తెలంగాణ రాష్ర్టానికి దక్కిన గౌరవం గురించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు కీలక వేదికగా వివరించారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ROAD TO GES -GET INTO THE RING సదస్సు లో విద్యార్ధులను ఉదేశించి ప్రసంగించిన మంత్రి కేటీఆర్ ఈ ంసదర్భంగా కీలక అంశం గురించి వివరించారు. గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ నిర్వహించడానికి దేశంలో 8 రాష్ట్రాల్లో పోటీ …
Read More »హైదరాబాద్కు చేరుకున్న ముకేశ్ అంబానీ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నారు. రేపు హెచ్ఐసీసీలో జరుగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ముకేశ్ అంబానీ పాల్గొననున్నారు.
Read More »జ్యోతిక పై కేసు నమోదు.. ఎందుకో తెలిస్తే షాకే..!
ప్రముఖ నటి, హీరో సూర్య భార్య జ్యోతికపై కేసు నమోదు చేశారు. ఆమెను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సినిమాల్లో స్కిన్ షోలకు సైతం దూరంగా ఉండే ఈ నటి పై కేసు ఎందుకు నమోదు అయిందంటే తమిళ చిత్రాలతో పాటు అనేక తెలుగు సినిమాల్లో నటించిన జ్యోతిక సూర్యతో పెళ్లి అయిన తర్వాత నటనకు దూరంగా ఉన్నారు. వివాహం అనంతరం పెళ్లి అయి బిడ్డ పుట్టిన తర్వాత ప్రముఖ దర్శకుడు …
Read More »చంద్రబాబుతో గిడ్డి ఈశ్వరి డీల్.. ఎన్ని కోట్లో తెలిస్తే షాకే..!
వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరిపోయారు. సోమవారం ఆమె చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పేసుకున్నారు. గత కొద్ది రోజులుగా పాడేరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరతారన్న ప్రచారాన్ని నిజం చేశారు. గిడ్డి ఈశ్వరి పార్టీలో చేరడంతో ఇప్పటి వరకూ 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు పార్లమెంటు సభ్యులు టీడీపీలో చేరినట్లయింది. అయితే గిరిజనుల అభివృద్ధి చూసే పార్టీ మారానని గిడ్డి ఈశ్వరి చెప్పడం …
Read More »లగడపాటి తనయుడి పెళ్లి వేడుక.. మహేష్ అలా చిక్కాడు..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువగా బయట ఫంక్షన్ లలో హాజరుకాడు. తనకు బాగా కావలసిన వారినో.. లేక తన సినిమా ఫంక్షన్లలోనో తప్ప మహేష్ బయట కనిపించడు. అలాంటిది కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుమారుడి వివాహ వేడుకకు మహేష్ సతీసమేతంగా హాజరై పెళ్లి వేడుకలో హాజరు అయ్యాడు. మహేష్ ఇలాంటి ఈవెంట్లకి చాలా అరుదుగా హాజరు అవుతూ ఉంటాడు.. దీంతో మహేష్ భలే చిక్కాడనుకొని …
Read More »దేశం మొత్తం మీద చంద్రబాబే నెంబర్ వన్.. ఇంతకీ ఏ విషయంలో..?
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబందించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా సామాజిక మాధ్యమాలలో మై ఓట్ టుడే ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఏంటంటే దేశంలో ఉన్న అత్యంత చెత్త ముఖ్యమంత్రి ఎవరో ప్రజలే తెల్పాలంటూ ఓటింగ్ను నిర్వహించింది. అయితే ఇది క్వార్టర్ఫైనల్ మాత్రమే అని తర్వాత సెమీఫైనల్స్ ఫైనల్ ఉంటుందని చెప్పారు. అయితే తాజా క్వార్టర్ ఫైనల్లో …
Read More »నాడు అతి చేసింది.. నేడు అడ్డంగా బుక్ అయ్యింది..!
తెలుగు బుల్లితెర వివాదాస్పద హాట్ కామెడీ షో జబర్ధస్త్ పై జరుగుతున్న రగడ పై అదే షో హాట్ యాంకర్ అనసూయ స్పందిస్తూ.. ఆది చేసిన స్కిట్లో తప్పేం ఉందో తనకు అర్థం కావడంలేదని ఆ స్కిట్ ఉన్న పాత్రను ఉద్దేశించి జోక్ చేసిందే తప్ప అందులో వివాదం చేయాల్సినంత సీన్ ఏం లేదన్నారు. మిమ్మల్ని నవ్వించే వాళ్లని ఏడిపిస్తారా.. అనవసర లాజిక్లు లాగకుండా జస్ట్ చూసి వదిలేయండి. ప్రపంచంలో …
Read More »చంద్రబాబును ఢీకొట్టే మగాడు.. జగన్ ఒక్కడే.. జేసీ వైరల్ కామెంట్స్..!
రాజకీయ సమరంలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య మాటలయుద్ధం ఎప్పుడు ఉండేదే అయినా , అప్పుడప్పుడు ఆ యుద్ధం తారా స్థాయిలో ఉంటుంది . ఇక అనంత పురం రాజకీయాల్లో తలపండిన జేసీ సోదరులు రాజకీయంగా ఎంత అనుభవజ్ఞులో.. వారు ప్రత్యర్థుల పై చేసే విమర్శలు కూడా అంతే తీవ్రస్థాయిలో ఉంటాయి. ఈ నేపథ్యంలోనే మీడియాతో ముచ్చటించిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ పై …
Read More »2019లో అక్కడ వైసీపీనే గెలుస్తుంది.. గిడ్డి ఈశ్వరి షాకింగ్ కామెంట్స్..!
వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన కొద్ది సేపటికే గిడ్డి ఈశ్వరి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సోమవారం టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి.. మీడియాతో మాట్లాడుతూ డ్యామ్షూర్ పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైసీపీనే విజయం సాధిస్తుందని చెప్పి టీడీపీ వర్గీయులకు షాక్ గురిచేశాయి. అంతే కాకుండా నాకు రాజకీయ భిక్ష పెట్టింది జగన్. ఓ గిరిజన మహిళ అయిన నేను ఇప్పుడు ఎమ్మెల్యే …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్దే..!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రధాని మోదీ ప్రశంసిస్తుంటే కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. ఇవాళ వరంగల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ అక్రమాల ద్వారా కాంగ్రెస్ నేతలు కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రజలను నిస్సిగ్గుగా దోచుకున్నారే తప్ప అభివృద్ధి చేయలేదన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసి నీటి పారుదల శాఖను భ్రష్టు పట్టించారన్నారు.కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి కాజీపేటను రైల్వే …
Read More »