దీక్షా దివస్ స్పూర్తితో బంగారు తెలంగాణ సాధిద్దామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేపట్టిన నవంబర్ 29 ను దీక్షా దివస్గా జరుపుకుంటున్నామని తెలిపారు. నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ఘనంగా నిర్వహించింది. వందలాది మంది దీక్షలో ఉదయం నుంచి సాయంత్రం …
Read More »ఊబర్ పోటీల్లో హైదరాబాద్ స్టార్టప్ విజయం..మంత్రి కేటీఆర్ హర్షం
రెండో రోజు గ్లోబల్ అంత్రప్రెన్యూర్ సమ్మిట్లో ఉదయం ప్రత్యేక షెషన్లో మాడరేట్ చేసిన మంత్రి కెటి రామారావు రోజంతా పలు కంపెనీల ప్రతినిధులను కలుస్తూ బిజీగా గడిపారు. ఊబర్ ఎక్స్చేంజ్ విజేతల్లో హైదరాబాదుకు అగ్రాసనం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ-హబ్, ప్రముఖ క్యాబ్ షేరింగ్ సంస్థ ఊబర్ కలిసి నిర్వహించిన ఊబర్ ఎక్స్చేంజ్ పోటీల విజేతలను ఇవ్వాళ జీఈఎస్. కాన్ఫరెన్సులో మంత్రి …
Read More »జీఈఎస్ రెండో రోజు..మంత్రి కేటీఆర్ బిజీ బిజీ
గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ సందర్భంగా రెండో రోజు సైతం మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. ఫేస్బుక్ పబ్లిక్ పాలసీ హెడ్ జేంస్ హెయిర్స్టన్, బిజినెస్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆష్ జవేరి, పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంఖి దాస్లు ఇవ్వాళ ఐటీ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, డేటా అనలటిక్స్ రంగంలో తమ కంపెనీ చేస్తున్న పనిని వారు మంత్రికి వివరించారు. టీ-హబ్ తో కలిసి …
Read More »మెట్రో ప్రయాణికులు..ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి
ఇవాళ ఉదయం 6 గంటల నుంచి మెట్రో రైలు స్టేషన్లలో జనం రద్దీ కొనసాగుతున్నది. మెట్రో రైలులో ప్రయాణించేందుకు హైదరాబాదీలు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఐతే.. కొన్ని విషయాలు తెలియక కొంత మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా గమనించాల్సిందే ఏమిటంటే.. నాగోల్ నుంచి డైరెక్ట్గా మియాపూర్కు ఒకే రైలు ఉండదు. నాగోల్ నుంచి అమీర్పేట వరకు ఒక ట్రైన్లో వెళ్లి అక్కడ ఇంకో రైలు ఎక్కాలి. టిక్కెట్ మియాపూర్ …
Read More »గోల్కొండ కోటలో అమెరిక నెలవంక..!
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో(GES) పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, కుమార్తె ఇవాంక ట్రంప్ గోల్కొండ కోటను ఇవాళ (బుధవారం) సందర్శించారు. భారీ భద్రత మధ్య మధ్యాహ్నం 3 గంటల సమయంలో గోల్కొండ కోటకు వచ్చిన ఆమె.. 40 నిమిషాలు కోట అంతా తిరిగారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. హైదరాబాద్, గోల్కొండకోట ప్రాధాన్యతను వివరిస్తూ ప్రదర్శించిన డాక్యుమెటరీని చూశారు. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక …
Read More »హైదరాబాద్ మెట్రో రైలు మొదటి టికెట్ కొన్నది ఈయనే ..!
భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది.ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంబించిన విషయం తెలిసిందే..ఇవాళ ( బుధవారం)తెల్లవారుజామున హైదరాబాద్ మెట్రో రైలు మియాపూర్ – నాగోల్ మధ్య నగరవాసులకు మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి . ప్రయాణికులతో హైదరాబాద్ మెట్రో స్టేషన్లు రద్దీగా మారాయి.మెట్రో రైలులో ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రయాణికులు చెబుతున్నారు.మెట్రో ప్రయాణంతో సమయం ఆదా అవుతుందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. సికింద్రాబాద్ …
Read More »జీఈఎస్ సదస్సు.. మొత్తం ప్రపంచాన్నేఆకట్టుకున్నకేటీఆర్..! వీడియో
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ( జీఈఎస్) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. అర్థవంతంగా, అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా ప్రసంగించారు. హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న జీఈఎస్లో రెండో రోజు మహిళా పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యం పెంపు అనే అంశంపై జరిగిన ప్లీనరీకి కేటీఆర్ మాడరేటర్గా వ్యవహరించారు. ఈ సందర్భంగా తన మాటలు, …
Read More »మెట్రో స్మార్ట్ కార్డు ద్వారా లాభమేంటి..?
భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న మెట్రోరైలు అందుబాటులోకి వచ్చింది.ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంబించిన విషయం తెలిసిందే..మెట్రో రైలులో ప్రయాణించేందుకు నగర ప్రజలు ఎంతో ఉత్సాహాం చూపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి అందుబాటులోకి వచ్చిన మెట్రో రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువైపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి చూపు స్మార్ట్ కార్డులపైనే పడింది. ఈనెల 26 నుంచి స్మార్ట్ కార్డుల విక్రయాలు మొదలైన విషయం తెలిసిందే. మంగళవారం …
Read More »త్వరలో అమెరికా పర్యటనకు మంత్రి కేటీఆర్
రెండవ రోజు జీఈఎస్ సదస్సులో భాగంగా ఇవాళ ప్లీనరీ జరిగింది. దానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సమన్వయకర్త (మోడరేటర్)గా వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్లు ఉన్నారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ … దక్షిణాసియాలోనే తొలిసారి హైదరాబాద్లో ప్రపంచ …
Read More »నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాద్యం..
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్ – 2017)లో భాగంగా రెండో రోజు క్రీడా పరిశ్రమలో వ్యాపార విజయం అంశంపై ప్రారంభమైన మాస్టర్ క్లాస్ సెషన్లో సానియా మాట్లాడారు.కొత్త క్రీడాకారులకు మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమన్నారు. నిరంతర శ్రమ, పట్టుదలతోనే విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. అన్ని క్రీడల్లోనూ మహిళలు రాణిస్తున్నారని గుర్తు చేశారు సానియా. రాత్రికి రాత్రే ఎవరూ గొప్ప క్రీడాకారులు కాలేరని టెన్నిస్ …
Read More »