసన్న, కోట శ్రీనివాసరావు, సత్యం రాజేష్, తదితరులు.. కూర్పు : ఎస్ ఆర్ శేఖర్ సంగీతం : తమన్ ఛాయాగ్రహణం : గుహన్ సమర్పణ : దిల్ రాజు నిర్మాత : కృష్ణ రచన, దర్శకత్వం : బివిఎస్ రవి విడుదల తేదీ : డిసెంబర్ 01, …
Read More »వైఎస్ జగన్ కు… పిల్లలు చేప్పిన మాటలు చాలా దారుణం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్ నుంచి పాదయాత్రను ప్రారంభిచారు. జుటూర్, చిన్న హుల్తీ మీదుగా వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో …
Read More »కొత్త సంవత్సరానికి కొత్త హంగులతో కోమటి చెరువు..
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాకి తలమానికం రాష్ట్రానికే రోల్ మోడల్ అయిన సిద్దిపేట మినీ ట్యాంక్ బండ్ కోమటి చెరువు ని మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం సందర్శించారు…ఈ సందర్భంగా జరుగుతున్న పనులను పరిశీలించారు… కోమటి చెరువు పై జరుగుతున్న పనుల జాప్యం పై మండిపడ్డారు…పనులు వేగవంతం చేసి డిసెంబర్ 31లోపు పూర్తి చేయాలన్నారు…అదే విధంగా కోమటి చెరువు చుట్టూ ఉన్న ప్రహరీ కి సంస్కృతి ని ఉట్టిపడేలా …
Read More »కుంబ్లే కోసం తెగించిన దాదా ..
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత క్యాబ్ అధ్యక్షుడు అయిన సౌరబ్ గంగూలీ ,టీం ఇండియా మాజీ సీనియర్ లెజండరీ స్పిన్నర్ ,మాజీ కెప్టెన్ ,కోచ్ అయిన అనిల్ కుంబ్లే మధ్య ఉన్న దోస్తానం మనందరికీ తెల్సిందే .కెప్టెన్ గా గంగూలీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కుంబ్లే వైపే చూసేవాడు .అంతగా వాళ్ళ మధ్య సాన్నిత్యం ఉంది .అయితే తాజాగా గంగూలీ కుంబ్లే గురించి సంచలన విషయం బయటపెట్టాడు .దాదా …
Read More »