నిన్న వెలువడిన గ్రూప్-1 ఫలితాల్లో నల్లగొండ జిల్లావాసి నూకల ఉదయ్రెడ్డి(హాల్ టికెట్ నెం. 2011211495) సత్తా చాటారు. రాష్ట్రస్థాయి రెండోర్యాంక్ సాధించారు. మిర్యాలగూడ పట్టణానికి చెందిన నూకల వెంకటరెడ్డి, పద్మల కుమారుడైన ఉదయ్ ప్రాథమిక విద్యాభ్యాసంతోపాటు ఇంటర్ను హైదరాబాద్లో పూర్తి చేశాడు. అక్కడే శ్రీహిందూ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఉదయ్ డీఎస్పీ కావాలన్న పట్టుదలతో గ్రూప్-1కు స్వతహాగా ప్రిపేరయ్యాడు. గతంలో 2011 నోటిఫికేషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో ఉదయ్ …
Read More »కేంద్రమంత్రికి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ లేఖ
రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య రవాణా సౌకర్యాలను మరింత మెరుగు పరిచేందుకు హైదరాబాద్ నుంచి అమరావతికి ఎక్స్ ప్రెస్ హైవే నిర్మించాలని ఎంపీ బూరనర్సయ్య గౌడ్ కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరికి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ లేఖ రాశారు. అత్యధిక వేగంతో రైళ్లు నడిచేందుకు వీలుగా ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయాలని లేఖలో కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఇపుడున్న 45వ నంబరు జాతీయ రహదారికి …
Read More »తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చడమే కేసీఆర్ లక్ష్యం
నల్లగొండలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి జగదీష్రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భాస్కర్రావు, ఎమ్మెల్సీ పూల రవీందర్, అటవీ సంస్థ చైర్మన్ బండ నరేందర్రెడ్డితో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్రెడ్డి మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తున్నాయని తెలిపారు. రైతులకు అండగా ఉంటూ నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వందేళ్లు …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్ దే..కడియం
వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి క్రీడలను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్తో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. గురుకులాల్లో క్రీడలను ప్రవేశపెట్టిన ఘనత …
Read More »ఆ విషయం నాకు 6నెలల క్రితమే తెలుసు.. రమణ సంచలన వాఖ్యలు..
తెలుగుదేశం పార్టీకి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పై తెలంగాణ తెలుగుదేశ అద్యక్షుడు ఎల్ . రమణ సంచలన వాఖ్యలు చేసారు . ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ… 1985లో ఇందిరతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీకి నాదెండ్ల వెన్నుపోటు పొడిస్తే 2017లో రాహుల్ గాంధీతో కలిసి టీడీపీకి రేవంత్రెడ్డి ద్రోహం చేశారని అన్నారు . పార్టీని రేవంత్రెడ్డి …
Read More »రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి మీకు తెలియని విషయాలు..
రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా పేరుగాంచిన కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్రెడ్డి టీడీపీకి గుడ్బై చెప్పేశారు.టీడీపీలో చేరిన స్వల్పకాలంలోనే అత్యున్నత పదవులను అలంకరించిన ఆయన రాజకీయ ప్రస్థానం మీకోసం… 1969, నవంబర్ 8న మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డి పల్లిలో జన్మించిన రేవంత్ రెడ్డి.. రాజకీయ అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి.. రాష్ట్రంలో కీలక నేతగా మారిపోయారు.రేవంత్ తన రాజకీయ అరంగేట్రం టీఆర్ఎస్ పార్టీ ద్వారా చేశారు. 2002లో టీఆర్ఎస్ పార్టీలో …
Read More »కాంగ్రెస్ లోకి రేవంత్..నేడు కుంతియాతో భేటీ
టీడీపీ పార్టీకి రిజైన చేసిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఆయన ఎల్లుండి ఢిల్లీలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే దీనిపై ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మరో 30మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. ఆయనతో రేవంత్రెడ్డి …
Read More »వెయ్యి కోట్లతో రాయదుర్గంలో ఇమేజ్ టవర్…
హైదరాబాద్కు మరో మణిహారం అలంకారం కానున్నది. హైదరాబాద్ నగర ప్రతిష్ఠను మరింత పెంచేలా, నగరానికి మరో ఐకానిక్ భవంతిగా నిలిచేలా ఇమేజ్ టవర్ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాయదుర్గంలోని పదెకరాల స్థలంలో 16 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీనిని నిర్మించాలని నిర్ణయించారు. రహేజా మైండ్ స్పేస్ క్రాస్రోడ్స్ నుంచి ఇనార్బిట్ మాల్కు వెళ్లే దారిలో పక్కన …
Read More »బాబుకు రేవంత్ ఇచ్చిన లాస్ట్ పంచ్ ఇదే
తనకు ఎంతో గుర్తింపునిచ్చి పార్టీని తన పొలిటికల్ ఎజెండాలో భాగంగా ఎడమ కాలితో తన్నేసి మరీ బయటకు వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ సందరభంగా కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మామూలు పంచ్ ఇవ్వలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం, ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయినట్లు వార్తల నేపథ్యంపై వివరణ ఇచ్చేందుకు అంటూ చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా …
Read More »రేవంత్ రాకతో….బొక్కపడేదే ఎక్కువ అంటున్న కాంగ్రెస్
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరనున్నారనే వార్తలపై ఆ పార్టీలోనే పలువురు సీనియర్లు తీవ్రంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటుతో తెలంగాణను తీవ్రంగా అపహాస్యం చేయాలని కుట్రకు కీలక పాత్రదారి అయిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం ఎలాంటి సంకేతాలను పంపిస్తుందని పార్టీలోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేశామని చెప్పుకుంటున్న పార్టీగా…ప్రజాస్వామ్య విలువలను దిగజార్చిన వ్యక్తిని పార్టీలో చేర్చుకునేందుకు ఆతృత …
Read More »